POLICE

గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తనంటూ.. నిరుద్యోగులకు 4 కోట్లు టోకరా

    మరో ముగ్గురు నిందితులూ పోలీసుల అదుపులోకి      సింగరేణిలో, ఇతర శాఖల్లో జాబ్స్ ఇప్పిస్తనంటూ వల    &nb

Read More

వాట్సాప్ నెంబర్ కు లింక్.. ఓపెన్ చేస్తే రూ. 10 లక్షలు మాయం

రోజురోజుకూ సైబర్‌ మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ఎంత అవగాహాన కలిపించినప్పటికీ ఎక్కడో చోట ప్రజలు సైబర్‌ క్రైమ్ బారిన పడుతూనే ఉన్నారు. తా

Read More

ప్రజాభవన్కు బాంబు బెదిరింపు .. జల్లెడ పట్టిన ఏం దొరకలె

ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. మరికాసేపట్లో పేలిపోతుందంటూ ఓ ఆగంతకుడు కాల్ చేయటంతో హై టెన్షన్ నెలకొంది. దీంతో పోలీసులు అలెర్ట్ అయ్యార

Read More

హైదరాబాద్ లోని రియల్టర్ దారుణ హత్య

బెంగళూరు: హైదరాబాద్ లోని జీడిమెట్ల  ప్రాంతానికి చెందిన ఓ రియల్టర్ కర్నాటకలోని బీదర్ వద్ద దారుణ హత్యకు గురయ్యారు.  ఈ నెల 24న నగరంలోని చింతల్

Read More

OMG : హాలీవుడ్ హీరో జానీని కాల్చి చంపారు..

హాలీవుడ్ లో వచ్చే ప్రముఖ సీరియల్ జనరల్ హాస్పటల్.. ఈ సీరియల్ లో హీరో పాత్రలో నటిస్తున్న 37 ఏళ్ల జానీ వాక్టర్ ను కాల్చి చంపారు దుండగులు.. లాస్ ఏంజెల్స్

Read More

280 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

నకిరేకల్/ మిర్యాలగూడ( వెలుగు) : నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ, శాలిగౌరారం మండలాల్లో అక్రమంగా తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు, అగ్రికల్చర్&

Read More

గేమింగ్ జోన్‌‌లో భారీ అగ్నిప్రమాదం .. 27 మంది సజీవదహనం

మృతుల్లో 9 మంది చిన్నారులు గుజరాత్‌‌లోని రాజ్‌‌కోట్‌‌లో ఘోరం దర్యాప్తుకు సిట్ ఏర్పాటు చేస్తామన్న సీఎం భూపేంద్ర పట

Read More

డ్రగ్స్‌ పార్సిల్‌ చేస్తున్నారంటూ ... సైబర్‌ నేరగాళ్లు భారీగా మోసం

ఫెడెక్స్‌ కొరియర్‌లో డ్రగ్స్‌ పార్సిల్‌ చేస్తున్నారంటూ ఓ రిటైర్డ్‌ మహిళ ఉద్యోగిని సైబర్‌ నేరగాళ్లు భారీగా మోసం చేశారు. హ

Read More

ఏపీలో ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్..

ఆంధ్రప్రదేశ్ లోని పెంచలకోన సమీపంలోని రావూరు వద్ద ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. స్మగ్లర్ల నుండి 16ఎర్రచందనం దుంగలతో పాటు ఒక టెంపో ట్రా

Read More

ఈ మూడు జిల్లాల్లో 48 గంటలు పాటు వైన్ షాపులు బంద్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా 48 గంటలపాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. పోలింగ్ జరగనున్న ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో బ

Read More

90 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత

అన్నపురెడ్డిపల్లి, వెలుగు : రేషన్​ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని గురువారం అన్నపురెడ్డిపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురిపై కేసు నమోదు చ

Read More

ఇన్వెస్ట్ మెంట్ పేరిట రూ. 11.19 లక్షలు కొట్టేశారు

బషీర్ బాగ్, వెలుగు:   స్టాక్ మార్కెట్ లో ఓ మహిళతో ఇన్వెస్ట్ మెంట్ చేయించి సైబర్ క్రిమినల్స్ మోసగించారు.  సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ శివ మారుతి

Read More

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో .. 260 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం

సికింద్రాబాద్​, వెలుగు: ఎలాంటి రసీదులు లేకుండా రైలులో బంగారు ఆభరణాలు తరలిస్తుండగా  ఓ వ్యక్తిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి సు

Read More