POLICE
సారా తయారీ ముడి సామగ్రి పట్టివేత
ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరొకరు 8 లక్షల విలువైన పటిక, బెల్లం సీజ్ ఘట్ కేసర్, వెలుగు: సారాయి తయారీ ముడి సామగ్రిని తరలిస్తున్న మ
Read Moreమట్టి తరలిస్తున్న టిప్పర్లు పట్టివేత
బెజ్జంకి, వెలుగు : సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని చిలాపూర్ పల్లె గ్రామ శివారు రైతుల పొలాల నుంచిఎలాంటి అనుమతులు లేకుండా బెజ్జంకి మండల కేంద్రానికి
Read Moreవిత్తనాల కోసం రైతుల భారీ క్యూ ఆదిలాబాద్లో ఉద్రిక్తత
ఫర్టిలైజర్ షాపుల వద్ద తోసుకోవడంతో నెట్టివేసిన పోలీసులు లాఠీచార్జి జరిగిందన్న ప్రచారం అలాంటిదేం లేదన్న ఎస్పీ గౌస్ ఆలం ఆద
Read Moreపైన ఉల్లిగడ్డ బస్తాలు...కింద నకిలీ పత్తి విత్తనాలు
రూ.16.50 లక్షల విలువైన విత్తనాలు స్వాధీనం ఇద్దరిని అరెస్ట్ చేసిన రామగుండం టాస్క్ఫోర్స్పోలీసులు గోదావరిఖని, వెలుగు : రామగుండం
Read Moreగవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తనంటూ.. నిరుద్యోగులకు 4 కోట్లు టోకరా
మరో ముగ్గురు నిందితులూ పోలీసుల అదుపులోకి సింగరేణిలో, ఇతర శాఖల్లో జాబ్స్ ఇప్పిస్తనంటూ వల &nb
Read Moreవాట్సాప్ నెంబర్ కు లింక్.. ఓపెన్ చేస్తే రూ. 10 లక్షలు మాయం
రోజురోజుకూ సైబర్ మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ఎంత అవగాహాన కలిపించినప్పటికీ ఎక్కడో చోట ప్రజలు సైబర్ క్రైమ్ బారిన పడుతూనే ఉన్నారు. తా
Read Moreప్రజాభవన్కు బాంబు బెదిరింపు .. జల్లెడ పట్టిన ఏం దొరకలె
ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. మరికాసేపట్లో పేలిపోతుందంటూ ఓ ఆగంతకుడు కాల్ చేయటంతో హై టెన్షన్ నెలకొంది. దీంతో పోలీసులు అలెర్ట్ అయ్యార
Read Moreహైదరాబాద్ లోని రియల్టర్ దారుణ హత్య
బెంగళూరు: హైదరాబాద్ లోని జీడిమెట్ల ప్రాంతానికి చెందిన ఓ రియల్టర్ కర్నాటకలోని బీదర్ వద్ద దారుణ హత్యకు గురయ్యారు. ఈ నెల 24న నగరంలోని చింతల్
Read MoreOMG : హాలీవుడ్ హీరో జానీని కాల్చి చంపారు..
హాలీవుడ్ లో వచ్చే ప్రముఖ సీరియల్ జనరల్ హాస్పటల్.. ఈ సీరియల్ లో హీరో పాత్రలో నటిస్తున్న 37 ఏళ్ల జానీ వాక్టర్ ను కాల్చి చంపారు దుండగులు.. లాస్ ఏంజెల్స్
Read More280 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
నకిరేకల్/ మిర్యాలగూడ( వెలుగు) : నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ, శాలిగౌరారం మండలాల్లో అక్రమంగా తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు, అగ్రికల్చర్&
Read Moreగేమింగ్ జోన్లో భారీ అగ్నిప్రమాదం .. 27 మంది సజీవదహనం
మృతుల్లో 9 మంది చిన్నారులు గుజరాత్లోని రాజ్కోట్లో ఘోరం దర్యాప్తుకు సిట్ ఏర్పాటు చేస్తామన్న సీఎం భూపేంద్ర పట
Read Moreడ్రగ్స్ పార్సిల్ చేస్తున్నారంటూ ... సైబర్ నేరగాళ్లు భారీగా మోసం
ఫెడెక్స్ కొరియర్లో డ్రగ్స్ పార్సిల్ చేస్తున్నారంటూ ఓ రిటైర్డ్ మహిళ ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు భారీగా మోసం చేశారు. హ
Read Moreఏపీలో ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్..
ఆంధ్రప్రదేశ్ లోని పెంచలకోన సమీపంలోని రావూరు వద్ద ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. స్మగ్లర్ల నుండి 16ఎర్రచందనం దుంగలతో పాటు ఒక టెంపో ట్రా
Read More












