Prime Minister Modi
కేటీఆర్ను సీఎం చేస్తామన్నది నిజమే .. అందుకు మోదీ ఆశీస్సులను అడిగినం: కేసీఆర్
రహస్య చర్చను బయటపెట్టడం ప్రధానికి భావ్యమా? 70 ఏండ్లు నిండాక రాజకీయాల నుంచి రిటైర్ అవుదామనుకున్న రాష్ట్రానికి మంచి చేస్తే ఎన్డీయేలో చేరుతానని చె
Read Moreకేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు చేయట్లే : ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
ఉప్పల్, వెలుగు: కేంద్ర పథకాలను రాష్ట్రంలోని బీఆర్ఎస్ సర్కారు అమలు చేయట్లేదని ఉప్పల్ సెగ్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మండిపడ్డారు. బుధ
Read Moreమాట ఇచ్చింది మోదీ.. ఎస్సీ వర్గీకరణ చేసి చూపిస్తరు: కిషన్ రెడ్డి
ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోదీ తలుచుకుంటే చేసి చూపిస్తారని బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. మోదీ ఎస్సీ వర్గీకరపై హామీ ఇవ్వగానే ప్రతిపక్ష
Read Moreఇసుక మీద ఎవడన్న ప్రాజెక్టు కడ్తడా: రేవంత్రెడ్డి
మేడిగడ్డ అణా పైసకు పనికిరాదు.. అన్నారం అక్కరకు రాదు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కాకా వెంకటస్వామి ప్రతిపాదన దాని ప్లాన్ మార్చి అస్తవస్తంగా
Read Moreఅన్ని రాజకీయ పార్టీలు మాదిగలను మోసం చేశాయి: మోదీ
రాజకీయ పార్టీలు మాదిగలను మోసం చేశాయన్నారు ప్రధాని మోదీ. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి సీఎం కుర్చీని కేసీఆర్ కబ్జా చేశారని విమర్శించారు. దళితులకు మూడ
Read Moreమాదిగలకు తోడుగా నేనున్నా: ప్రధాని మోదీ
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన బీజేపీ మాది ఉపకులాల విశ్వరూప మహాసభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సభలో మందకృష్ణ మాదిగను ప్రధాని మోదీ ఆలింగనం
Read Moreపరేడ్ గ్రౌండ్లో మోదీ సభ .. సికింద్రాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్, వెలుగు: ప్రధాని మోదీ పర్యటన, బీజేపీ బహిరంగ సభ నేపథ్యంలో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు శనివారం ట్రాఫిక్ ఆంక్షలు విధిం
Read Moreమోదీ సభను టీవీలో చూడటం బాధగా ఉంది:రాజాసింగ్
ప్రధాని నరేంద్ర మోదీ సభను టీవీలో చూడటం బాధగా ఉందన్నారు గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్. నవంబర్ 7న ఎల్బీ స్టేడియంలో జరిగిన &n
Read Moreఇండియా లక్ష్యం.. ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ది వరల్డ్: మోదీ
ఫుడ్ వేస్టేజ్ తగ్గించాలి: మోదీ మిల్లెట్స్ అన్ని దేశాలకు విస్తరించాలి ప్రాసెసింగ్ రంగంలో మహ
Read Moreప్రధాని మోదీ ఫొటోకు క్షీరాభిషేకం
ఆమనగల్లు, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించడాన్ని హర్షిస్తూ ఆదివారం పట్టణంలో ఆ పార్టీ
Read Moreరమాదేవి పార్టీని వీడినంత మాత్రాన బలహీన పడలే: రామారావు పటేల్
భైంసా, వెలుగు: పాత, కొత్త లీడర్లు, కార్యకర్తలందరినీ కలుపుకొని వెళ్దామని బీజేపీ ముథోల్ ఎమ్మెల్యే అభ్యర్థి రామారావు పటేల్పేర్కొన్నారు. భైంసాలోని పార్టీ
Read Moreబీజేపీతోనే బీసీలకు న్యాయం: కుందారం గణేశ్చారి
ముషీరాబాద్/షాద్ నగర్, వెలుగు: బీసీలకు బీజేపీతోనే న్యాయం జరుగుతుందని బీసీ కులాల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి అన్నారు. బీసీలకు రాజకీయ సముచిత స
Read Moreబీసీ అజెండాతోనే ఎన్నికలకు పోతాం : లక్ష్మణ్
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ అజెండాతోనే పోటీ చేస్తామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బ
Read More