రాజకీయ పార్టీలు మాదిగలను మోసం చేశాయన్నారు ప్రధాని మోదీ. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి సీఎం కుర్చీని కేసీఆర్ కబ్జా చేశారని విమర్శించారు. దళితులకు మూడుకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చి..ఇవ్వకుండా మోసం చేశాన్నారు. దళితబంధు ఎంతమందికి వచ్చిందో ఆలోచించాలన్నారు. అవకాశ వాద రాజకీయాలతో అప్రమత్తంగా ఉండాలన్నారు ప్రధాని. కాంగ్రెస్, బీఆర్ ఎస్ లు దళిత విద్రోహ పార్టీలుని అని అన్నారు. అంబేద్కర్ ను వ్యతిరేకించి ఓడించిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు ప్రధాని మోదీ. సెంట్రల్ హాల్ లో అంబేద్కర్ చిత్ర పటాన్ని పెట్టనివ్వలేదన్నారు. ఇకపై మాదిగలు ఏమీ అడగాల్సిన పనిలేదన్నారు మోదీ.దళితుడైన రామ్ నాథ్ కోవింద్ ను రాష్ట్రపతిని చేశామన్నారు.. దళితుడిని రాష్ట్రపతి చేయడం కాంగ్రెస్ కు ఇష్టం లేదన్నారు ప్రధాని. అదివాసీ మహిళను రాష్ట్రపతిని చేశామన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
అన్ని రాజకీయ పార్టీలు మాదిగలను మోసం చేశాయి: మోదీ
- హైదరాబాద్
- November 11, 2023
లేటెస్ట్
- బుర్ఖాల్లో వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నరు : జనాబ్ జమాల్ సిద్ధిఖీ
- పరిచయం : అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి నటిగా
- ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చా: గడ్డం వంశీకృష్ణ
- ప్రాంతీయ పార్టీల లీడరే ప్రధాని అయితడు
- అమిత్ షా ఫేక్ వీడియో కేసు .. పోలీస్ కస్టడీకి అరుణ్ రెడ్డి
- బెయిల్ మీదున్నోళ్లు దేశాన్ని ఉద్ధరిస్తరా?
- వడదెబ్బతో తెలంగాణలో ఆరుగురు మృతి
- నాలుగో దశలో 20 శాతం మంది నేరచరితులు
- నేను మంచోడినైతే శంఖం గుర్తుకు ఓటేయండి: ఒడిశా సీఎం
- పార్ట్టైం జాబ్ పేరుతో రూ.24లక్షలు కొట్టేసిన్రు
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్