Prime Minister Narendra Modi
అనగనగా ఒక ఊరు..ఆ గౌరవం ధోర్డొకి దక్కింది
ఊరు.. పల్లెటూరు.. దీని తీరే... అమ్మ తీరు..’ ఈ సినిమా పాట సరిగ్గా సరిపోతుంది ఈ ఊరికి. ఏ ఊళ్లోనైనా విపత్తులు వస్తే అక్కడి నుంచి వేరే ఊరికి వలస వెళ
Read Moreఅయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి రావాలంటూ మోదీకి ఆహ్వానం
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నిర్మిస్తోన్న రామ మందిరం ప్రారంభోత్సవానికి ముహుర్తం తేదీ ఖరారైంది. దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి 2024, జనవరి 22
Read Moreఇంకా ప్రజల దగ్గరున్న 2 వేల నోట్లు.. రూ. 10 వేల కోట్లు
వెల్లడించిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ నెల 7 తోనే ముగిసిన డెడ్లైన్..ఇక ఆర్
Read Moreఅధికారంలోకి వస్తే బీసీ సీఎం .. బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీలో చర్చ
రాజాసింగ్పై సస్పెన్షన్ ఎత్తివేతకు నిర్ణయం ఇయ్యాల బీజేపీ ఫస్ట్ లిస్ట్.. 60 - 70 మందితో ప్రకటించే చాన్స్ మహిళలు, బీసీలకు ఎక్కువ
Read Moreహైస్పీడ్ ప్రాంతీయ రైళ్లు.. పట్టాలెక్కనున్న ర్యాపిడ్ ఎక్స్
సాహిబాబాద్ - దుహై డిపో మధ్య సర్వీసులు ఢిల్లీ - ఘజియాబాద్ ఆర్ఆర్టీఎస్ కారిడార్&z
Read Moreఅదానీ గ్రూప్ ప్రజలను దోచుకుంటోంది : రాహుల్ గాంధీ
బొగ్గు దిగుమతికి ఖర్చు ఎక్కువ చేస్తున్నది: రాహుల్ గాంధీ ఎందుకు దర్యాప్తు చేయట్లేదని ఫైర్ న్యూఢిల్లీ: దేశ ప్రజలను అదానీ గ్రూప్ దోచుకుంటున్నదన
Read Moreబీసీ కార్డుతో జనంలోకి బీజేపీ.. పార్టీ స్టేట్ ఆఫీసులో ఎన్నికల నిర్వహణ కమిటీ నిర్ణయం
బీసీ కార్డుతో జనంలోకి బీజేపీ పార్టీ స్టేట్ ఆఫీసులో ఎన్నికల నిర్వహణ కమిటీ నిర్ణయం ఈ నెలాఖరులో పరేడ్ గ్రౌండ్లో బీసీ సభకు ప్లాన్ హైదరాబాద్,
Read Moreసుందర్ పిచాయ్తో.. మోదీ వర్చువల్ మీట్
గూగుల్, ఆల్ఫాబెట్ CEO సుందర్ పిచాయ్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా మాట్లాడారు. భారత్లో ఎలక్ట్రానిక్స్ తయారీ పర్యావరణ వ్యవస్థ
Read Moreటొబాకో బోర్డులా పసుపు బోర్డు ఉండాలె : డా. దొంతి నర్సింహారెడ్డి
ప్రపంచంలో పసుపు ఉత్పత్తి, వినియోగం, ఎగుమతిలో భారత్ అగ్రస్థానంలో ఉంది. పసుపు అందానికి, ఆరోగ్యానికి ఉపయోగించే ఔషధం. ఈ ఔషధ పంటలో భారతదేశంలో అనేక యేండ్ల న
Read Moreఇజ్రాయిల్ పీఎం ఒక దెయ్యం.. గాజాకు మోదీ అండగా నిలవాలన్న ఓవైసీ
ఇజ్రాయిల్ - హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో వేలాది మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. ఈ క్రమంలో గాజా ప్రజలకు సంఘీభావం తెలపాలని, వారికి సహాయం అందించాల
Read Moreచత్తీస్గఢ్లో టైట్ఫైట్ : డా. పెంటపాటి పుల్లారావు
ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ర్టాలు ఇందిరా గాంధీ, కాంగ్రెస్ పార్టీకి అత్యంత ఖచ్చితమైన గెలుపునిచ్చే రాష్ట్రాలుగా గ
Read Moreఆపరేషన్ అజయ్ : ఇజ్రాయెల్ నుంచి భారత్కు చేరుకున్న212 మంది
ఇజ్రాయెల్ సేనలు, హమాస్ ఉగ్రవాదుల మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ అక్కడ ఉన్న భారత పౌరుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు పట్టి
Read Moreఆపరేషన్ అజయ్ : ఇజ్రాయేల్ నుంచి ప్రత్యేక విమానాల్లో భారతీయుల తరలింపు
ఇజ్రాయెల్ ఆర్మీ, హమాస్ ఉగ్రవాదుల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశంలో ఉంటున్న భ
Read More