protest

నీళ్లు లేకుండా ఎలా బ్రతకాలి.. సమస్యలు తీరిస్తేనే మా గ్రామానికి రండీ లేదంటే..

తమ గ్రామంలో తాగునీళ్లు రావడం లేదని.. నీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు రోడ్డెక్కారు. సర్పంచ్ డౌన్ డౌన్, నీళ్లు కావాలి  అంటూ నినాదాలు

Read More

తహసీల్దార్ ఆఫీస్ ముందు ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర తహసీల్దార్ కార్యాలయం ముందు ఆశా వర్కర్లు నిరవధిక సమ్మె చేశారు. తాము 20 ఏండ్ల నుండి ఆశ వర్కర్లుగా పని చేస్తున్నామని..18

Read More

కామారెడ్డి కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్ల ఆందోళన

కామారెడ్డి టౌన్/ఎడపల్లి/నవీపేట్/వర్ని, వెలుగు:  తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ  కామారెడ్డి కలెక్టరేట్ తోపాటు ఆయా చోట్ల ఆశా కార్యక

Read More

హామీలు అమలు చేసేదాకా.. ధర్నా విరమించేది లేదు : ఏఎన్​ఎంలు

కోఠి డీహెచ్ ఆఫీస్ ముందు సెకండ్ ఏఎన్​ఎంల నిరసన నేడు చలో సెక్రటేరియెట్​కు పిలుపు హైదరాబాద్, వెలుగు: సమ్మె విరమణ టైమ్​లో ఇచ్చిన హామీలు అమలు చేయ

Read More

రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాల విద్యార్థుల ధర్నా

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాలలో విద్యార్థుల ధర్నా మూడవ రోజుకు చేరుకుంది. ఉద్యాన అధికారులు, ఉద్యాన విస్తరణ అధికారుల నియామకాలు చేపట్టాలంట

Read More

పథకాలు పారట్లేదు .. గ్రామాల్లో ఎమ్మెల్యేలకు నిరసన సెగలు

దళిత, బీసీ బంధు, గృహలక్ష్మి స్కీంలపై ఎక్కడికక్కడ అడ్డుకుని ప్రశ్నిస్తున్న జనాలు అనుచరులు, అధికార పార్టీ లీడర్లు, అనర్హులకే ఇస్తున్నారని ఆగ్రహం

Read More

గొర్లతో రోడ్డుపై బైఠాయించిన గొల్లకుర్మలు

తొగుట, వెలుగు: తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ గురువారం మెదక్​ జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలో  గొల్లకుర్మలు గొర్లను రోడ్డుపైకి తోలి  బైఠాయించ

Read More

ఆర్​ఐపై నల్లబ్యాడ్జీలతో టీచర్ల నిరసన

సిరికొండ, వెలుగు: రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల  పోరాట కమిటీ పిలుపు మేరకు మండలంలోని రావుట్ల హైస్కూల్​లో టీచర్లు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. రా

Read More

డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ధర్నా.. 2 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మున్సిపల్ కార్యాలయంలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధాదారులు ధర్నాకు దిగారు. నడిరోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వా

Read More

యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు.. జన్నారంలో ఆందోళన

అధికారుల హామీతో విరమణ జన్నారం, వెలుగు :  యూరియా కొరత తీర్చాలని డిమాండ్ చేస్తూ సోమవారం మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన రైతులు మండల కేం

Read More

ఫండ్స్ ​ఇయ్యట్లేదని బూజు దులిపి ఎంపీటీసీ నిరసన

కామారెడ్డి, వెలుగు: ఫండ్స్ కేటాయించడం లేదని కామారెడ్డి జిల్లాలో ఓ ఎంపీటీసీ గాంధీ జయంతి నాడు వినూత్నంగా నిరసన తెలిపారు. ఎంపీడీఓ ఆఫీసులోని గదులను ఊడ్చి,

Read More

ప్రతి వారం సదరం క్యాంప్​ నిర్వహించాలి

మంచిర్యాల, వెలుగు : దివ్యాంగుల కోసం ప్రతి వారం సదరం క్యాంప్​ నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేయాలని వివిధ సంఘాల నాయకులు డిమాండ్​ చేశారు. దివ్యాంగుల సమస

Read More

డెంగ్యూ జ్వరంతో గర్భిణి మృతి.. ఆస్పత్రి ముందు బంధువుల ధర్నా

జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణానికి చెందిన మౌనిక (20) అనే గర్భిణి డెంగ్యూ జ్వరంతో మృతి చెందింది. సెప్టెంబర్ 30న జరిగిన ఈ ఘటనకు వైద్యుల నిర్లక్ష్యమే

Read More