public meeting

సీఎం అయ్యాక నిరుద్యోగుల కోసమే నా ఫస్ట్ సంతకం:షర్మిల

ఎనిమిదేళ్లలో సీఎం కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఎఫ్ఆర్ వో శ్రీనివాస్ హత్యకు ప్రభుత్వమే కారణమని ఆమె విమర్శించారు.

Read More

ఐదో విడత పాదయాత్రకు సిద్ధమైన బండి సంజయ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రకు సిద్ధమయ్యారు. నవంబర్ 28న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర ప్రారంభించనున్నారు. 28

Read More

అత్తగారి ఊరికి కూడా కేసీఆర్ న్యాయం చేయలే : షర్మిల

కరీంనగర్: అత్తగారి ఊరికి కూడా పరిహారం ఇవ్వలేని దిక్కుమాలిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ప్రజా ప్ర

Read More

ప్రధాని మోడీ బహిరంగ సభ సక్సెస్‌‌తో శ్రేణుల్లో నూతనోత్సాహం

పార్టీకి బూస్ట్ ఇచ్చిన ఆర్ఎఫ్​సీఎల్ రీ ఓపెనింగ్​ గోదావరిఖని/ జ్యోతినగర్‌‌, వెలుగు: రామగుండం ఫెర్టిలైజర్స్‌‌ అండ్‌‌ కె

Read More

12న రామగుండంలో ప్రధాని మోడీ సభ

12న రామగుండంలో ప్రధాని మోడీ సభ అదేరోజు ఎరువుల ఫ్యాక్టరీ రీఓపెన్​..  ఏర్పాట్లపై చర్చించిన బీజేపీ నేతలు హైదరాబాద్, వెలుగు: ప్రధాని

Read More

అక్కడ మోడీ చేసిందే.. ఇక్కడ కేసీఆర్ చేస్తుండు : రాహుల్

ప్రభుత్వ రంగ సంస్ధల ప్రైవేటీకరణను అడ్డుకొని తీరుతామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెల్లడించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా బుధవారం ఆయన బీహెచ్ఈ

Read More

రోడ్లు, ఎయిర్ పోర్టులు, పోర్టులు కొంతమంది చేతిలో బందీ అయ్యాయి : రాహుల్

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ డ్రామాలు ఆడుతుందని, ఈ వ

Read More

ప్రభుత్వ ఆస్తులను మోడీ సర్కారు అమ్మేస్తోంది :ఖర్గే

2024లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విశ్వాసం వ్యక్తం చేశారు. రాహుల్, కాంగ్రెస్ నే

Read More

కేసీఆర్ సభకు లక్ష మంది అనుకుంటే 40 వేలే వచ్చిన్రు

హైదరాబాద్, భువనగిరి, నకిరేకల్, నల్గొండ నియోజకవర్గాల నుంచి తరలింపు అయినా గ్రౌండ్ పూర్తిగా నిండలే సభలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల నిరసన లెంక

Read More

మునుగోడు ప్రచారానికి మిగిలింది నాలుగు రోజులే

ప్రచారం పైనే బీజేపీ ఫోకస్​   నవంబర్ 1న కాంగ్రెస్​ మహిళా గర్జన నల్గొండ, వెలుగు : మునుగోడు ఎన్నికల ప్రచారానికి నాలుగు రోజులే గడువు ఉండటంత

Read More

ఈనెల 31న మునుగోడుకు నడ్డా

బీజేపీ చీఫ్ జేపీ నడ్డా మునుగోడు టూర్ ఖరారైంది. ఈ నెల 31 న మునుగోడులో ఏర్పాటు చేయనున్న ఉప ఎన్నిక ప్రచార సభకు ఆయన చీఫ్ గెస్టుగా హాజరుకానున్నారు. ఈ నెల 3

Read More

రేపు నర్సాపూర్ లో బహిరంగ సభ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్ చార్జ్​లు, అసెంబ్లీ ప్రభారీలతో బీజేపీ స్టేట్​ చీఫ్​ సంజయ్ శనివారం భేటీ కానున్నారు. దీని

Read More

దసరా రోజే కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన

ఎలాంటి హంగూ, ఆర్భాటాలు లేకుండా దసరా రోజున సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించనున్నారు. దేశం మొత్తం తెలుసుకునే విధంగా అన్ని రాష్ట్రాల్లోనూ అక్టోబర్ 5 న

Read More