rajya sabha

చైనాతో సరిహద్దు వివాదంపై రాజ్యసభలో దుమారం

చైనాతో సరిహద్దుపై రాజ్యసభలో దుమారం రేగింది.  సరిహద్దు వివాదంపై సభలో చర్చించాలని విపక్షాలు ఆందోళనకు దిగాయి. సభలో నిలబడి సభ్యులు నినాదాలు చేశారు. &

Read More

రాజ్యసభలో కేంద్ర మంత్రులకు, ఖర్గేకు మధ్య డైలాగ్ వార్

న్యూఢిల్లీ: భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే బీజేపీకి వ్యతిరేకంగా చేసిన కామెంట్లపై రాజ్యసభలో తీవ్ర దుమారం రేగింది. సోమ

Read More

చైనాతో లొల్లిపై చర్చకు నో!

ప్రతిపక్షాల విజ్ఞప్తిని తిరస్కరించిన రాజ్యసభ చైర్మన్ న్యూఢిల్లీ: బార్డర్‌‌లో చైనాతో జరుగుతున్న వివాదంపై చర్చించాలంటూ ప్రతిపక్షాలు చేసిన డ

Read More

తవాంగ్ ఇష్యూపై చర్చ జరగాల్సిందే : మల్లిఖార్జున ఖర్గే

చైనా ఆక్రమణలపై రాజ్యసభలో విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. ఈ అంశంపై స్పందించిన మల్లిఖార్జున ఖర్గే.. చైనా భారత భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తోంద

Read More

చైనా లోన్ యాప్లపై  రాజ్యసభలో నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

ఢిల్లీ : సులువుగా రుణాలు అందించి.. ఆ తర్వాత ప్రజలను మోసం చేస్తున్న చైనా మొబైల్ యాప్ లపై కఠినంగా వ్యవహరిస్తామని కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామ

Read More

తవాంగ్ ఘటనపై ఉభయసభల్లో గందరగోళం

తవాంగ్ ఘర్షణపై పార్లమెంట్ ఉభయసభల్లో గందరగోళం నెలకొంది. ఘటనపై చర్చ జరపాలని విపక్షాలు పట్టుబట్టాయి. అయితే తవాంగ్ ఇష్యూపై సమగ్ర చర్చకు సభాపతి అనుమతించలేద

Read More

చైనా ప్రయత్నాలను ఆర్మీ తిప్పికొట్టింది : రక్షణ మంత్రి రాజ్‌‌నాథ్

పీఎల్ఏ సైనికులు మన భూభాగంలోకి చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించారు మన సైనికులు వారిని దీటుగా ఎదుర్కొని.. వెనక్కి పంపేశారు ఈ విషయాన్ని దౌత్య మార్గా

Read More

భారత్-చైనా తాజా ఘర్షణలు : ఇవాళ పార్లమెంట్ ఉభయసభల్లో రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటన

అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో భారత్, చైనాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇవాళ

Read More

రూ.2 వేలనోట్లు రద్దు చేయండి : సుశీల్ కుమార్ మోడీ

దేశంలో  రూ. 2 వేల  నోట్లను దశలవారీగా రద్దు చేయాలని బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ రాజ్యసభలో డిమాండ్‌ చేశారు. వీటిని బ్యాంకుల్లో మార్చుక

Read More

గత 8 ఏళ్లల్లో 3 వేల ఈడీ దాడులు జరిగినయ్: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్

కేంద్ర ప్రభుత్వం విపక్ష పార్టీలపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తుందని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ విమర్శించారు. సీబీఐ, ఈడీ  రైడ్స్ తో  కేంద్రం&n

Read More

యూనిఫాం​ సివిల్​ కోడ్​ బిల్లుపై రాజ్యసభలో రగడ

ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టిన బీజేపీ ఎంపీ కిరోడీలాల్ మీనా వెనక్కి తీసుకోవాలంటూ సభలో ప్రతిపక్షాల నిరసన న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా యూనిఫాం ​స

Read More

రాజ్యసభ కొత్త చైర్మన్​గా బాధ్యతలు స్వీకరించిన ఉపరాష్ట్రపతి

సభా వేదిక వరకు తీసుకెళ్లిన ప్రధాని సభ సజావుగా సాగేందుకు సహకరిస్తామన్న ప్రతిపక్షాలు న్యూఢిల్లీ: రాజ్యసభ కొత్త చైర్మన్​గా ఉపరాష్ట్రపతి జగ్​దీప

Read More

టీఆర్ఎస్లో చేరిన మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్

మునుగోడు ఉప ఎన్నిక వేళ అధికార టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోల్ ఆనంద్ భాస్కర్ గులాబీ కండువా కప్పుకున్నారు.

Read More