Ranga Reddy
భూగర్భ జలాలు అడుగంటుతున్నయ్!
గతేడాదితో పోలిస్తే ఈసారి భారీగా తగ్గిన లెవల్స్ వానలు పడకపోతే మే నెలలో కష్టాలు తప్పవంటున్న ఆఫీసర్లు అత్యధికంగా శేరిలింగంపల్లిలో16.60 మీటర్లకు పడ
Read Moreఆర్టీఏ ఆదాయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా టాప్
హైదరాబాద్, వెలుగు : ఆర్టీఏ ఆదాయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా టాప్లో నిలిచిందని జిల్లా ఆర్టీఏ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ వెల్లడించారు. 2023
Read Moreడబ్బుకు బదులుగా ఫోన్ ఇచ్చి.. గంజాయి విక్రయం
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని మొయినాబాద్ పరిధిలో గంజాయిని పట్టుకున్నారు సైబరాబాద్ SOT పోలీసులు. తోల్కట్ట గ్రామ శివారులోని ఒక షెడ్డులో గంజాయి విక
Read Moreకలెక్టరేట్లో పురుగుల మందు డబ్బాతో రైతు నిరసన
హైదరాబాద్: తన భూమిని ప్రభుత్వ భూమిగా రికార్డులో ఎక్కించారని దాని తొలగించాలని కోరుతూ ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. జోగులా
Read Moreఐఐటీహెచ్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు షురూ: ప్రధాని మోదీ
వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోదీ సంగారెడ్డి, వెలుగు: ఐదేండ్లలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ప్రధాని నరేంద
Read Moreఏడాదిన్నర చిన్నారి చెరువులో పడి మృతి
రంగారెడ్డి జిల్లా: మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాల్ గూడలో విషాదం చేటుచోటుకుంది. ఏడాదిన్నర వయసున్న చిన్నారి ఆడుకుంటూ వెళ్లి చెరువుతో పడి మ
Read Moreరాజేంద్రనగర్లో సైకో వీరంగం.. వాహనాలపై దాడికి యత్నం
రంగారెడ్డి : రాజేంద్రనగర్ లోని నడి రోడ్డుపై సైకో వీరంగం సృష్టించాడు. హైదర్ గూడ చౌరస్తాలో వాహనాల పై దాడికి పాల్పడ్డాడు. అడ్డుక
Read Moreప్రజాపాలన దరఖాస్తుల్లో హైదరాబాద్, రంగారెడ్డి టాప్
ఈ రెండు జిల్లాల నుంచే అత్యధికంగా 23 లక్షల దరఖాస్తులు నేడు ప్రజాపాలన వెబ్ సైట్ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ
Read Moreనిజాంపేటలో తండ్రీ కూతుళ్లపై వీధి కుక్కల దాడి.. తీవ్రగాయాలు
మేడ్చల్ మల్కాజ్ గిరి: బాచుపల్లి మండలం నిజాంపేటలో వీధికుక్కలు రెచ్చిపోయాయి. నడుచుకుంటూ వెళ్తున్న తండ్రీ కూతుళ్లపై వీధి కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపర్
Read Moreమణికొండ పోలింగ్ బూత్ బయట విధ్వంసం..
మణికొండ పోలింగ్ బూత్ దగ్గర విధ్వంసం జరిగింది. ఇరు పార్టీ నాయకుల మధ్య గొడవ జరగడంతో పోలింగ్ బూత్ బయట ఉన్న కుర్చీలు, టేబుళ్లను ఎక్కడిక్కడ ధ్వంసం చేశ
Read Moreకోతుల స్వైర విహారం.. భయంతో వణికిపోతున్న జనం
రంగారెడ్డి జిల్లాలో కోతులు బెడద రోజు రోజుకు ఎక్కువవుతుంది. రాజేంద్రనగర్ లోని అత్తాపూర్ డివిజన్ ఎర్రబోడలో కోతులతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. గ్రామంలో
Read Moreషాద్నగర్ సెగ్మెంట్కు ఈవిఎంలు వచ్చేశాయ్..!
రంగారెడ్డి:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్రక్రియ వేగవంతం చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఆయా నియోజకవర్గాలకు ఈవీఎంలను డిస్ట్రీబ్యూట్ చేస్తోంది. అందులో భాగంగా
Read Moreలంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయిన ఇద్దరు ప్రభుత్వ అధికారులు
రంగారెడ్డి జిల్లాలో లంచం తీసుకుంటూ ఇద్దరు ప్రభుత్వ అధికారులు అడ్డంగా బుక్కయ్యారు. జిల్లాలోని కందుకూరు మండల పంచాయతీ సెక్రెటరీ నరేందర్ తో పాటు ఎంపిఓ కళ్
Read More