rangareddy
TSUTF Bike Rally On Support Of TSRTC Strike In Rangareddy
TSUTF Bike Rally On Support Of TSRTC Strike In Rangareddy
Read More50వేలు లంచం తీసుకుంటూ ACBకి దొరికిన VRO
50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు ఓ VRO. ముత్యం రెడ్డి అనే రైతు తన 1.20 ఎకరాల భూమికి మ్యుటేషన్ చేయించడానికి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్
Read Moreఆలూరు అంటేనే పోలీస్.. ఇప్పటికే 450 మంది పోలీసులు
ఆలూరు.. ఖాకీ కొలువులకు పెట్టింది పేరు. అక్కడ ఇంటికో పోలీస్ ఉన్నాడంటే అతిశయోక్తి కాదు. ఆ ఊరి నుంచి ఇప్పటికే 450 మంది పోలీసు విభాగంలో కొలువు దీరార
Read Moreమళ్లీ వస్తా.. అన్నీ బాగుంటేనే నిధులిస్తా: ఎర్రబెల్లి
ఇబ్రహీంపట్నం: 30 రోజుల ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయకుండా కొనసాగించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గురువారం రంగా
Read More5 ఎకరాల రైతును 90 ఎకరాల భూస్వామిని చేసిన్రు
కేశంపేట, వెలుగు: రెవెన్యూ ఆఫీసర్ల తప్పుతో ఐదెకరాల రైతు 90 ఎకరాల భూస్వామిఅయ్యాడు. పెద్ద రైతులకు ఇంకా డబ్బులు రాలేదంటూ వ్యవసాయ అధికారులు రైతు బంధు ఆలస్య
Read Moreమితిమీరిన వేగంతో మూడు పల్టీలు కొట్టిన XUV 500 కారు
రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డైరీ ఫాం వద్ద XUV500 మహీంద్రా కారు డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది. మితిమీరిన వేగంతో రాజే
Read Moreదోమలు రావు..పాములు పారిపోతాయ్.!
రంగారెడ్డి జిల్లా, వెలుగు :హరితహారం కార్యక్రమంతో భాగంగా రంగారెడ్డి జిల్లాలో 1.71 కోట్ల మొక్కలు నాటాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు . అందులో భాగ
Read Moreలక్షల్లో అప్లికేషన్లు వందల్లో నిర్మాణాలు
రంగారెడ్డి జిల్లా, వెలుగు :పేదలను ఊరిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లు ఆచరణ సాధ్యం అయ్యేట్లుగా లేవు. జిల్లాలో వచ్చిన దరఖాస్తులు, ప్రభుత్వం మంజూరుచేసిన ఇ
Read Moreపొలం అమ్మకం: కన్న కొడుకును కడతేర్చిన తండ్రి
తండ్రి చేతిలో కొడుకు హత్యకు గురైన సంఘటన కేశంపేట మండలం, తూర్పుగడ్డ తండాలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం తూర్పుగడ్డ తండాకు చెంది
Read Moreతాగిన మైకంలో రాష్ డ్రైవింగ్: ఇద్దరికి గాయాలు
తాగిన మైకంలో రాష్ డ్రైవింగ్ చేశారు ఇద్దరు యువకులు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నం రాయపోల్ గ్రామంలో జరిగింది. కుకట్ పల్లికి చెందిన సాయికుమార్, వి
Read Moreఆనాడు కేసీఆర్ తల నరుక్కుంటానన్నాడు : నాగం
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ముంపు ప్రాంతంలోని భూనిర్వాసితులకు ఇంటికొక ఉద్యోగం ఇచ్చిన తరువాతనే ప్రాజెక్టు పనులు ప్రారంభం చేస్తామన్న కేసీఆర్… ఇప్పుడు
Read Moreపదో తరగతి ఫలితాలు: 22వ స్థానంలో రంగారెడ్డి
పది ఫలితాల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగింది. కానీ రాష్ట్రస్థాయిలో రంగారెడ్డి జిల్లా 22వ స్థానానికి పడిపోయింది. గతేడాది 16వ స్థానం దక్క
Read Moreఅత్తాకోడలు దారుణ హత్య.. బంగారం చోరీ
రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టేపల్లిలో దారుణం జరిగింది. రోషన్ కాలనీలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. అత్త, కోడలిని
Read More













