secunderabad
కరోనా ఎఫెక్ట్ : సికింద్రబాద్ లో స్కూల్స్ కు సెలవులు
కరోనా బాధితుడికి హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో చికిత్స కొనసాగుతోంది. దీంతో గాంధీ హాస్పిటల్, ఆ పరిసరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. డాక్టర్లు, నర్సులు, మెడిక
Read Moreబైక్ ను ఢీకొట్టిన కారు..తండ్రి మృతి, కొడుకుకి గాయాలు
సికింద్రాబాద్ లోని రైల్ నిలయం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై స్కూల్ కు వెళ్తున్నతండ్రీ కొడ
Read Moreసికింద్రాబాద్ – తిరుపతి మధ్య స్పెషల్ ట్రైన్స్
హైదరాబాద్, వెలుగు: ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి కాకినాడ టౌన్, తిరుపతికి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింద
Read Moreసికింద్రాబాద్-అమరావతి ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ కు బాంబ్ బెదిరింపు
సికింద్రాబాద్ నుండి అమరావతికి వెళ్లాల్సిన ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో బాంబ్ పెట్టినట్లు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు 5:50 గంటలకు
Read Moreలంచం ఇవ్వలేదని చెప్పుతో కొట్టిన మహిళా ఆఫీసర్
సికింద్రాబాద్: ఇంటి నిర్మాణానికి అనుమతి అడిగిన వ్యక్తిని చెప్పుతో కొట్టింది ఓ మహిళా ఆఫీసర్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో దశరథ రామిరెడ్డి అనే వ్యక
Read Moreరెచ్చిపోయిన దొంగలు.. సికింద్రాబాద్ లో భారీ చోరీ
సికింద్రాబాద్ అల్వాల్లో దొంగలు రెచ్చిపోయారు. లోతుకుంటలోని లక్ష్మీనగర్లో ఒకే రోజు 4 ఇళ్ళల్లో చోరీలు చేశారు. సంక్రాంతి సెలవులకు సొంతూళ్లకు వెళ్లడంతో చేత
Read Moreపండుగ సీజన్.. పెరిగిన ప్లాట్ ఫాం టికెట్ల ధరలు
సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా రైల్వేస్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ల ధరలను పెంచేసారు రైల్వే అధికారులు. ప్రస్తుతమున్న ప్లాట్ ఫాం టికెట్ ధర రూ.10 ను ఏకంగా
Read Moreకిషన్ రెడ్డి వద్ద కన్నీళ్లు పెట్టుకున్న అమరావతి మహిళా రైతులు
రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిని వేడుకున్నారు అమరావతి మహిళలు. గత కొన్ని వారాలుగా అమరావతిలో రైతులు, వారి కు
Read Moreపోస్ట్ మార్టమ్ లో తేలిన అసలు నిజం: భార్య అరెస్ట్
హైదరాబాద్: భర్తను చంపిన భార్యను అరెస్ట్ చేశారు పోలీసులు. సికింద్రాబాద్ లోని తుకారం గేట్ లో డిసెంబర్-26న భర్త రవికుమార్ ను తీగతో ఉరివేసి చంపిన అతడి భార
Read Moreగాలి నుంచి తీసిన నీరు: తాగాలంటే సికింద్రాబాద్ పోవాల్సిందే
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్లాంట్ ప్రారంభించిన రైల్వే జీఎం గజానన్ ఎనిమిది రూపాయలకే లీటర్ బాటిల్ గాలి నుంచి నీళ్లను తీసి ప్రయాణికులకు అందిస్తోంది
Read Moreసికింద్రాబాద్ లో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి
సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్ పల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అశోక్ నగర్ కు చెందిన రామయ్య, దామోదర్ ర
Read More












