Srisailam Temple
శ్రీశైలం క్షేత్రానికి పోటెత్తిన భక్తులు..భారీగా ట్రాఫిక్ జామ్
వరుస సెలవులు రావడంతో ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రీశైలంలో ముక్కంటి ఆలయానికి భక్తుల రద్దీ భారీ
Read Moreశ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం రూ.3.75 కోట్లు
జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి భారీగా ఆదాయం సమకూరింది. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపం
Read Moreశ్రీశైలదేవస్థానం కీలక నిర్ణయం.. ఆన్లైన్లో ఆర్జితసేవా టికెట్లు
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనం భక్తులందరికి మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు శ్రీశైల దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయంలో
Read More11న శ్రీశైలం భ్రమరాంబికాదేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలం,వెలుగు: శ్రీశైలంలో ఈనెల 11 న భ్రమరాంబికాదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై స్థానిక రెవెన్యూ,పోలీస్,ఆర్
Read Moreభారీగా శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయాలు హుండీ లెక్కింపు అక్కమహాదేవి అలంకార మండపంలో నిర్వహించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలల
Read Moreశ్రీశైలంలో గర్భాలయ దర్శనాలు నిలిపివేత
శ్రీశైలంలో నేటి నుండి జనవరి 2 వరకు శ్రీస్వామి అమ్మవార్లకు గర్భాలయ స్పర్శ దర్శనాలు(సర్వ దర్శనం కాదు) నిలుపుదల చేస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపార
Read Moreశ్రీశైలంలో గర్భాలయ దర్శనాలు నిలుపుదల
శ్రీశైలంలో ఈనెల 31 నుంచి జనవరి 2 వరకు గర్భాలయ స్పర్శ దర్శనాలు(సర్వ దర్శనం కాదు) నిలుపుదల చేస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. శ్రీ భ్రమరాం
Read Moreశ్రీశైలం మల్లన్న సన్నిధికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు రానున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఆమె శ్రీశైలం వెళ్లనున్నారు. ఉదయం 12 గంటలకు శ్రీశై
Read Moreశ్రీశైలంలో భక్తుల రద్దీ
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రాంగణం శివయ్య నామస్మరణత
Read Moreలడ్డూ స్టాక్లో అవకతవకలు.. శ్రీశైలం గుడి అధికారి సస్పెన్షన్
శ్రీశైలం దేవస్థానం పడితరం స్టోరులో విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్ పి.ఉమేష్ ను సస్పండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు దేవస్థానం ఈవో లవన్న. లడ్డూ తయ
Read Moreమోడీని కలిసిన తిరుమల, శ్రీశైలం అర్చకులు
న్యూ ఇయర్ సందర్భంగా ప్రఖ్యాత తిరుమల తిరుపతి, శ్రీశైలం దేవస్థానాల అర్చకులు ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. మోడీకి వేదాశీర్వచనం ఇచ్చ
Read Moreశ్రీశైలంలో ఆలయం వద్ద గుండెపోటుతో భక్తుడి మృతి
శ్రీశైలం: భూ కైలాస క్షేత్రం శ్రీశైల మల్లన్న దర్శనానికి వచ్చిన భక్తుడు.. దర్శనం చేసుకున్న తర్వాత కొద్దిసేపటికే గుండెపోటుతో కుప్పకూలి చనిపోయాడు. ఆదివారం
Read Moreశ్రీశైల దేవస్థానం హుండీ ఆదాయం రూ.4.69కోట్లు
గతంలో కంటే భారీగా పెరిగిన ఆదాయం భక్తుల రద్దీతో దేవస్థానానికి పూర్వ వైభవం శ్రీశైలం: భూ కైలాస క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠం.. ద్వాదశ జ్యోతిర్లిం
Read More