TDP

ఖమ్మం జిల్లాపై టీడీపీ నజర్

ఖమ్మం, వెలుగు:  రాష్ట్రంలో రీ ఎంట్రీకి ప్లాన్​ చేస్తున్న టీడీపీ ముందుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాపై నజర్​ పెట్టింది. తాను ప్రతిపక్ష పార్టీగా ఉన్న ఏపీకి

Read More

జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్షను ప్రారంభించిన ఏపీ సీఎం

2వేల గ్రామాల్లో భూరికార్డుల ప్రక్షాళన చేస్తున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఫిబ్రవరి వరకు రెండో దశలో 4వేల గ్రామాల్లో సర్వే జరుగుతుంద

Read More

తెలంగాణలో టీడీపి పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని పిలుపు

ఇతర పార్టీల్లో చేరిన నేతలు తిరిగి వచ్చేయండి: చంద్రబాబు టీటీడీపీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కాసాని జ్ఞానేశ్వర్ హైదరాబాద

Read More

హైదరాబాద్ కట్టింది నేను కాదు : చంద్రబాబు

దేశంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందంటే అందుకు కారణం టీడీపీ అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ను తాను నిర్మించలేదని, అలా ఎప్పు

Read More

అనంత కలెక్టర్పై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం

ఏపీ అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై కలెక్టర్ స్పందించనప్పుడు స్పందన (ప్రజ

Read More

అమరావతి రాజధానిపై చంద్రబాబు ట్వీట్

విజయవాడ: ఏపీ రాజధాని అమరావతిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ఏడేళ్ల క్రితం ఇదే రోజున ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని నరేంద్రమోదీ చేతు

Read More

ఎంపీ లక్ష్మణ్ తో దివ్యవాణి భేటీ

సినీనటి దివ్యవాణి త్వరలో బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్, ఎంపీ లక్ష్మణ్ తో ఆమె భేటీ అయ్యారు. వీరి భ

Read More

ఏపీలో కీలక పరిణామాలు.. మళ్లీ టీడీపీతో జనసేన పొత్తు?

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలోనూ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జన సేన కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ‘

Read More

కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లారు : హరీష్ రావు

మునుగోడు : 18 వేల కోట్ల కాంట్రాక్టు కోసమే ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ర

Read More

మళ్లీ టీడీపీతో జనసేన పొత్తు ?

ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసవత్తర మలుపులు తిరుగుతోంది. ఇవాళ  జరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్  కళ్యాణ్ భేటీతో ఏపీ పాలిటిక

Read More

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరముంది : పవన్ కళ్యాణ్

ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడ

Read More

విశాఖలో ఒకే రోజు వైసీపీ, టీడీపీ, జనసేన కార్యక్రమాలు

ఇవాళ విశాఖలో పొలిటికల్ హీట్ పెరగనుంది. ఒకే రోజు వైసీపీ, టీడీపీ, జనసేన మూడు కార్యక్రమాలు చేపట్టాయి. విశాఖ గర్జన కోసం వైసీపీ సర్వం సన్నద్ధం చేసింది. లక్

Read More

టీడీపీలో చేరిన కాసాని జ్ఞానేశ్వర్

హైదరాబాద్: మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్న

Read More