Telangana government
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి : మాలోతు కవిత
ఏటూరునాగారం/ తాడ్వాయి, వెలుగు: కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మహబూబాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ మాలోత
Read Moreనల్లగొండ గడ్డ పై బీజేపీ జెండా ఎగరేస్తాం : శానంపూడి సైదిరెడ్డి
హుజూర్ నగర్, వెలుగు : పార్లమెంట్ఎన్నికల్లో నల్లగొండ గడ్డ పై బీజేపీ జెండా ఎగరేస్తామని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Read Moreకాంగ్రెస్లోకి బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు
జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల పట్టణానికి చెందిన పలువురు బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు కాంగ్రెస్లో చేరారు. గురువారం పట్టణంలోని ఓ
Read Moreవంశీకృష్ణ గెలుపు కోసం పనిచేస్తాం : సయ్యజ్ సజ్జాద్
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం పనిచేస్తామని పార్టీ లీడర్లు తెలిపారు. రంజాన్ వేడుకల్లో పాల్గొని మం
Read Moreప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి : ఎస్సై కుర్మయ్య
నర్వ, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని ఉందేకోడ్, జంగంరెడ్డిపల్లి గ్రామాల్లో గురువారం సాయంత్రం కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహి
Read Moreబలహీన వర్గాల ఆశాజ్యోతి ఫూలే : వివేక్ వెంకటస్వామి
ఉమ్మడి జిల్లాలో ఘనంగా పూలే జయంతి వేడుకలు నెట్ వర్క్,వెలుగు: మహాత్మా జ్యోతిబా పూలే గొప్ప సంస్కర్త అని, ఆయన బడుగు బలహీన వర్గాల ఆశా
Read Moreలెటర్ టు ఎడిటర్: గ్రంథాలయాల్లో ఖాళీలను భర్తీ చేయాలి
గ్రంథాలయాలు జ్ఞాన సంపదకు నిలయాలు. విజ్ఞానాన్ని పంచుతూ,- చైతన్యాన్ని పెంచుతూ తరతరాల చరిత్ర గ్రంథాల రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. విద్యార్థుల జ్ఞానశక్తిని
Read Moreపార్టీ ఫిరాయింపుల పుణ్యం బీఆర్ఎస్దే
తెలంగాణ ఏర్పడిన తరువాత అప్పటి టీఆర్ఎస్ (ఇప్పడు బీఆర్ఎస్) పార్టీ సంపూర్ణ మెజార్టీ 63 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చింది. సంవత్సరాల పోరాటా
Read More15 ఎకరాలు హెటిరో ట్రస్టుకే .. తిరిగి కేటాయించిన ప్రభుత్వం
ఏడాదికి రూ.2 లక్షల లీజు రూ.5 లక్షలకు పెంపు ఏటా 5 శాతం లీజు పెంచేలా ఉత్తర్వులు హైదరాబాద్, వెలుగు: హెటిరో పార్థసారథిరెడ్డి కి చెందిన సాయి సింధ
Read Moreపార్టీ మారినోళ్లపై అనర్హత వేటు వేయాలి : కేపీ వివేకానంద గౌడ్
లేకపోతే అసెంబ్లీ ముందు ధర్నా చేస్త దానంపై హైకోర్టులో పిటిషన్ వేశాం హైదరాబాద్, వెలుగు: పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాల్సిందే అని
Read Moreకాళేశ్వరం, ధరణి అవినీతిపైసీబీఐతో ఎంక్వైరీ జరిపించాలి : మహేశ్వర్ రెడ్డి
రిపోర్టులు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం, ధరణిలో జరిగిన అవినీతిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని బీజేపీ ఎల్పీ నేత ఏలేట
Read Moreచేనేతను మభ్యపెట్టిన రాజకీయం
తెలంగాణ ఉద్యమంలో సెంటిమెంటు పండించడానికి అనేక సమస్యలు లేవనెత్తి రాష్ట్రం ఏర్పాటు తరువాత మరిచిపోయిన వాగ్దానాల్లో చేనేత రంగం అభివృద్ధి కూడా ఒకటి.
Read More












