వంశీకృష్ణ గెలుపు కోసం పనిచేస్తాం : సయ్యజ్​ సజ్జాద్

వంశీకృష్ణ గెలుపు కోసం పనిచేస్తాం : సయ్యజ్​ సజ్జాద్

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం పనిచేస్తామని పార్టీ లీడర్లు తెలిపారు. రంజాన్​ వేడుకల్లో పాల్గొని మంచిర్యాల  నుంచి హైదరాబాద్​ వెళ్తున్న వంశీని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పార్టీ సీనియర్​ నాయకులు సయ్యజ్​ సజ్జాద్, బాలసాని సతీశ్  మర్యాదపూర్వకంగా కలిశారు. 

ఈ సందర్బంగా కాంగ్రెస్ లీడర్‌‌‌‌‌‌‌‌ సజ్జాద్​ మాట్లాడుతూ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో గడ్డం వంశీని భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉన్నారన్నారు.