Telangana News

గ్రీస్ దేశంలో జనాభా సంక్షోభం : రోజూ ఒకరు పుడుతుంటే.. ఇద్దరు చనిపోతున్నారు

ప్రపంచంలో జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మొదటి దేశం ఏంటో తెలుసా.. గ్రీస్.. అవును ఆ దేశంలో ఇప్పుడు వేగంగా జనం తగ్గిపోతున్నారు. 2050 నాటికి ఇప్పుడు ఉన

Read More

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

లిక్కర్ కేసులో కవిత సాధారణ బెయిల్ పిటిషన్  విచారణ వాయిదా పడింది. జడ్జి సెలవులో ఉండటంతో ఇవాళ జరగాల్సిన విచారణను ఈనెల 22కి వాయిదా వేశారు. ఏప్రిల్ 2

Read More

పెదనాన్న ఇంట్లోనే 8వ తరగతి అమ్మాయి దొంగతనం.. లవర్ కు బంగారం చేరవేత

ఈ సోషల్ మీడియా ఉంది చూడండీ.. పిల్లలను నాశనం చేస్తుంది అనటానికి ఇదో ఎగ్జాంపుల్. హైదరాబాద్ సిటీ చిలకలగూడలో జరిగిన ఓ ఘటన పేరంట్స్ అందరికీ అప్రమత్తం చేస్త

Read More

కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా టీఎన్ వంశీ తిలక్.. ప్రకటించిన హైకమాండ్

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది.  డా. టీఎన్ వంశీ తిలక్ పేరును ప్రకటించింది పార్టీ హైక

Read More

ఇదే నా చివరి పదవి..కడియం సంచలన కామెంట్స్

స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. తన వయస్సు 72 ఏండ్లని 1994లో ఉన్నంత శక్తి ఇప్పుడు తనలో లేదని అన్నారు. మళ్ళీ వచ్చే ఎన్ని

Read More

నీళ్ల సమస్యతో తగ్గిన ఇంటి అద్దెలు.. ఖాళీ చేసి వెళుతున్న జనం

మంచినీళ్లు.. ఇవి లేకపోతే జీవనమే లేదు.. పొద్దున లేచిన తర్వాత నీళ్లు లేకపోతే ఇక ఆ ఇంట్లో వారికి నరకమే.. మహిళలకు వంట కష్టాలు.. పిల్లలకు స్కూల్ ఇబ్బందులు.

Read More

పార్లమెంట్ ఎన్నికలకు సమన్వయకర్తలను నియమించిన బీఆర్ఎస్

పార్లమెంట్ ఎన్నికలకు  బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్లమెంట్ నియోజకవర్గంలోన్ని అసెంబ్లీ సెంగ్మెంట్లకు సమన్వయకర్తలను నియమిస్

Read More

రామయ్య కళ్యాణానికి వేళాయెరా.. భద్రాచలంకు 238 స్పెషల్ బస్సులు..

ఖమ్మం టౌన్, వెలుగు :  శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణమహోత్సవానికి వెళ్లే భక్తుల కోసం నేటి నుంచి ఈనెల18 వరకు ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడ

Read More

ఇల్లందకుంటలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం

రేపు సీతారాముల కల్యాణం జమ్మికుంట, వెలుగు: అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట శ్రీసీతారామచంద్ర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రార

Read More

ఎగ్జామ్ ఫెయిల్ అవుతాననే భయంతో బాసర ట్రిపుల్ ఐటీలో స్టూడెంట్ సూసైడ్

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఘోరం జరిగింది. ట్రిపుల్ ఐటీలో పీయూసీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి అరవింద్ ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ గదిలో

Read More

సోమవారం బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మూకుమ్మడి రాజీనామా

కొడిమ్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలానికి చెందిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, లీడర్లు సోమవారం మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్

Read More

ఆగస్టు వరకు తాగునీటికి కొరత ఉండదు : సందీప్​కుమార్​ సుల్తానియా

మదనాపురం/వీపనగండ్ల, వెలుగు: వనపర్తి  జిల్లాలోని  అన్ని జలాశయాల్లో ఆగస్టు వరకు సరిపడా తాగునీరు ఉందని, నల్లాల ద్వారా తాగునీటిని అందిస్తామని పం

Read More

పాశమైలారం గ్రామంలో .. 500 టన్నుల పీడీఎస్​ బియ్యం పట్టివేత

3లారీలు, 4డీసీఎంలు సీజ్ పటాన్​చెరు, వెలుగు: టాస్క్​ఫోర్స్​, సివిల్​ సప్లై సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో  అక్రమంగా తరలించేందుకు సిద్దంగా

Read More