![సోమవారం బీఆర్ఎస్కు మూకుమ్మడి రాజీనామా](https://static.v6velugu.com/uploads/2024/04/66_PS9yhMT375.jpg)
కొడిమ్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలానికి చెందిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, లీడర్లు సోమవారం మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను కలిసి త్వరలో కాంగ్రెస్లో చేరనున్నట్లు ప్రకటించారు.
పూడూరు సింగిల్ విండో చైర్మన్తోపాటు 10 మంది మాజీ సర్పంచులు, ముగ్గురు ఎంపీటీసీలతోపాటు 34మంది రాజీనామాలు చేశారు.