Telangana News
బేగంపేటలో ఎయిర్ ఎగ్జిబిషన్ అదుర్స్
హెలికాప్టర్ల విన్యాసాలతో ఆకాశం కలర్ఫుల్గా మారింది. బేగంపేటలో వింగ్స్ ఇండియా ఎయిర్ షో రెండో రోజు శుక్రవారం వివిధ దేశాల విమానాల ప్రదర్శన, విన్యాసాలు,
Read Moreఖని లో కూలీల మృతి.. కల్లు డిపో సొసైటీ అధ్యక్షుడి అరెస్ట్
గోదావరిఖని, వెలుగు : గోదావరిఖని ఇందిరా నగర్ కల్లు డిపో సమీపంలో బుధవారం చనిపోయిన ఇద్దరు కూలీల కేసులో కల్లు డిపో సొసైటీ ప్రెసిడె
Read Moreసుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్గా శ్రీధర్
హైదరాబాద్, వెలుగు : సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ (ఆన్ రికార్డ్)గా శ్రీధర్ పోతరాజు నియమితులయ్యారు. శుక్రవారం 56 మంది సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్లు
Read Moreకాళేశ్వరాన్ని పరిశీలించిన బ్యాంకర్లు..పిల్లర్లు కుంగడంపై ఆందోళన
మోటార్లు మునగడం, పిల్లర్లు కుంగడంపై ఆందోళన లోన్ రీ పేమేంట్పై ఇంజ
Read Moreకీసరలో 36 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో అక్రమంగా తరిలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకున్నారు పోలీసులు. కీసర పోలీస్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెం 8 వద్ద 36
Read Moreవిజయవంతంగా ముగిసిన సీఎం రేవంత్ దావోస్ పర్యటన
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ పర్యటనలో రూ.40,232 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలతో తెలంగాణ కొత్త రికార్డు నెలకొల్పింది. గత
Read Moreమహాలక్ష్మి పథకం విజయవంతంగా కొనసాగేందుకు సహకరించండి: మంత్రి పొన్నం
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విజయవంతంగా కొనసాగుతుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంతోషం వ్యక్తం చేశార
Read Moreప్రపంచంలోని సమస్యలకు ప్రజాస్వామ్యమే పరిష్కారం: సీఎం రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ లో భారతీయ మూలాలున్న బ్రిటిష్ పార్లమెంట్ మెంబర్లతో సమావేశమయ్యారు. చారిత్రాత్మకమైన వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్ లో గురువారం
Read Moreప్రాణం తీసిన వాట్సప్ స్టేటస్ వివాదం.. ఒకరు మృతి
వాట్సప్ స్టేటస్ ఓ బాలుడి ప్రాణం తీసింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నార్సింగి ఏసీపీ లక్ష్మీనారాయణ తెలిపి
Read MoreTSPSC ఛైర్మన్, సభ్యుల పోస్టులకు 600కి పైగా దరఖాస్తులు
టీఎస్ పీఎస్ సీ( TSPSC) ఛైర్మెన్, సభ్యుల పోస్టుల కోసం ఆరు వందలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఛైర్మన్ తో పాటు మెంబర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు ఆ
Read Moreసీతారామ ప్రాజెక్టులో భారీ కుంభకోణం: మంత్రి ఉత్తమ్ కుమార్
హైదరాబాద్: సీతారామ ప్రాజెక్టులో భారీ కుంభకోణం జరిగిందన్నారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జనవరి 19వ తేదీ శుక్రవారం రాష్ట్ర స
Read Moreతెలంగాణలో ప్రజా పాలన మొదలైంది: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
ధర్మపురి: బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం, మిషన్ భగీరథ పథకాలతో లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. జగిత్యాల
Read Moreబీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే భర్త మృతి
కరీంనగర్: చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె భర్త బొడిగె గాలన్న మృతి
Read More












