Telangana News
రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడలపై ఐటీడీఏ పీవో రివ్యూ
భద్రాచలం, వెలుగు : జనవరి 4 నుంచి 6 వరకు పాల్వంచలోని కిన్నెరసాని స్కూల్లో నిర్వహించే రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడలపై ఐటీడీఏ పీవో ప్రతీక్ జ
Read Moreబెల్ట్ షాపుల బంద్ను స్వాగతిస్తూ ర్యాలీ : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
గట్టుప్పల్ (చండూరు) వెలుగు: గ్రామాల్లో బెల్టు షాపుల మూసివేత నిర్ణయాన్ని తీసుకున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్ణయాన్ని
Read Moreబీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలి : జాజుల లింగం గౌడ్
మిర్యాలగూడ, వెలుగు : కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టు బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి
Read Moreదొరల ప్రభుత్వం కాదు..ప్రజల ప్రభుత్వం: భట్టి విక్రమార్క
కాంగ్రెస్ ప్రభుత్వం దొరల ప్రభుత్వం కాదు.. ప్రజల ప్రభుత్వం అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అబ్దుల్లాపూర్ మెట్ లో ప్రజాపాలన కార్యక్రమాన్ని
Read Moreనల్గొండలో రైస్ మిల్లర్ల పై దాడులు .. అర్ధరాత్రి వరకూ కొనసాగిన తనిఖీలు
నల్గొండ అర్భన్, వెలుగు : యాదాద్రి, నల్లగొండ జిల్లాలో బుధవారం సాయంత్రం నుంచి ఆర్ధరాత్రి వరకూ అధికారులు పలు రైస్ మిల్లుల్లో దాడులు నిర్వహించారు.నల్లగొం
Read Moreచాన్స్ ఇస్తే ఖమ్మం ఎంపీగా పోటీ చేస్తా : భట్టి సతీమణి నందిని
అన్నపురెడ్డిపల్లి, వెలుగు : కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అవకాశమిస్తే ఖమ్మం ఎంపీగా పోటీ చేస్తానని డిప్యూటీ సీఎం భట్టి సతీమణి మల్లు నందిని తెలిపారు. బుధవార
Read Moreయాదగిరిగుట్టను మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తం : బీర్ల అయిలయ్య
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ని రాష్ట్రానికే మోడల్ గా చేస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్న
Read Moreజగిత్యాల జిల్లాలో 5070 కేసులు : ఎస్పీ సన్ ప్రీత్ సింగ్
జగిత్యాల రూరల్, వెలుగు : పోలీసుల సమష్టి కృషితో జిల్లాలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, పారదర్శకతతో పనిచేయడం వల్ల పోలీసులపై ప్రజల్లో విశ్వా
Read Moreడిసెంబర్ 30న లోక్ అదాలత్ : దుర్గా ప్రసాద్
నల్గొండ అర్భన్, వెలుగు : ఈనెల 30న లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఫ్యామిలీ కోర్టు జడ్జి, ఇన్ చార్జి జిల్లా జడ్జి దుర్గాప్రసాద్ వెల
Read Moreపాలమూరులో తొలి కరోనా కేసు నమోదు
పాలమూరు, వెలుగు: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైనట్లు మహబూబ్నగర్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ జీ
Read Moreమనీలాండరింగ్ కేసు ఛార్జిషీటులో ప్రియాంక గాంధీ పేరు
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీపై మనీ లాండరింగ్ కేసు పెట్టింది ఈడీ.. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. హర్యానాలోని ఓ భూమి కొనుగోలు విషయంలో ఆమె పేరును ఛార
Read Moreఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ చలో మహబూబ్ నగర్
కొల్లాపూర్, వెలుగు: ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ బుధవారం మాలల చైతన్య సమితి ఆధ్వర్యంలో చలో మహబూబ్నగర్ కార్యక్రమాన్ని చేపట్టారు. సంఘం ఎనిమిదో వార్షి
Read Moreఆమనగల్లు లో ఈ కేవైసీ కోసం క్యూ కట్టిన్రు
ఆమనగల్లు, వెలుగు: ఈ కేవైసీ చేసుకుంటేనే గ్యాస్ సిలిండర్ కు సబ్సిడీ వస్తుందనే పుకార్లతో వినియోగదారులు ఏజెన్సీలకు క్యూ కడుతున్నారు. ఆమనగల్లు పట్టణంలోని
Read More












