Telangana News
గ్రామీణ వృత్తులను కాపాడుకోవాలి : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పర్యటించారు. డిసెంబర్ 20వ తేదీ బుధవారం పోచంపల్లి పర్యటనకు వచ్చిన రాష్
Read Moreవిజృంభిస్తున్న కరోనా కొత్త వైరస్.... ఉస్మానియాలో ముందు జాగ్రత్త చర్యలు
దేశంలో మహమ్మారి కరోనా మళ్లీ విజృంభిస్తుంది. కొత్త వేరియంట్ JN-1 వేగంగా విస్తరిస్తుండడంతో గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా కొత్త కేసులు
Read Moreహెచ్ సీయూ ముందు విద్యార్థులు ఆందోళన..
గచ్చిబౌలిలో హైదరాబాద్ సేంట్రల్ యూనివర్సిటీ( హెచ్ సీయూ)లో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇటీవల మృతి చెందిన ఔట్ సోర్సింగ్ సిబ్బంది కుటుంబానికి న్యాయం చే
Read Moreవారం రోజులుగా ఇంట్లోనే మహిళ మృతదేహం..
చనిపోయిన మహిళ మృతదేహంతో ఇంట్లోనే ఉంచుకుని ఓ కుంటుంబ జీవనం కొనసాగిస్తున్న ఘటన కుత్బుల్లాపూర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. &
Read Moreడోంట్ వర్రీ : తమిళనాడులో దిగిన సైన్యం.. 20 వేల మందికి రక్షణ
తమిళనాడు రాష్ట్రం భారీ వర్షాలతో అల్లాడిపోతుంది. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో.. వర్షాలు పడుతుండటంతో.. లక్షల మంది వరదలో చిక్కుకున్నారు. ముఖ్యంగా తమిళన
Read Moreఅర్ధరాత్రి రోడ్డుపై బర్త్ డే వేడుకలు..పోలీసులతో వాగ్వాదం
8 మందిపై కేసు నమోదు భద్రాచలం, వెలుగు : అర్ధరాత్రి రోడ్డుపై బర్త్డే వేడుకలు వద్దని చెప్పినా వినని యువకులపై భద్రాచలం పోలీసులు కేసు నమోదు
Read Moreఎన్నికల్లో పని చేసిన మాకు జీతాలివ్వాలి
ఖమ్మంలో వీడియో గ్రాఫర్ల ఆందోళన ఖమ్మం టౌన్, వెలుగు : ఎన్నికల విధుల్లో భాగంగా పని చేసిన తమకు జీతాలు చెల్లించాలని వీడియో గ్రాఫర్లు అధికారుల
Read Moreహంస వాహన సేవ ట్రయల్ రన్
భద్రాచలం, వెలుగు : ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా 22న సాయంత్రం 6 గంటలకు గోదావరిలో నిర్వహించే శ్రీసీతారామచంద్రస్వామి తెప్పోత్సవం హంసవాహన
Read Moreభీమదేవరపల్లి మండలంలో .. దిగబడిన లారీలు నిలిచిన ట్రాఫిక్
భీమదేవరపల్లి, వెలుగు : భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి శివారులోని హైవేపై మంగళవారం రెండు లారీలు దిగబడిపోయాయి. ప్రస్తుతం సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి వ
Read Moreస్కూల్లో స్టూడెంట్తో కారు కడిగించిన టీచర్
స్కూల్ ఎదుట విద్యార్థి సంఘాల ధర్నా జూలూరుపాడు, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా జూలూరుపాడు జడ్పీ హైస్కూల్లో స్టూడెంట్తో టీచర్ కార
Read Moreకోరుట్లలో రైస్ మిల్లుల్లో సోదాలు.. 1000 ట్రక్కుల ధాన్యం తేడా?
జగిత్యాల జిల్లాలోని పలు రైస్ మిల్లర్లపై సివిల్ సప్లై అండ్ విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. డిసెంబర్ 19వ తేదీ రాత్రి నుంచి కోరుట్లకు చెం
Read Moreతెలంగాణలో నాలుగు కరోనా కేసులు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో కొత్తగా 402 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా..4 కేసులు పాజిటివ్ వచ్చినట్లు హెల్త్ డైరెక్టర్ తెలిపారు. పొరుగు రాష్ట్రా
Read Moreచలి ఇంకెక్కువైంది.. ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
ఇగం ఇంకెక్కువైంది.. ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ రాబోయే మూడ్రోజులు మరింత పడిపోనున్న టెంపరేచర్లు ఏడు జిల్లాల్లో పది డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు నమోదయ
Read More











