Telangana News
వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న కేసీఆర్ :ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ముఖ్యమంత్రి కేసీఆర్ వేల కోట్ల ప్రజాధనాన్ని అక్రమంగా దోచుకొని.. ప్రత్యేక విమానాలు కొనుగోలు చేసి.. వందల ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకున్నారని బహుజన్ సమాజ్ ప
Read Moreఎన్నికల వేళ.. పిట్టల దొర వింతలు అన్నీఇన్నీ కావు : వైఎస్ షర్మిల
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్
Read Moreగేటు మధ్యలో ఇరుక్కుపోయిన బాలుడి తల
చిన్న పోరగాళ్లు ఒక్కచోట ఉండరంటే ఉండరు.. వాళ్లు చేసే అల్లరి.. చిలిపి పనులు అంతా ఇంతా కాదు.. ఎప్పుడు ఏం చేస్తరో వాళ్లకే అర్థం కాదు. వాళ్లను ఎప్పుడు ఓ కం
Read Moreనిజామాబాద్ బాల్కొండలో విషాదం .. కమిటీ తీసిన గుంతలో పడి ఇద్దరు చిన్న పిల్లలు మృతి
నిజామాబాద్ జిల్లా బాల్కొండలో అధికారుల నిర్లక్ష్యం ఇద్దరు చిన్నారుల ప్రాణాలు బలితీసుకుంది. ఇత్వర్ పేట గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ భవన ని
Read Moreఎంజీబీఎస్ మ్యూజియంలోకి చారిత్రక నిజాం అల్బియాన్ బస్సు
తెలంగాణ ప్రాంత రోడ్డు రవాణా చరిత్రకు సాక్ష్యం ఈ బస్సు..తొలిసారి హైదరాబాద్ గడ్డపై నడిచిన ఆర్టీసీ బస్సు.. చరిత్ర మిగిల్చిన గుర్తులకు ఆనవాళ్లుగా ఇప్పటివర
Read Moreనా విజయానికి తాటికొండ సహకరిస్తారని నమ్ముతున్న : కడియం
జనగామ జిల్లా : స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ప్రజలు కేసీఆర్ నాయకత్వం పట్ల విశ్వాసంతో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు ఎమ్మెల్
Read Moreఎగ్జామ్ లో చూపెట్టలేదని స్నేహితుడిని చితకబాదిండు
హైదరాబాద్ చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఎగ్జామ్ లో చూపించడం లేదని కాలేజ్ ఆవరణలో ఆరిఫ్ అనే యువకుడితో కసబ్ అ
Read Moreహోంగార్డులతో 18 గంటలు పనిచేయిస్తున్నరు: కిషన్ రెడ్డి
హోంగార్డులకు జీతాలు, అలవెన్సులు పెంచాలన్నారు కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి. హోంగార్డులు 18 గంటలు పనిచేస్తున్నారని చెప్పారు. &nb
Read MoreG20 సమ్మిట్ డిన్నర్కు అంబానీ, ఆదానీ
ఢిల్లీలో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జీ-20 సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ప్రపంచ దేశాధినేతలు హాజరు కానున్నా
Read Moreసెల్ఫీలు పంపిస్తున్న ఆదిత్య ఎల్1 : భూమి -.. చంద్రుడి మధ్య ఉన్న శాటిలైట్
సెప్టెంబర్ 2వ తేదీ సూర్యుడి తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆదిత్య ఎల్ 1 శాటిలైట్.. ఇప్పుడు భూమి - చంద్రుడి మధ్య ఉంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం
Read Moreజాబిల్లిపైకి జపాన్.. నింగిలోకి హెచ్-2ఏ రాకెట్
చంద్రుడిపై అడుగుపెట్టాలన్న కలను సాకారం చేసుకుంది జపాన్. సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం 8.42 గంటలకు నైరుతి జపాన్లోని జాక్సా టనేగషిమా స్పేస
Read Moreఅడ్డగుట్టలో పర్మీషన్ లేకుండా 7 ఫ్లోర్లు వేశారు : పరారీలో అపార్ట్ మెంట్ ఓనర్లు
నిబంధనల ఉల్లంఘన నిండు ప్రాణాలను తీసింది. పర్మీషన్ ఇచ్చింది 5 అంతస్తులకు..కానీ కక్కుర్తితో మరో రెండు ఫ్లోర్లు అక్రమంగా వేస్తున్నారు. ఫలితంగా ఆ రె
Read Moreఅంగన్వాడీ టీచర్ల డిమాండ్లను నెరవేర్చాలే: సుధారాణి
మోర్తాడ్, వెలుగు: అంగన్వాడీ టీచర్ల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని జిల్లా అంగన్వా టీచర్ల అధ్యక్షురాలు కైరీ దేవాగంగు కోరారు. సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవార
Read More













