Telangana News
సిరాల గ్రామం జలదిగ్బంధం.. సాయం కోసం ఆర్తనాదాలు
నిర్మల్ జిల్లాలో వర్షం సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. వాగులు వంకలు పొంగడంతో పాటు పలు గ్రామాలను ముంచెత్తాయి. దీంతో చాలా మంది నిరాశ్రయులయ్యారు. ఇటీ
Read More66 శాతం ఎన్నారైలు గల్ఫ్ దేశాల్లోనే..
విదేశాలకు వలస వెళ్లిన ప్రవాస భారతీయులు (ఎన్నారైలు)1.34 కోట్లు ఉండగా.. వారిలో 88.8 లక్షల మంది అంటే సుమారు 66 శాతం మంది గల్ఫ్ దేశాల్లోనే ఉన్నారని
Read Moreరెయిన్ఎఫెక్ట్: హిమాయత్ సాగర్ 4 గేట్లు ఎత్తిన్రు..
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో మూసి నదికి వరద పోటెత్తుతోంది. జంట జలాశయాల్లో హిమాయత్సాగర్కు తీవ్ర స్థాయిలో వరద వచ్చి చేరుతోంది. సుమారు 3 వేల క్యూసెక
Read Moreకల్లెడ గ్రామానికి తప్పిన ముప్పు
పర్వతగిరి, వెలుగు : భారీ వర్షాలకు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ చెరువు పూర్తి స్థాయిలో నిండింది. తూములకు రిపేర్లు చేస్తుండడం, గేట్
Read Moreప్రధాని మోదీ రైతుల హృదయాల్లో నిలిచిపోతారు: కొండపల్లి శ్రీధర్ రెడ్డి
ఖమ్మం రూరల్, వెలుగు: రైతుల హృదయాల్లో ప్రధాని మోదీ చిరస్థాయిగా నిలిచిపోతారని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు.
Read Moreహైదరాబాద్ - విజయవాడ హైవేపై ఆర్టీసీ బస్సులు బంద్
భారీ వర్షాల నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ – విజయవాడ మార్గాల్లో రెగ్యులర్ సర్వీసు బస్సులను రద్ద
Read Moreతెగిన రోడ్లు.. నిలిచిన రాకపోకలు
కరీంనగర్,వెలుగు: భారీ వర్షాలకు ఉమ్మడి జిల్లాలో పలుగ్రామాలకు రాకపోకలు బంద్అయ్యాయి. కరీంనగర్జిల్లా గన్నేరువరం ఊర చెరువు మత్తడి రోడ్డుపై నుంచి ప
Read Moreఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయాలి: డీఐజీ ఎల్.ఎస్. చౌహన్
అలంపూర్,వెలుగు: ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేయాలని జోగులాంబ జోన్ డీఐజీ ఎల్. ఎస్. చౌహన్ అన్నారు. పోలీసులు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నా
Read Moreరైతును రాజుగా చేయడమే బీజేపీ లక్ష్యం: రాంచందర్ రావు
వనపర్తి, వెలుగు: దేశానికి అన్నం పెట్టే రైతులను రాజుగా చేయడమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమని మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు అన్నారు. గురువారం వనపర
Read Moreడాక్టర్స్ కాలనీలో వైద్యారోగ్యశాఖ తనిఖీలు
మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆఫీసర్లు గురువారం తనిఖీలు నిర్వహించారు. మల్టీ స్పెష
Read Moreపెండింగ్ బిల్లుల సమస్య పరిష్కరించాలి: దొంత నరేందర్
మెదక్ టౌన్, వెలుగు : ఉద్యోగుల పెండింగ్ బిల్లుల సమస్యలతోపాటు సీపీఎస్ను రద్దు చేసి జులై 1 నుంచి పీఆర్సీని అమలు చేయాలని టీఎన్జీవో మెదక్ జిల్లా అ
Read Moreరుణమాఫీపై సీఎం మోసం చేసిండు: కోనేరు సత్యనారాయణ
జూలూరుపాడు, వెలుగు: రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తానని సీఎం కేసీఆర్ మోసం చేసిండని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ ఆరోపించారు. గురువారం మండల
Read Moreజలదిగ్బంధంలో.. ఖమ్మం కాలనీలు
ఉధృతంగా మున్నేరు ప్రవాహం నీట మునిగిన ఇండ్లు, కొట్టుకుపోయిన కార్లు, బైకులు పరిశీలించిన కలెక్టర్, ప్రజాప్రతినిధులు బాధితులను పునరావాస కే
Read More












