Telangana News
సీఎం సిద్దూ.. ఏందీ నాన్సెన్స్?
బెంగళూరు: కర్నాటక సీఎం సిద్ధరామయ్య నివాసం ఎదుట హైడ్రామా చోటుచేసుకుంది. సీఎం నివాసానికి ఎదురుగా ఉంటున్న వృద్ధుడు నరోత్తం.. సిద్ధరామయ్య కారుకు అడ్డుపడ్డ
Read Moreఇయ్యాల మణిపూర్కు.. ‘ఇండియా’ ఎంపీల టీమ్
న్యూఢిల్లీ: మణిపూర్ను సందర్శించి అక్కడి పరిస్థితులపై ప్రభుత్వానికి, పార్లమెంట్కు రిపోర్ట్ ఇస్తామని ‘ఇండియా’ కూటమిలోని 20 మంది ఎంపీలు, ప్
Read Moreహెచ్1 బి వీసాలకు సెకండ్ రౌండ్ లాటరీ
వాషింగ్టన్: వచ్చే ఏడాది (2024) హెచ్1బీ వీసాలకు త్వరలోనే రెండో రౌండ్ లాటరీ సెలెక్షన్ నిర్వహిస్తామని అమెరికా ఫెడరల్ ఇమిగ్రేషన్ స
Read Moreఆగస్టు 1న అంబులెన్స్ల ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: ఆరోగ్యశాఖ కొత్తగా కొనుగోలు చేసిన 466 వాహనాలను ఆగస్ట్ 1న మంత్రి హరీశ్ రావు ప్రారంభించనున్నారు. ఇందులో 204 &n
Read Moreచెరువులను తలపిస్తున్న డబుల్ ఇండ్లు
మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి హరివర్ధన్ రెడ్డి శామీర్ పేట, వెలుగు : డబుల్ బెడ్రూమ్ ఇండ్లు చెరువులను తలపిస్తున్నా
Read Moreభూ సెటిల్ మెంట్లకు జడ్జిగా అవతారం
ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు ఉప్పల్, వెలుగు: పాత నేరస్తుడు జడ్జిగా అవతారమెత్తి భూసెటిల్ మెంట్లు చేస్తూ పోలీసులకు చిక్కా
Read More11 మంది కార్మికులకు రూ.10 కోట్ల జాక్ పాట్
మలప్పురం: పదకొండుమంది మహిళలు.. అందరూ మున్సిపాలిటీ కా ర్మికులే. రోజంతా కష్టపడితేనే ఇల్లు గడిచే జీవితాలు. ఇండ్లల్ల ఎన్నో బాధలు, గోసలు. అదృష్టం కొద్దీ లా
Read More‘నిర్భయ’ తరహాలో మరో ఘోరం.. ఒళ్లంతా పంటి గాట్లు, గాయాలే..
మధ్యప్రదేశ్లో మైనర్పై గ్యాంగ్ రేప్ ఒళ్లంతా పంటి గాట్లు, గాయాలే.. రక్తపుమడుగులో దొరికిన పదకొండేండ్ల చిన్నారి బాలిక పరిస్థి
Read Moreఆదాయం 35,024 కోట్లు.. అప్పులు 15,885 కోట్లు
హైదరాబాద్, వెలుగు: ఈ ఆర్థిక సంవత్సరం 3 నెలల్లో రాష్ట్ర ఖజానాకు మొత్తంగా రూ.50,910 కోట్లు సమకూరింది. ఇందులో దాదాపు రూ.35 వేల కోట్లు టాక్స్ అండ్ నాన్ టా
Read Moreయువతిని రాడ్డుతో కొట్టి చంపిండు
న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ యువతిని ప్రేమికుడు ఐరన్ రాడ్ తో కొట్టి చంపాడు. పార్కులో మర్డర్ చేసి, డెడ్ బాడీని అక్కడి బెంచ్ కింద పడేసి వెళ్ల
Read Moreబయోడైవర్సిటీని కాపాడటంలో ముందున్నం
చెన్నై: బయోడైవర్సిటీని కాపాడటం, పునరుద్ధరించడంలో భారతదేశం ముందంజలో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. జీ20 ఎన్విరాన్&z
Read Moreకిలో టమాటా రూ.70కే ..ఎక్కడంటే..
న్యూఢిల్లీ: ప్రస్తుతం కిలో టమాటా రూ.150 వరకు పలుకుతుండగా, హైదరాబాద్కు చెందిన స్టార్టప్ మ్యాజిక్పిన్ రూ.70లకే అమ్ముతోంది. అయితే ఇది నేరుగా కాకుండా
Read Moreవరద నీటిలో బీజేపీ నేతల నిరసన
మేడిపల్లి: పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని కాలనీల్లో ఇండ్లలోకి వరద చేరినా మేయర్, పాలక వర్గం పట్టించుకోవడం లేదని స్థానిక బీజేపీ నేతలు మండిపడ్డారు. కా
Read More












