న్యూఢిల్లీ: ప్రస్తుతం కిలో టమాటా రూ.150 వరకు పలుకుతుండగా, హైదరాబాద్కు చెందిన స్టార్టప్ మ్యాజిక్పిన్ రూ.70లకే అమ్ముతోంది. అయితే ఇది నేరుగా కాకుండా ఓఎన్డీసీ ప్లాట్ఫారాల ద్వారా విక్రయిస్తోంది. చిన్న వ్యాపార సంస్థలు తమ ప్రొడక్టులను ఆన్లైన్లో అమ్ముకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేదికే ఓఎన్డీసీ. కస్టమర్లు మ్యాజిక్పిన్ యాప్, పేటీఎం, ఫోన్పే ద్వారా ఆర్డర్ఇవ్వొచ్చు. ప్రస్తుతం మైసూరు, ఢిల్లీ–ఎన్సీఆర్తోపాటు మరికొన్ని నగరాల్లో ఈ ఆఫర్ఉంది. ఈ విషయమై మ్యాజిక్పిన్ సీఈఓ అన్షూ శర్మ మాట్లాడుతూ ఆఫర్ మొదలైన రెండు రోజుల్లోనే ఢిల్లీ నుంచి వెయ్యి ఆర్డర్లు వచ్చాయని అన్నారు.
కిలో టమాటా రూ.70కే ..ఎక్కడంటే..
- హైదరాబాద్
- July 29, 2023
లేటెస్ట్
- స్వగ్రామాల్లో ఎంపీ అభ్యర్థులు
- పిడుగుపాటు స్థలం పరిశీలన
- కూతురు పెళ్లి చేయలేక వ్యక్తి ఆత్మహత్య
- బీరప్ప ఉత్సవాల్లో హరీశ్ రావు
- ప్రశాంతంగా పోలింగ్..నిజామాబాద్ ఎంపీ స్థానంలో 71.47 శాతం పోలింగ్
- ఓటెత్తిన ఓరుగల్లు..ప్రశాంతగా ముగిసిన పోలింగ్
- ఘాట్కోపర్ ఘటనలో 14కు చేరిన మృతుల సంఖ్య
- పోలింగ్ ప్రశాంతం..పోలింగ్ కేంద్రాలకు బారులుతీరిన ప్రజలు
- ఇండియా కూటమి గెలిస్తే.. జైలునుంచి తెల్లారే బయటికొస్తా: కేజ్రీవాల్
- ముగ్గురు పోలీస్ కమిషనర్ల మానిటరింగ్.. హైదరాబాద్ లో ప్రశాంతంగా పోలింగ్
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!