Telangana News
చికోటి ప్రవీణ్ కి ముందస్తు బెయిల్
అనుమతులు లేకుండా గన్స్ క్యారీ చేశారన్న కేసు సంబంధించి క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్కి కోర్టులో ఊరట లభించింది. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ న
Read Moreభద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక.. రాములోరి గుడి చుట్టూ నీళ్లు
గోదావరి నది ఎగువన, రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో పోటెత్తుతోంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలకు అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నార
Read Moreత్వరలో సీఎం కేసీఆర్ ను కలుస్తా : జలగం వెంకట్ రావు
వనమా వెంకటేశ్వర్ రావు సుప్రీం కోర్టుకు వెళ్లినా న్యాయమే గెలుస్తుందన్నారు బీఆర్ఎస్ నేత జలగం వెంకట్ రావు. వనమా వెంకటేశ్వర్ రావ్ ఎన్నికల చెల్లదన్న
Read Moreహైకోర్టులో రేవంత్ పిటిషన్.. ఎందుకంటే?
ఓఆర్ఆర్ టెండర్ల సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆ వివరాలు తెలుసుకోవడానికి ఆర్టీఐని సంప్రదించినా వారు స్
Read Moreసుప్రీంకు వెళ్లే వరకు తీర్పుపై స్టే ఇవ్వండి..హైకోర్టులో వనమా పిటిషన్
భద్రాద్రి కొత్త గూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టుకు వెళ్ళేంత వరకు హైకోర్టు తీర్పుపై
Read Moreజీహెచ్ఎంసీ హై అలర్ట్.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్.. టోల్ ఫ్రీ నెంబర్ ప్రకటన
నగరంలో జులై 26 సాయంత్రం, మరుసటి రోజు వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరే
Read Moreదోమలగూడలో ఉద్రిక్తత.. హోంగార్డులు, కుటుంబ సభ్యుల ధర్నా..
సీఎం కేసీఆర్ ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు హోంగార్డులను రెగ్యులరైజ్ చేయాలని హోంగార్డ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సకినాల నారాయణ డిమాండ్ చేశారు. హోం
Read Moreఉడిపి కాలేజీ బాత్రూమ్ ఘటన.. 1992 అజ్మీర్ లైంగిక కేసుతో లింక్
కర్నాటక ఉడిపిలోని ఓ పారామెడికల్ కాలేజ్ లో చదువుతున్న ముగ్గురు అమ్మాయిలు.. వాష్రూమ్లో మరో విద్యార్థినిని నగ్నవీడియో తీసిన
Read Moreకాంగ్రెస్కు ఓటేస్తే బీఆర్ఎస్కు వేసినట్లే.. అవిశ్వాస తీర్మానంతో ఒరిగేదేమీ లేదు
కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటే అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ రెండు పార్టీలు గతంలో కలిసి గతంలో కలిసి పని చేశాయి..పోటీ కూడా చేశాయని చెప్పారు.
Read Moreకేసీఆర్ ఆదేశం..మహారాష్ట్ర సర్పంచులకు వీవీఐపీ దర్శనం.. చలికి వణుకుతూ క్యూలైన్లలోనే భక్తులు
యాదాద్రి ఆలయ నిబంధనలను ఆలయ అధికారులు తుంగలో తొక్కారు. తెలంగాణ భక్తులను అవమానపరుస్తూ..మహారాష్ట్ర నుండి వచ్చిన సర్పంచుల బృందాన్ని ప్రోటోకాల్ ఉన్న
Read Moreవన్డే వరల్డ్ కప్ 2023.. భారత్ పాక్ మ్యాచ్ జరిగేది అనుమానమే..కారణమిదే
మరో మూడు నెలల్లో వన్డే వరల్డ్ సమరం మొదలు కాబోతుంది. అక్టోబర్ 5 నుంచి మన దేశంలో మెగా టోర్నీ జరగనుంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు మొత్తం 10 స్టేడాయ
Read Moreపిడుగుపాటుతో 25గొర్రెలు మృతి
ధర్మసాగర్, వెలుగు : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ధర్మపురంలో మంగళవారం అర్ధరాత్రి 2గంటల ప్రాంతంలో పిడుగుపాటుతో 25గొర్రెలు చనిపోయాయి. ధర్మపురానికి మేక
Read Moreకేంద్రం నుంచి నిధులు తెస్తే గ్రామాలను అభివృద్ధి చేస్తాం : ముత్తిరెడ్డి
బచ్చన్నపేట, వెలుగు: బీజేపీ, కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు తేవాలని, వాటితో గ్రామాలను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ముత్తిరెడ్డ
Read More












