Telangana News
పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్ ...ఎగసిపడి వృథాగా పోతున్న నీరు
వేల కోట్లు ఖర్చు చేసి ప్రతి గ్రామానికి తాగు నీరందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టింది. నేటికీ కొన్ని గ్రామాల ప్రజలకు తాగు
Read Moreనాకు కూడా డ్రగ్స్ ఆఫర్ చేశారు.. అది డెత్ సెంటెన్స్ : హీరో నిఖిల్
తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జూన్ 24 శుక్రవారం రోజున తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో యాంటీ డ్రగ్, డ్రగ్స్ అక్రమ రవాణాకు వ్యతిరేక కార్యక్
Read Moreవరంగల్ లో మరో మెడికో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో మరో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. పీజీ సెకండియర్ స్టూడెంట్ లాస్య అనే విద్యార్థిని నిద్రమాత్రలు మిం
Read Moreకార్యకర్తల వల్లే బీజేపీ బలంగా ఉంది..తెలంగాణలో అధికారంలోకి వస్తం
కార్యకర్తల వల్లే నేడు తెలంగాణలో బీజేపీ బలంగా ఉందని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు. భారతదేశ అభివృద్ధి ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందని తెలిపార
Read Moreనలుగురు ఓపెనర్లు ఎందుకు..దేశవాలీ కంటే..ఐపీఎలే ప్రామాణికమా..?
వెస్టిండీస్ టూర్ కోసం టెస్టు, వన్డే జట్ల ఎంపికపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లను కాకుండా ఐ
Read Moreఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి తప్పిన ప్రమాదం
తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికు పెను ప్రమాదం తప్పింది. పైలెట్ రోహిత్ రెడ్డి కారు ప్రమాదానికి గురైంది. కర్ణాటకలోని శృంగేరి పీఠ సందర్శనకు వెళ్త
Read Moreవీఆర్ఎస్ తీసుకున్న.. ఖానాపూర్ ఎమ్మెల్యే భర్త
ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం ఆదిలాబాద్టౌన్, వెలుగు: నిర్మల్ జిల్లా ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్
Read Moreమంత్రి ఇంటి పట్టా ఇచ్చినా.. హోంగార్డు కబ్జా చేస్తుండు
బెల్లంపల్లి మహిళ ఆరోపణ బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి ఏసీబీ కార్యాలయంలో పనిచేస్తున్న హోంగార్డు సురేశ్ తన ఇంటి పరిసరాల్లోని పట్టా
Read Moreకేంద్ర నిధులతోనే పాలమూరు అభివృద్ధి
మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పాలమూరు జిల్లాలో అభివృద్ధి జరిగిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. జిల్లా కేంద
Read More22 గ్రామాలను దత్తత తీసుకున్న కరీంనగర్ ఐఎంఏ
కరీంనగర్ టౌన్, వెలుగు: గ్రామాలను దత్తత తీసుకుని సంపూర్ణ వైద్యం అందించేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) కరీంనగర్ చాప్టర్'ఆవో.. గావ్ చలో
Read Moreమెడికల్ కాలేజీ పనులు అడ్డగింత..భూమికి బదులు భూమి ఇయ్యాలే
వెయ్యి గజాల ప్లాట్ కేటాయించాలి పెద్దూర్ రైతుల డిమాండ్ రాజన్న సిరిసిల్ల,వెలుగు: జిల్లా కేంద్రంలో జరుగుతు న్న మెడికల్ కాలేజీ పనులను పె
Read Moreపత్తిని నేరుగా ఎందుకు కొంటలేరు
ఖమ్మం టౌన్, వెలుగు: రైతుల నుంచి కమిషన్ దారులు లేకుండా నేరుగా ట్రేడర్లు పత్తిని ఎందుకు కొనుగోలు చేస్తలేరని సెంట్రల్ జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సెల్వ వి
Read Moreకల్యాణ వేదికపై కుక్కల విహారం
భద్రాచలం, వెలుగు: శ్రీరామనవమి రోజున భద్రాద్రి మిథిలాస్టేడియంలో జరిగే సీతారాముల కల్యాణ వేడుకలను వైభవంగా నిర్వహిస్తారు. ఈ కల్యాణ వేదికను 1964లో ఏక
Read More












