Telangana News
మెగా ప్రిన్సెస్ తో రాంచరణ్ – ఉపాసన ఫొటోలు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన జంటకు ఆడపిల్ల పుట్టిన సంగతి తెలిసిందే. జూన్ 23న ఉపాసన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆస్పత్రి నుంచి చెర్రీ
Read Moreఈసీ యాక్టివ్! అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లలో బిజీ బిజీ
ఈసీ యాక్టివ్! అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లలో బిజీ బిజీ ఎంసీహెచ్ ఆర్డీలో కలెక్టర్లు, ఎస్పీలతో మీటింగ్ రెండు రోజుల పాటు వరుసగా సమావేశాలు 4 రోజుల పాటు ర
Read Moreరాష్ట్ర సంపదను కేసీఆర్ కుటుంబం దోపిడీ చేస్తోంది : డీకే అరుణ
కర్నాటక అసెంబ్లీ ఫలితాలకు భవిష్యత్తులో తెలంగాణలో జరిగే ఎలక్షన్స్ ఫలితాలకు ఎలాంటి పొంతన ఉండదన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. కొంతమంద
Read Moreఇంటింటికీ బీజేపీ.. సిరిసిల్లలో నేతల పర్యటన
మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా సిరిసిల్ల పట్టణంలో బీజేపీ నేతలు పర్యటించారు. గణేశ్ నగర్ 22వ వార్డ్ 143,144 బూత్ లలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
Read Moreకాంగ్రెస్ నుంచి గెలిచే ఎమ్మెల్యేలు మళ్లీ బీఆర్ఎస్ కు అమ్ముడుపోతారు : ఎంపీ అర్వింద్
జగిత్యాల : రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మళ్లీ బీఆర్ఎస్ కు అమ్ముడుపోతారని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానిం
Read Moreరాష్ట్రానికి ఎల్లో అలర్ట్.. రెండు రోజుల పాటు భారీ వర్షాలు
రాష్ట్రమంతటా రుతుపవనాలు విస్తరిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు వర్ష సూచన ఉంటుందన
Read Moreముంబైకి టమాటా టెన్షన్.. ఒక్కసారిగా పెరిగిన ధరలు
సరఫరా తగ్గడంతో ముంబయిలో టమాటా ధరలు మండి పోతున్నాయి. వాశిలోని అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీలో వీటి సరఫరా బాగా తగ్గింది. వ్యాపారులు తెలిపిన వి
Read Moreసాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఏమైంది.. అక్కడా ఉద్యోగులు కట్
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం పరిస్థితులు చాలా రంగాల్ని ప్రభావితం చేస్తున్నప్పటికీ సాఫ్ట్వేరోళ్ల కథే వేరు. ఈ క్షణం ఉన్న ఉద్యోగాలు, రేపు ఉ
Read Moreముగ్గురు పిల్లలతో.. చెరువులో దూకిన ఇద్దరు తల్లులు
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేటలో ముగ్గురు పిల్లలతో సహా ఇద్దరు తల్లులు చెరువులో పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల
Read More'భారత్ జోడో' , 'భారత్ తోడో' మధ్య యుద్ధం ఇది.. : రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలను కలుపుతూ, ప్రేమను పంచుతూ భారత్జోడో చేస్తుంటే.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశాన్ని ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని.. రాన
Read Moreఅక్కడ ఏదో శక్తి ఉంది.. మిస్ అయితే దొరకరు.. టైటానిక్ దర్శకుడు జేమ్స్ కామెరూన్
టైటానిక్ షిప్ మునిగిపోయిన చోట ఏదో శక్తి ఉందని.. ఆ ప్రాంతంలో మిస్ అయితే దొరకరు అని.. తాను ముప్పైమూడు సార్లు వెళ్లొచ్చినా.. ఇప్పటికీ భయంగా ఉంటుంది
Read Moreరియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో చోరీ.. 10 తులాల బంగారం, 50 తులాల వెండితో పరార్
రంగారెడ్డి జిల్లా వెంకటాద్రి నివాస్ కాలనీలోని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా నివసిస్తున్న
Read Moreఅయోధ్య రాముడికి.. 108 అడుగుల అగర్బత్తి
అయోధ్య రామ మందిరానికి గుజరాత్కి చెందిన కొందరు భక్తులు భారీ అగర్బత్తి తయారు చేశారు. దీని పొడవు 108 అడుగులు. మీరు విన్నది నిజమే.. దాని వివరాలేంటో చూసే
Read More












