Telangana News

మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ... గో బ్యాక్ అంటూ నినాదాలు

ఉప్పల్ రింగ్ రోడ్డు ప్రారంభానికి రాబోతున్న  మంత్రి కేటీఆర్ ను అడ్డుకునేందుకు బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. కేటీఆర్ డౌన్ డౌన్.. గో బ్యాక్ అంటూ న

Read More

ఆటోలోనే అంత మంది ప‌ట్టరు.. స్కూటీపై ఏడుగురు పిల్లలతో...

రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కొందరు వాహనదారుల్లో మార్పు రావట్లేదు. హెల్మెట్​ పెట్టుకోకుండా ప్రమాదాన్ని కొని తె

Read More

మెరుపు వ‌ర‌ద‌ల్లో చిక్కుకుపోయిన 200 మంది...

హిమాచల్ ప్రదేశ్‌లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జూన్ 26న మండి జిల్లాలోని బాగిపుల్​లో వరదలు పోటెత్తాయి. బగిపుల్​ ప్ర

Read More

కూల్ గా రూ.2 వేల నోట్లు మార్చేస్తున్నారు.. స‌గంపైనే వ‌చ్చేశాయ్

రద్దు అయిన రూ.2వేల నోట్లలో 2/3 వంతు బ్యాంకులకు చేరాయని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ చెప్పారు. బ్యాంకుల్లో 2.41 లక్షల కోట్ల వి

Read More

ప్రతి ఒక్కరికి ఇల్లు రాజ్యంగ హక్కు ..రాష్ట్ర కన్వీనర్ ఎస్​. వీరయ్య

సంగారెడ్డి టౌన్, వెలుగు:  దేశంలో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు  ఉండటం రాజ్యాంగం కల్పించిన హక్కని  ప్రజాసంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ వ

Read More

ఛత్రపతి శివాజీ అందరి వాడు : అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి...

నిర్మల్, వెలుగు: ఛత్రపతి శివాజీ అందరివాడని ఆయన విషయంలో బీజేపీ రాజకీయాలు చేస్తూ లబ్ధి పొందాలని చూస్తోందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్

Read More

పెట్టుబడులకు కేరాఫ్​ తెలంగాణ.. : కేటీఆర్​

కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ కేరాఫ్ గా మారిందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు.  తెలంగాణలో ఫుడ్​ప్రాసెసింగ్, ఎక్స్​ పోర్ట్​ రిట

Read More

జాతీయ రహదారి నిర్మాణంలో కదలిక .. రూ.490.92 కోట్ల ఫండ్స్ మంజూరు

మహారాష్ట్ర  నుంచి భోరజ్ వరకు  33 కిలోమీటర్ల రోడ్డు ఆదిలాబాద్, వెలుగు :  కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాలో మహారాష్ట్ర నుంచి

Read More

యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లతో గవర్నర్ సమావేశం

నిజామాబాద్ జిల్లాలో యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్స్ తో ఈరోజు(జూన్ 26) గవర్నర్ తమిళి సై సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛా

Read More

బాన్సువాడలో సైబర్​ క్రైం.. రూ.లక్షల్లో లాభాలొస్తాయని ఘరనా మోసం

తమ సంస్థలో పెట్టుబడి పెడితే రూ.లక్షల్లో లాభాలొస్తాయి అంటూ బాధితుడిని నమ్మించి సైబర్​ నేరగాళ్లు వేల రూపాయాలు దోచుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది

Read More

పశువుల అక్రమ తరలింపును అడ్డుకున్న పోలీసులు

మూగ జీవుల అక్రమ రవాణా రోజు రోజుకీ పెరిగిపోతోంది. ములుగు జిల్లాలో అలాంటి ఘటనే మళ్లీ జరిగింది. జిల్లాలోని జంగాల్​పల్లి చెక్​పోస్ట్​వద్ద పోలీసులు జూన్​ 2

Read More

పొంగులేటి టీంలో కేసుల కలకలం.. కొత్త పార్టీలోకి వెళ్తుండగా పాత కేసులు ముందటికి

ఖమ్మం, వెలుగు:  పార్టీ మారే  టైంలో  మాజీ  ఎంపీ పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి  ప్రధాన అనుచరులను  పాత కేసులు చుట్టుముడ

Read More

ధరణి పేరుతో ల్యాండ్ మాఫియా

అన్ని రంగాల్లోనూ బీ‌‌‌‌ఆర్‌‌‌‌ఎస్ సర్కారు ఫెయిల్: భట్టి సూర్యాపేట, వెలుగు: బీఆర్ఎస్  ప్రభుత్వ పాల

Read More