Telangana News
సెల్ ఫోన్ వ్యసనం ప్రాణాలు తీసింది..మందలిస్తే ఉరేసుకున్నడు
హుజూర్ నగర్, వెలుగు : సెల్ ఫోన్ కు బానిసైన కొడుకును తల్లిదండ్రులు మందలించడంతో ఉరేసుకున్నాడు. బ్రెయిన్ డెడ్ కావడంతో అతడి అవయవాలను దానం చేశారు. పోలీసుల
Read Moreఉత్తమ్ పార్టీ మార్పు ప్రచారం ఓ కుట్ర..బీజేపీ, బీఆర్ఎస్ కలిసే ఈ పని చేస్తున్నయ్
కేతేపల్లి (నకిరేకల్), వెలుగు: నల్లగొండ ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డి పార్టీ మారుతారంటూ జరుగుతున్న ప్రచారం ఓ కుట్ర అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు
Read Moreతార్నాక ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఎట్టకేలకు ఓపెన్
సికింద్రాబాద్, వెలుగు: ఏడు నెలల కిందట నిర్మాణం పూర్తయిన తార్నాక సెయింట్ ఆన్స్ స్కూల్ సమీపంలోని ఫుట్ఓవర్ బ్రిడ్జి ఎట్టకేలకు జనానికి అందుబాటులోకి వచ్చిం
Read Moreఎమ్మెల్సీ కౌశిక్రెడ్డిపై ఫిర్యాదు
హుజూరాబాద్, వెలుగు : ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డితో తనకు ప్రాణభయముదని హుజూరాబాద్పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేసినట్లు ఓ యూట్యూబ్ ఛానల్కె
Read Moreఇండ్ల నుంచే లంచ్ బాక్స్లు...సర్కార్ బడుల్లో మధ్యాహ్న భోజనం బంద్ పెడ్తున్నరు
బకాయిలపై సమ్మె బాటలో కార్మికులు కొత్తగూడెం జిల్లాలో వందకు పైగా బడుల్లో మిడ్ డే మీల్స్ నిలిపివేత భద్రాద్రికొత్తగూడెం, వె
Read Moreఐదు తరగతులకు ఒకే ఒక్కడు
ఇది మహబూబ్నగర్జిల్లా మహమ్మదాబాద్ మండలం రాగార్పల్లిలోని ఏకోపాధ్యాయ స్కూల్. ఇక్కడ ఐదు తరగతులుండగా రాఘవేందర్ అనే ఒకే ఒక్క స్టూడెంట్ ఐదో తరగతి చదువుతున
Read Moreతిరుమలలో బోనులో చిక్కిన చిరుత
తిరుమల అలిపిరిలోని 7వ మైలు దగ్గర బాలుడిపై దాడి చేసిన చిరుత చిక్కింది. అటవీశాఖ ఏర్పాటు చేసిన బోనులో జూన్ 23వ తేదీ శుక్రవారం రాత్రి 10.45 గం
Read Moreబెల్ట్షాపులపై దాడి చేశారని మహిళలపై కేసులు..
రాత్రి పది గంటల వరకు స్టేషన్లో నిర్బంధం కోల్బెల్ట్, వెలుగు: మందమర్రి పట్టణంలో మూడు బెల్ట్షాపులపై దాడి చేసి మద్యం బాటిల్స్ పగులగొట్టా
Read Moreమంచినీళ్ల కోసం అరిగోస పడ్తున్నాం.. మున్సిపాలిటీ ముందే స్నానాలు చేసి నిరసన
సీపీఐ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో ర్యాలీ భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో మంచినీళ్ల కోసం కష్టాలు పడ
Read Moreటెర్రరిజాన్ని సహించేది లేదు..
అమెరికన్ కాంగ్రెస్లో ప్రధాని నరేంద్ర మోదీ టెర్రరిస్ట్లను ఉసిగొల్పే దేశాలపై కఠిన చర్యలు తీస్కోవాలని పిలుపు పొరుగు దేశాల సా
Read Moreమానవ మనుగడకు జన్యు కాలుష్యం ముప్పు
కా లుష్యం మానవుల మీద రకరకాలుగా ప్రభావం చేస్తుంది. పర్యావరణ కాలుష్య కారకాలు, రసాయనాలు, విష వాయువులు, లోహాలు, సీసం లేదా మిథైల్, పాదరసం వంటివి కొందరిని ఎ
Read Moreఉద్యమకారులు అన్నమో రామచంద్రా అని రోడ్డున పడ్డారు
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వలసలు మొదలయ్యాయి. మేడ్చల్ జిల్లా తూముకుంటలో కొంతమంది ఉద్యమకారులు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో
Read Moreతలసాని రాజకీయ పబ్బం కోసమే బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో చందా బోర్డులు : మర్రి శశిధర్ రెడ్డి
హైదరాబాద్ : బల్కంపేట రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రూ.5 లక్షల చందా ఇచ్చినట్లు ఏర్పాటు చేసిన బోర్డులను తక్షణమే తొలగించాలని బీజ
Read More












