Telangana News

ప్రజలకు మరింత చేరువలో పౌర సేవలు.. వార్డు కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

జీహెచ్ఎంసీ తన స్వరూపాన్ని మ‌రోసారి మార్చుకోనున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈరోజు నుంచి సరికొత్త పాలనలో భాగంగా జీహెచ్‌ఎంసీలో వార్డు కా

Read More

మొబైల్స్ చూసీ చూసీ క‌ళ్లు మండుతున్నాయా.. ఇలా చేస్తే రిలీఫ్

కన్నీళ్లు తగినంతగా ఉత్పత్తి కాకపోవడం వల్ల కళ్లు పొడిబారతాయి. మీ కళ్లను తడి చేసేంత కన్నీళ్లు ఉత్పత్తి కాకపోతే లేదా అవి చాలా త్వరగా ఆవిరైపోతే ఈ పరిస్థిత

Read More

తుఫాన్ ఎఫెక్ట్ తో.. టీ 20 లీగ్ మ్యాచ్ లు వాయిదా

సైక్లోన్ బిపార్జోయ్ గుజరాత్‌ తీరాన్ని తాకడంతో ఈ ప్రభావం క్రికెట్ మీద కూడా పడింది. సౌరాష్ట్ర ప్రీమియర్ లీగ్ (SPL) మూడవ ఎడిషన్ ను వాయిదా వేశారు. జూ

Read More

నకిలీ విత్తనాల పట్టివేత.. 25 కిలోల పత్తి విత్తనాలు స్వాధీనం

వరంగల్ పట్టణంలో పోలీసులు దాడులు నిర్వహించి నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. ఏపీకి చెందిన రామారావు దగ్గర 25 కిలోల పత్తి విత్తనాలను దేవరుప్పల

Read More

యువతిపై లైంగిక దాడికి పాల్పడిన జిమ్ ట్రైనర్

హైదరాబాద్ లో ఓ యువతిపై జిమ్ ట్రైనర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. టోలిచౌకిలో కొన్నేళ్లుగా ఆసిమ్ అనే యువకుడు జిమ్ సెంటర్ నడిపిస్తున్నాడు.&n

Read More

జమ్మూ కశ్మీర్​లో ఎన్​కౌంటర్... ఐదుగురు టెర్రరిస్టులు హతం

జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో  ఆర్మీ, ఉగ్రవాదులు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కశ్మీర్​ జోన్​ పో

Read More

కేసీఆర్​, కేటీఆర్​ లేకపోయినా.. ఉద్యమం ఉండేది

ముషీరాబాద్, వెలుగు: తొలి, మలి దశ తెలంగాణ అమరవీరులందరి వివరాలను ప్రభుత్వం ప్రకటించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ డిమాండ్ చేశ

Read More

పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రసంగాన్ని అడ్డుకున్న మహిళలు

పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యేపై మహిళలు తిరగబడ్డారు. బీడీ కార్మికులకు పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు.  జగిత్యాల జిల్లాలో ఎమ్మ

Read More

దిల్‌‌సుఖ్‌‌నగర్‌‌‌‌లోని విజేత స్టడీ సర్కిల్‌‌లో ఫ్రీ కోచింగ్‌‌ క్లాసులు: వీజే రెడ్డి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌లోని పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌‌ స్టూడెంట్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధ

Read More

ఉస్మానియాకు బిల్డింగ్ ఎందుకు కట్టలే? : టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న

హైదరాబాద్‌‌, వెలుగు: ఉస్మానియా దవాఖానకు కొత్త భవనం నిర్మిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్‌‌ ఎనిమిదేండ్లు అవుతున్నా ఎందుకు కట్టలేదని టీ

Read More

సికింద్రాబాద్ తాజ్ హోటల్ లో అగ్నిప్రమాదం

సికింద్రాబాద్​లోని ఓ హోటల్​ అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్యాట్నీ సెంటర్​లో తాజ్​మహాల్​ హోటల్​నిర్వహిస్తున్న

Read More

పోడు కేసులో ఆరుగురికి బెయిల్​...డప్పుచప్పుళ్లతో గ్రామస్తుల స్వాగతం

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం అక్కెపెల్లిలో పోడు భూముల కేసులో జైలు నుంచి బెయిల్ పై విడుదలైన ఆరుగురికి గ్రామస్తులు డప్పుచప్పుళ్లతో

Read More

ఇయ్యాల్టి నుంచే వార్డు పాలన

సికింద్రాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ లో నేటి నుంచి వార్డు పాలన మొదలుకానుంది. పాలన వికేంద్రీకరణలో భాగంగా వార్డు ఆఫీసులు అందుబాటులోకి రానున్నాయి. వా

Read More