Telangana News

వామ్మో ఎలక్షన్ డ్యూటీనా..! ఎన్నికల విధులకు వెనుకాడుతున్న బల్దియా సిబ్బంది

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల డ్యూటీ చేసేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది జంకుతున్నారు. ఎంతో కష్టపడి ఎలక్షన్ విధులు నిర్వహించినా గౌరవ వేతనం అందకపోవడంతో సిబ్బంది

Read More

టికెట్ల ఆశతో..గ్రూపులుగా కాంగ్రెస్ ​లీడర్లు

నిజామాబాద్, వెలుగు పైరవీలు, పలుకుబడి ఇతర అంశాలతో పనిలేకుండా వచ్చే 6 నెలలు కష్టపడి పనిచేసిన వారికి అవకాశం లభిస్తుందని ఇటీవల కాంగ్రెస్ ​రాష్ట్ర అధ్యక్షు

Read More

కాంగ్రెస్​లో తెగని పంచాయితీ..జిల్లా అధ్యక్షుడిపై వీడని పీఠముడి

జనగామ, వెలుగు :  జనగామ జిల్లా కాంగ్రెస్​ పంచాయతీ రోజు రోజుకు ముదురుతోంది. పీసీసీ మాజీ చీఫ్​ పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్​ ర

Read More

ఒకే ట్రాక్ పై ఎదురెదురుగా రైళ్లు.. త‌ప్పిన ఘోర ప్ర‌మాదం

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ -జైరాంనగర్‌ రైలు మార్గంలో పెను ప్రమాదం తప్పింది. ఒకేలైన్లో రెండురైళ్లు వచ్చాయి. ఈ సమయంలో  

Read More

రైలు కిందపడి జంట ఆత్మహత్య

హైదరాబాద్ పాతబస్తీ యాకుత్ పురాలో దారుణం జరిగింది. రైలు కిందపడి ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్ట

Read More

క్వాలిటీ లేని పనులు.. మూడు రోజులకే కూలిన డ్రైన్లు

వనపర్తి/పెబ్బేరు, వెలుగు  మున్సిపాలిటీలలో డ్రైన్లు, సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యత కరువైంది.  కాంట్రాక్టర్ నాసిరకంగా పనులు చేస్తున్నా కమీషన్ల

Read More

బ్లడ్ స్టాక్ లేదు..సంగారెడ్డిలోని సర్కారు ఆస్పత్రుల్లో రక్తం నిల్వల కొరత

సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లాలోని సర్కారు ఆస్పత్రుల్లో రక్తం నిల్వల కొరత ఏర్పడింది.  ఎవరైనా దాతలు ముందుకొచ్చి రక్తదానం చేస్తే తప్ప బాధితు

Read More

వరదొస్తే .. వాగులు దాటేదెట్లా?

బ్రిడ్జీలు లేక ఏజెన్సీ గ్రామాల ప్రజల ఇబ్బందులు వర్షాకాలం వస్తుండటంతో ఆందోళనలో ఆదివాసీలు ఆదిలాబాద్, వెలుగు వర్షాకాలం వచ్చిందంటే చాలు ఉమ్మడి ఆదిలాబా

Read More

సికింద్రాబాద్​లో కేంద్రమంత్రి కిషన్​రెడ్డి పర్యటన

సికింద్రాబాద్, వెలుగు: తార్నాక విజయపురికాలనీ నుంచి మల్కాజిగిరి వైపు వెళ్లే దారిని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి తెరిపించారు. గతంలో ఈ దారిని రైల్వే అధికార

Read More

‘యశోద’లో లంగ్ క్యాన్సర్ చికిత్సపై వర్క్​షాప్

హైదరాబాద్, వెలుగు: హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్​లో ఆదివారం ఈబీయూఎస్(ఎండో బ్రాంకియల్ అల్ట్రాసౌండ్) లంగ్ క్యాన్సర్లకు సంబంధించిన చికిత్సపై శిక్షణ సదస్

Read More

పిడుగు పడి 30 మేకలు, కాపరి మృతి

గండీడ్, వెలుగు : పిడుగు పడి 30 మేకలతో పాటు, ఓ కాపరి చనిపోయాడు. ఈ ఘటన మహబూబ్​నగర్​ జిల్లా గండీడ్ మండలం పెద్ద వార్వాల్ లో ఆదివారం జరిగింది. పెద్దవార్వాల

Read More

ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం  చోటు చేసుకుంది. నల్లజర్ల మండలం అనంతపల్లి సమీపంలో లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో  ఆరుగురు మృ

Read More

వరికొయ్యలకు నిప్పుతో...రగులుతున్న ఊళ్లు

గాలులతో పక్క పొలాలు, గ్రామాలకు విస్తరిస్తున్న మంటలు పెద్దపల్లి, వెలుగు : వరి, మక్కజొన్న కోసిన తర్వాత కొందరు రైతులు కొయ్యకాలు తగులబెడుతుండడం వల

Read More