V6 News

Telangana News

మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తున్నాం : తెల్లవారుజామున ఐటీ కంపెనీల మెసేజ్ లు

మెటా మే 2023 లేఆఫ్‌ను ప్రారంభించింది. మెటాలో ఎంటర్‌ప్రైజ్ ఇంజనీర్‌గా ఉన్న యూన్‌వాన్ కిమ్, తనకు తెల్లవారుజామున 4:30 గంటలకు లేఆఫ్ ఇమ

Read More

మీ టాలెంట్ కు చాట్ జీపీటీ సరిపోదు.. రోడ్లపై అద్భుత చిత్రాలతో ప్రపంచం ఔరా

ఆప్టికల్ ఇల్ల్యూషన్స్ ఎల్లప్పుడూ మన కళ్ళను మోసగించే, వాస్తవికతను ప్రశ్నించేలా ఉంటాయి. ఆ టాలెంట్ ను కలిగి ఉన్న కొంతమంది దేశీ మహిళలు వారి సామర్థ్యంతో, న

Read More

మే 25న జడ్చర్లకు చేరుకోనున్న భ‌ట్టి విక్రమార్క పాద‌యాత్ర..

సీఎల్పీ నేత మల్లు భ‌ట్టి విక్రమార్క చేపట్టిన పాద‌యాత్ర మే25వ తేదీన జడ్చర్ల కు చేరుకోనుంది. జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ‘పీ

Read More

కేసీఆర్ ను ఇంటికి పంపండి. . .దళిత బంధు పేరుతో రాజకీయాలు

జగిత్యాలలో ఏఐసిసి రాష్ట్ర కార్యదర్శి నదిమ్ జావెద్ పర్యటించారు.  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటి వెళ్లిన ఆయనకు స్థానిక కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికా

Read More

ద‌క్షిణ భార‌త‌దేశ ధాన్యాగారం తెలంగాణ...కల నిజమైంది..

తెలంగాణ రాష్ట్రం  ఏర్పడిన త‌ర్వాత సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో ద‌క్షిణ భార‌త‌దేశ ధాన్యాగారంగా తెలంగాణ మారింద‌ని మ

Read More

వీడియోలకు లైక్ కొట్టాడు.. రూ.8.5లక్షలు పోగొట్టుకున్నాడు

ముంబైకి చెందిన ఓ వ్యక్తి యూట్యూబ్ వీడియోలను లైక్ చేసి డబ్బు సంపాదించాలని ప్రయత్నించి రూ.8.5 లక్షలకు పైగా మోసపోయాడు. బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేసే పని

Read More

వీధి కుక్కల స్వైర విహారం.. బాలుడికి తీవ్ర గాయాలు

రాష్ట్రవ్యాప్తంగా  కుక్కలు రెచ్చిపోతున్నాయి. మనుషులు కనిపిస్తే చాలు కండలు పీకేస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులే లక్ష్యంగా దాడులకు తెగబడు

Read More

111జీవో పరిధిలో కేసీఆర్ ఫ్యామిలీకి భూములు : రేవంత్ రెడ్డి

111 జీవో ఎత్తివేత వెనుక ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. 111 జీవో పరిధిలో కేసీఆర్ కుటుంబ సభ్యులు భూములు కొన్నారన్నార

Read More

మంత్రి పదవి ఇవ్వాలి...సీఎం నివాసం ముందు ఎమ్మెల్యే మద్దతుదారుల ఆందోళన

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య  నివాసం ఎదుట హిరియూర్ ఎమ్మెల్యే డి. సుధాకర్ అనుచరులు ఆందోళనకు దిగారు. డీకే శివకుమార్, డి.సుధాకర్ పోస్టర్లతో మద్దతు దారుల

Read More

కొత్త పార్లమెంటుకు తమిళనాడు 'సెంగోల్'.. అమిత్ షా కీలక ప్రకటన

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా మే 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. బ్ర

Read More

గుట్కా, పాన్ మసాలా నిషేధం కొనసాగింపు

గుట్కా, పాన్ మసాల తయారీ, అమ్మకాలపై విధించిన నిషేధాన్ని తమిళనాడు ప్రభుత్వం పొడిగించింది. మే 2024 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింద

Read More

అనుమానాస్పద స్థితిలో సర్పంచ్​ భర్త మృతి

కామారెడ్డి, కామారెడ్డి టౌన్​, వెలుగు:  కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం సింగరాయిపల్లి సర్పంచ్​ అధికం మహేశ్వరి భర్త , మాజీ ఎంపీటీసీ  నర్సాగ

Read More

ఇంగ్లాండ్‌‌‌‌లో మేయర్‌‌‌‌గా గుజరాతీ ..బాధ్యతలు చేపట్టిన యాకుబ్ పటేల్

లండన్: ఉత్తర ఇంగ్లాండ్‌‌‌‌లోని లాంక్షైర్ కౌంటీలో గల ప్రెస్టన్ సిటీ కొత్త మేయర్‌‌‌‌గా గుజరాత్​కు చెందిన యాకుబ్

Read More