Telangana News
పారా మిలటరీ కవాతు చేపడ్తం: కిషన్రెడ్డి
హైదరాబాద్, వెలుగు : కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని గోల్కొండ కోటలో ఘనంగా నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటిం
Read Moreజీవో 111 ఎత్తివేతపై వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ ఆందోళన
ఆదాయం కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారు ఆ 84 గ్రామాలు కాంక్రీట్ జంగిల్గా మారబోతున్నయ్ రాష్ట్ర
Read Moreఆవులపల్లి రిజర్వాయర్ పనులు అడ్డుకోవాలని కేఆర్ఎంబీని కోరిన తెలంగాణ
కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ హైదరాబాద్, వెలుగు: ఎలాంటి అనుమతులు లేకుండా, ఎన్జీటీ ఆదేశాలను ధిక్కరించి ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ఆవులపల్లి రిజర్వా
Read Moreఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు స్టే జారీ
హైదరాబాద్, వెలుగు: ఖమ్మంలో ఈ నెల 28న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్
Read Moreసెక్రటేరియెట్లో సీఎం కాన్ఫరెన్ఫ్.. ఇరుకుగా కూర్చున్న ఆఫీసర్లు
టెంపరరీగా అప్పటికప్పుడు కొందరికి చైర్లు.. మరికొందరు బయటే అసౌకర్యంగానే కొనసాగిన మీటింగ్ హైదరాబాద్, వెలుగు: కొత్త సెక్రటేరియెట్లో
Read Moreకల్వకుంట్ల అయినా మరెవరైనా రండి.. చర్చకు మేము రెడీ : రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో 14 అసెంబ్లీ.. 2 లోక్ సభ స్థానాలలో జరిగిన అభివృద్ధిపై ఎక్కడైనా చర్చ పెడదాం.. కల్వకుంట్ల అయినా మరెవరైనా రమ్మనండి.. మేము రెడీ అంటూ సవాల్ విసిర
Read Moreమరో రెండు చీతా పిల్లలు మృతి..కారణం ఏంటంటే
మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కులో మరో చీతా పిల్లలు చనిపోయాయి. రెండు రోజుల క్రితం ఒక చీతా పిల్ల మృతి చెందగా... తాజాగా మే 25వ తేదీన మరో రెండు
Read Moreప్రజలకు ఉపాధి కల్పించాలన్నదే కాంగ్రెస్ లక్ష్యం: హిమాచల్ సీఎం
ప్రత్యేక రాష్ట్ర కాంక్షను గుర్తించి.. ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారన్నారు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర
Read Moreరెండు దశల్లో పార్లమెంట్ ప్రారంభోత్సవం..పూర్తి షెడ్యూల్ ఇదే
నూతన పార్లమెంట్ భవనం ప్రారంభానికి అంతా సిద్ధమైంది. మే 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ నూతన పార్లెమెంట్ను ప్రారంభిస్తారు. రెండు దశలో ప్రారంభోత్సవ కార్య
Read Moreపేదల భూములను సర్కారు అమ్ముకుంటోంది: భట్టి
మార్పు, మహోన్నత ఆకాంక్ష కోసమే పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేపట్టానని అన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. మే 25వ తేదీ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో
Read Moreటీఎస్ఆర్టీసీ జనరల్ రూట్ పాస్.. 8 కి.మీ పరిధిలో రాకపోకలకు వర్తింపు
హైదరాబాద్ లో ‘రూట్ పాస్’ తొలిసారిగా అందుబాటులోకి తెస్తున్న టీఎస్ఆర్టీసీ 8 కిలోమీటర్ల పరిధిలో వర్తింపు ఆర్డినరీ రూట్ ప
Read Moreఈతకు వెళ్లి అన్నదమ్ములు మృతి
హనుమకొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ధర్మసాగర్ మండలం రాంపూర్ లోని చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. చెరువులో మునిగిపోయిన
Read Moreటీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు..మరో ముగ్గురు అరెస్ట్
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసుకు సంబంధించి మరో ముగ్గురిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. రవి నుంచి ఏఈ పేపర్ కొనుగోలు చేసినందుకు భరత్, రోహిత్
Read More













