Telangana News
మందుప్రియులు అలెర్ట్ : అర్థరాత్రి తర్వాత కూడా డ్రంక్ అండ్ డ్రైవ్
మందుబాబులు అలర్ట్. హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ సమయాలను ట్రాఫిక్ పోలీసులు మార్చారు. ఇకపై అర్థరాత్రి వరకు పీకలదాకా తాగి..అర్థరాత్రి దాటాకా ఇంట
Read Moreవెన్నుపోటు పొడవను, బ్లాక్ మెయిల్ చేయను.. ఢిల్లీకి డీకే శివకుమార్
కర్ణాటకలో సీఎంగా ఎవరి పదవీ పగ్గాలు చేపట్టబోతున్నారన్న అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే పీసీసీ చీఫీ డీకే శివ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. త
Read Moreమహబూబాబాద్ పీహెచ్సీలో బాలింత మృతి.. బంధువుల ఆందోళన
మహబూబాబాద్ జిల్లా మరిపెడ గ్రామంలో డాక్టర్ల నిర్లక్షంతో బాలింత మృతి చెందిందంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఖమ్మం - వరంగల్ జాతీ
Read Moreభగీరథ పైప్లైన్లు వేయాలని.. ఖాళీ బిందెలతో నిరసన
మహబూబాబాద్ అర్బన్, వెలుగు: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అన్ని కాలనీల్లో మిషన్ భగీరథ పైపులైన్లు వేసి నీటి సౌకర్యం కల్పించాలని సీపీఐ(ఎం
Read Moreకొత్తగూడెం భగ్గుమంటోంది : ఓపెన్కాస్ట్ గనుల్లో 47 డిగ్రీలు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం భగ భగ మండుతోంది. రోహిణి కార్తెకు ముందే రోకళ్లు పగి లేంత ఎండలు కొడుతున్నాయి. దీంతో జిల్లా వాసులు అల్లాడు
Read Moreభార్య మరణాన్ని తట్టుకోలేక..పెండ్లి రోజే ఆత్మహత్య
ఆమె ఉరేసుకున్న చెట్టు కిందే పురుగుల మందు తాగిన భర్త హుస్నాబాద్, వెలుగు: ఇష్టపడి పెండ్లి చేసుకున్న భార్య సూసైడ్ చేసుకోగా, ఆమె లేని బతుకు తనకె
Read Moreఅద్దె ఇంట్లోకి డెడ్బాడీని రానివ్వలె..
అనారోగ్యంతో మహిళా డాక్టర్ చనిపోతే కనికరం చూపని ఇంటి ఓనర్ కర్మకాండలకు ఇంటిని ఇచ్చి మానవత్వం చాటిన లాయర్ నందిపేట,వెలుగు: అద్దె ఇంట్లో ఉంటూ
Read Moreమంటల్లో కారు.. అగ్నికి ఆహుతి
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని రాంనగర్ కాలనీలో అగ్నిప్రమాదంతో కారు దగ్ధమైంది. TS 07UC 8997 నెంబరు గల కారులో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో కారు అగ
Read Moreపరిహారం కోసం కలెక్టరేట్ బిల్డింగ్ ఎక్కి నిరసన
సిద్దిపేట కలెక్టరేట్ నిర్మాణానికి భూములిచ్చిన రైతుల ఆందోళన పైసలు మాత్రమే ఇచ్చి మిగతా హామీలు మరిచారని ఆవేదన సిద్దిపేట రూరల్, వెలుగు: కలెక్టర
Read Moreమంత్రి శ్రీనివాస్ గౌడ్పై నేషనల్ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు
మహబూబ్నగర్ టౌన్, వెలుగు: ఎస్సీ సామాజిక వర్గంవాళ్లు థర్డ్ క్లాస్ వ్యక్తులంటూ బహిరంగ సభలో ఎస్సీలను కించపర్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై అట్రాసిటీ కేసు
Read Moreమందమర్రి మున్సిపాలిటీలో 30 ఏండ్లుగా నిర్వహించని స్థానిక ఎన్నికలు
నేతల హామీలు అమలు కావట్లే.. 30ఏండ్లుగా మున్సిపాలిటీకి ఎన్నికల్లేవ్ ఏజెన్సీ హక్కులను రక్షించాలంటే పంచాయతీ చేయాలి మూడు గ్రామాల ప్రజల డిమా
Read Moreబీజేపీ ఎజెండా బీసీలకు అండ
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు బీసీ కులాలకు చెందిన ఒక్క వ్యక్తి ముఖ్యమంత్రి కాలేదు. తెలుగు రాష్ట్రాలను కాంగ్రెస్ పార్టీ దాదాపు అర్ధ శతాబ్దం పాలించగా,
Read Moreపోరాటాల దిక్సూచి వీరన్న
పూలే, అంబేద్కర్, సాహుమహారాజ్, పెరియార్ ల నిజమైన వారసుడిగా నిలబడి కలబడిన కామ్రేడ్ మారోజు వీరన్న. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలో ఎన్నో ప్రజా ఉద్యమా
Read More













