మహబూబ్నగర్ టౌన్, వెలుగు: ఎస్సీ సామాజిక వర్గంవాళ్లు థర్డ్ క్లాస్ వ్యక్తులంటూ బహిరంగ సభలో ఎస్సీలను కించపర్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై అట్రాసిటీ కేసు పెట్టాలని బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు బీజేపీ నేతలతో కలిసి సోమవారం ఢిల్లీలో నేషనల్ ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్ అరున్కు ఫిర్యాదు చేశారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎస్సీ మోర్చా నేత వేముల అశోక్, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు జలాల శివుడు, ప్రధాన కార్యదర్శి కాంతికుమార్, పాలమూరు జిల్లా అధ్యక్షుడు కొంగలి శ్రీకాంత్, ఖైరతాబాద్ నియోజకవర్గ ఎస్సీ నాయకులు పాల్గొన్నారు. .
మంత్రి శ్రీనివాస్ గౌడ్పై నేషనల్ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు
- హైదరాబాద్
- May 16, 2023
లేటెస్ట్
- మతిస్థిమితం లేక అట్ల చేసిండు.. తమ భూములు స్వీకరించవద్దని ఈవోకు విన్నపం
- బలరాం నాయక్ను భారీ మెజార్టీతో గెలిపించాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- లోవోల్టేజీ లేకుండా విద్యుత్ అందించాలి : అశోక్
- నారీ న్యాయ్ తో పేద మహిళలకు రూ. లక్ష సాయం : జీవన్ రెడ్డి
- కేంద్ర ప్రభుత్వం భావప్రకటన స్వేచ్ఛను హరిస్తోంది : కోదడంరాం
- బీఆర్ఎస్ దుకాణం ఖాళీ అవుతోంది : బండి సంజయ్
- పాతరాజంపేటలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత
- గ్రాండ్ గా మేడే వేడుకలు
- కాంగ్రెస్ ప్రజాపాలనను అందిస్తోంది
- మైసమ్మను దర్శించుకున్న దీపా దాస్ మున్షీ
Most Read News
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- వాట్సాప్లో కొత్త రూల్స్: ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్ బ్లాక్..!
- T20 World Cup 2024: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం.. సెలెక్టర్లను ఏకిపారేసిన రాయుడు
- T20 World Cup 2024: అలుపెరగని శ్రామికుడు.. ప్రపంచ కప్ జట్టులో చోటుపై శాంసన్ ఎమోషనల్ పోస్ట్
- Varuthini ekadashi 2024: మే 4 వరూథిని ఏకాదశి.. ఆరోజు ఏం చేయాలంటే..
- కామెడీ కాదు సీరియస్ : పాకిస్తాన్ మిషన్ మూన్.. శుక్రవారమే ప్రారంభం
- మీకు తెలుసా : మీ G mail బల్క్ మెసేజీలను ఇలా డిలీట్ చేసుకోండి..!
- Summer Season ఎనర్జిటిక్ ఫుడ్.. చద్దన్నం తినాల్సిందే...
- IPL 2024: టీమిండియాకు కలిసి రానున్న ముంబై, బెంగళూరు ఓటములు
- SRH vs RR: 30వేల టికెట్స్ 5 నిమిషాల్లో సోల్డ్ ఔట్.. జోరుగా బ్లాక్ దందా.. ఫ్యాన్స్ ఫైర్