Telangana News
కర్ణాటక ఎన్నికలు.. ప్రభుత్వ హోటళ్లలో 50 శాతం రాయితీ
కర్ణాటకలో మే 10న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలు హోటల్లు ఓటర్ల కోసం ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అందులో భాగంగా కర్ణాటకలోని ప్రభుత్వ హోటళ్లు 50 శాతం తగ్గింప
Read Moreకేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలె.. జేపీఎస్లకు ఎమ్మెల్యే సీతక్క మద్దతు
నాలుగేండ్లు గడిచినందున తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ జూనియర్ పంచాయతీ సెక్రటరీలు (జేపీఎస్), ఔట్ సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీ (ఓపీఎస్)లు ఏ
Read Moreసౌత్, నార్త్ అనడం తగదు.. లిక్కర్ స్కామ్ లో దర్యాప్తు సంస్థల భాషపై సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దర్యాప్తు సంస్థలు సౌత్ గ్రూపు అని ప్రస్తావించడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. దేశంలో సౌత్, నార్త్ అనే వ
Read Moreఓటేస్తే దోసె, మైసూర్ పాక్, జ్యూస్ ఫ్రీ.. టెంప్టింగ్ ఆఫర్స్ ప్రకటించిన హోటల్స్
కర్ణాటక ఎన్నికలకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కేవలం 48 గంటల కంటే తక్కువ సమయం ఉన్నందున, బెంగళూరులోని ఒక హోటల్ ఓటర్లను,
Read Moreలైవ్ : ఇంటర్ ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. మే 9వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో.. విద్యాశాఖ కార్యాలయంలో వివరాలను వెల్లడించారు.&
Read Moreఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
ఉపాధి పనికి వెళ్లిన కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో సుమారు 100 మందికి పైగా గాయాలయ్యాయి. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని బూరుకుంట్ల ప
Read Moreట్యాక్స్ ఫ్రీ మూవీగా 'ది కేరళ స్టోరీ'.. ఎంపీ తర్వాత యూపీ కీలక నిర్ణయం
కాంట్రవర్శియల్ మూవీ 'ది కేరళ స్టోరీ' ( The Kerala Story) మూవీని మధ్య ప్రదేశ్ తర్వాత ట్యాక్స్ ఫ్రీ మూవీగా ఉత్తర్ ప్రదశ్ ప్రభుత్వం నిర్ణయి
Read Moreఫిర్యాదులు వెంటనే పరిష్కరించండి
సూర్యాపేట, వెలుగు : ప్రజావాణిలోని ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను సూర్యాపేట కలెక్టర్&zw
Read Moreవాటర్ తీసుకురావడానికి వెళ్తుండగా ప్రమాదం.. బాలుడి మృతి
జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోలోని మహాలక్ష్మి నగర్ కు చెందిన చౌటపల్లి శివ కార్తీక్ ( 12) అనే బాలుడు రోడ్డు ప్రమాదంలో మ
Read Moreకామారెడ్డిలో ట్రాఫిక్ కష్టాలు
సీఎం హామీ ఇచ్చి రెండేళ్లయినా ఏర్పాటుకాని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీస్స్టేషన్ సాధ్య
Read Moreజాయిన్ కాకుంటే టర్మినేట్!.సెక్రటరీలకు ప్రభుత్వం హెచ్చరిక
విధుల్లో చేరిన 15 మంది కార్యదర్శులు బ్లాక్ డ్రెస్సుతో సెక్రటరీల ధర్నా యాదాద్రి, వెలుగు: విధుల్లో చేరకుంటే టర్మినేట్ చేస్తామని
Read Moreరోడ్డెక్కిన మక్కజొన్న రైతులు
అయిజ/శాంతినగర్, వెలుగు: మక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో మక్కలు కొనడం లేదని రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం జూలకల్లు కొనుగోలు కేంద్రం సమీపంలోని కర్నూలు&
Read Moreట్రిపుల్ ఆర్ వార్
రింగ్ రోడ్డు అలైన్ మెంట్ పై యాదాద్రి జిల్లాలో బీజేపీ, బీఆర్ఎస్ పరస్పర విమర్శలు యాదాద్రి, వెలుగు: రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్పై
Read More













