V6 News

Telangana News

ఐదేండ్లలో 103 డిగ్రీ కాలేజీల మూత

హైదరాబాద్,వెలుగు: రాష్ట్రంలో డిగ్రీ కాలేజీ లు క్రమంగా కనుమరుగవుతున్నాయి. ఐదేండ్లలో 103 కాలేజీలు మూతపడ్డాయి. వీటిలో 91 ప్రైవేటు కాలేజీలు ఉండగా17 ఎయిడెడ

Read More

మహబూబ్‌‌నగర్, షాద్ నగర్ రైల్వే స్టేషన్లలో రైళ్లు ఆపండి

రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్​కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ న్యూఢిల్లీ, వెలుగు: మహబూబ్‌‌నగర్, షాద్ నగర్ రైల్వే స్టేషన్లలో  

Read More

ఇండ్ల స్థలాల కోసం 18న మహాధర్నా

ప్రకటించిన డబ్ల్యూజేఎఫ్ ​రాష్ట్ర కమిటీ ఖైరతాబాద్, వెలుగు: జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కోసం ఈ నెల 18న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని ని

Read More

ఇంటి ఓనర్ కండ్లల్లో శనగపిండి కొట్టి.. గోల్డ్ చైన్ చోరీ

మూసాపేట, వెలుగు: ఇంటి ఓనర్​ మెడలోని గోల్డ్ చైన్​ను కొట్టేసిన వ్యక్తిని కేపీహెచ్​బీ పోలీసులు అరెస్ట్ చేశారు. బాలానగర్ జోన్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపిన

Read More

దంచి కొడుతున్న ఎండలు.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. రెండు రోజులుగా 44, 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రతకు బయటకు రావాలంటేనే జంకుతు

Read More

నిర్మల్ బీఆర్ఎస్లో ముదురుతున్న అసమ్మతి

హై కమాండ్ సైలెన్స్​ ఎమ్మెల్యేల పరేషాన్ నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి రాగం పెరుగుతోంది. బహిరంగ వేదికల మీదనే సిట్ట

Read More

రైతుబంధు పైసలు కల్లంలనే ఖతం అయితున్నయ్

రైతుబంధు పైసలు కల్లంలనే ఖతం తరుగు, తేమ పేరిట దోపిడీ   వడ్లు ఆరపోయడానికే వేల ఖర్చు  ధాన్యం మీద కప్పేటార్పాలిన్ల భారం రైతుదే  &n

Read More

ఫుడ్ కల్తీని కంట్రోల్ చేసేదెవరు?.. పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం

పట్టించుకోనిరాష్ట్ర ప్రభుత్వం..డేంజర్​లో పబ్లిక్​ హెల్త్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, పోలీసుల మధ్య సమన్వయ లోపం తూతూ మంత్రంగా దాడులు.. కేసులు కొద్దిర

Read More

వైభవంగా తిరుపతి గంగమ్మ జాతర..మాతంగి వేషధారణలో ఎంపీ

తిరుపతి  గంగమ్మ జాతర కన్నుల పండవుగా కొనసాగుతోంది. మొత్తం 8 రోజుల పాటు నిర్వహించే  జాతరలో ఐదో రోజు (మే 14వ తేదీ) ఆదివారం మాతంగి రూపంలో భక్తుల

Read More

నీ పతనం స్టార్ అయింది కేసీఆర్..ఇంకా 6 నెలలే టైం

కేసీఆర్ కాలు పెట్టిన తర్వాత కర్ణాటకలో కుమారస్వామి పార్టీ జేడీఎస్ కు గతం కంటే సగం సీట్లు పడిపోయాయని ని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. &

Read More

నిన్ను దించే టైం వచ్చింది కేసీఆర్..తెలంగాణలో బీఆర్ఎస్ కథ ముగిసింది

కొత్త సచివాలయ నిర్మాణ వ్యయం రూ. 600 కోట్ల నుంచి 1600 కోట్లకు పెరిగినప్పుడు..పేదల ఇళ్ల పథకానికిచ్చే డబ్బులు 5 లక్షల నుంచి 3 లక్షలకు ఎందుకు తగ్గించారని

Read More

చెన్నై బ్యాట్స్మన్ విఫలం..కోల్కతాకు స్వల్ప టార్గెట్

సొంతగడ్డపై కోల్ కతాతో జరుగుతున్న మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ స్వల్ప స్కోరు సాధించింది. 20 ఓవర్లలో 6 వికెట్లకు 144 పరుగులే చేసింది. శివమ్ దుబె 48 పరు

Read More

ముగిసిన ఎంసెట్ పరీక్షలు.. మే 15న ప్రిలిమినరీ కీ

తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు ముగిశాయి. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు మే 12, 13, 14 తేదీల్లో నిర్వహించారు. (రేపు) మే 15న ఎంసెట్ ప్రిలిమినరీ కీ విడుదల చ

Read More