Telangana News
రైతుబంధు పైసలు కల్లంలనే ఖతం అయితున్నయ్
రైతుబంధు పైసలు కల్లంలనే ఖతం తరుగు, తేమ పేరిట దోపిడీ వడ్లు ఆరపోయడానికే వేల ఖర్చు ధాన్యం మీద కప్పేటార్పాలిన్ల భారం రైతుదే &n
Read Moreఫుడ్ కల్తీని కంట్రోల్ చేసేదెవరు?.. పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
పట్టించుకోనిరాష్ట్ర ప్రభుత్వం..డేంజర్లో పబ్లిక్ హెల్త్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, పోలీసుల మధ్య సమన్వయ లోపం తూతూ మంత్రంగా దాడులు.. కేసులు కొద్దిర
Read Moreవైభవంగా తిరుపతి గంగమ్మ జాతర..మాతంగి వేషధారణలో ఎంపీ
తిరుపతి గంగమ్మ జాతర కన్నుల పండవుగా కొనసాగుతోంది. మొత్తం 8 రోజుల పాటు నిర్వహించే జాతరలో ఐదో రోజు (మే 14వ తేదీ) ఆదివారం మాతంగి రూపంలో భక్తుల
Read Moreనీ పతనం స్టార్ అయింది కేసీఆర్..ఇంకా 6 నెలలే టైం
కేసీఆర్ కాలు పెట్టిన తర్వాత కర్ణాటకలో కుమారస్వామి పార్టీ జేడీఎస్ కు గతం కంటే సగం సీట్లు పడిపోయాయని ని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. &
Read Moreనిన్ను దించే టైం వచ్చింది కేసీఆర్..తెలంగాణలో బీఆర్ఎస్ కథ ముగిసింది
కొత్త సచివాలయ నిర్మాణ వ్యయం రూ. 600 కోట్ల నుంచి 1600 కోట్లకు పెరిగినప్పుడు..పేదల ఇళ్ల పథకానికిచ్చే డబ్బులు 5 లక్షల నుంచి 3 లక్షలకు ఎందుకు తగ్గించారని
Read Moreచెన్నై బ్యాట్స్మన్ విఫలం..కోల్కతాకు స్వల్ప టార్గెట్
సొంతగడ్డపై కోల్ కతాతో జరుగుతున్న మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ స్వల్ప స్కోరు సాధించింది. 20 ఓవర్లలో 6 వికెట్లకు 144 పరుగులే చేసింది. శివమ్ దుబె 48 పరు
Read Moreముగిసిన ఎంసెట్ పరీక్షలు.. మే 15న ప్రిలిమినరీ కీ
తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు ముగిశాయి. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు మే 12, 13, 14 తేదీల్లో నిర్వహించారు. (రేపు) మే 15న ఎంసెట్ ప్రిలిమినరీ కీ విడుదల చ
Read Moreఎమర్జెన్సీ లైట్లలో బంగారం తరలింపు..1.2కిలోల గోల్డ్ సీజ్
శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. రియాద్ నుంచి వచ్చిన ఓ ప్యాసింజర్ నుంచి 1.2 కిలోల బంగారాన
Read Moreభారత్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తం: అసోం సీఎం
తెలంగాణలో రజాకార్ల రాజ్యం నడుస్తోందని.. రామరాజ్యం ఏర్పాటే తమ లక్ష్యమని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. కరీంనగర్ లో హిందూ ఏక్తాయాత్రలో ప
Read Moreఏక్తా యాత్ర ప్రారంభం..భారీ సంఖ్యలో హాజరైన హిందువులు
హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్ లో హిందూ ఏక్తా యాత్ర ప్రారంభమైంది. ఏక్తా యాత్రతో కరీంనగర్ పట్టణం కాషాయమయమైంది. నగరంలోని మెయిన్ సెంటర్లలో క
Read Moreవైన్ షాపులో అగ్ని ప్రమాదం...మంటల్లో రూ. 5 కోట్ల మద్యం బాటిళ్లు
హర్యానా గురుగ్రామ్లో ఓ వైన్ షాపులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సెక్టార్ 55లోని ఓ మద్యం దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. షాపు
Read Moreకల్తీ సారా తాగి నలుగురు మృతి..మరికొందరి పరిస్థితి విషమం
కల్తీ సారా నలుగురిని బలితీసుకుంది. మరో 23 మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వీరందరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమం
Read Moreరోడ్డుపై తగలబడ్డ కారు..ఫైరింజన్ వచ్చే లోపే..
సికింద్రాబాద్లో అగ్ని ప్రమాదం జరిగింది. రైల్ నిలయం వద్ద కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు కారు మొత్తం వ్యాపించాయి. కారులో ఉన్నవ
Read More













