Telangana News
బస్తా ఉల్లి ధర రూ50.. ఎగబడ్డ జనం.. గిట్టుబాటు ధరలేక రైతు విలవిల
ఉల్లి రైతుల కష్టాలు అన్ని ఇన్నీ కావు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట మార్కెట్ లో గిట్టుబాటు ధరల్లేక తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో కిలో ఉల్లి ధర 100 రూప
Read Moreడబ్బుకు అమ్ముడుపోయిన ప్రభుత్వం: బండి సంజయ్
ప్రమోషన్ల కోసం పనిచేస్తున్న పోలీసులు వర్సిటీ హోదా రాకుండానే 4 వేల మందికి అడ్మిషన్లా..? గురునానక్, శ్రీనిధి కాలేజీలకు ఎందుకంత ధైర్యం ఉన్
Read Moreనేను పార్టీ మారడం లేదు: సోయం బాపురావు
కాంగ్రెస్లో చేరుతున్నానని తప్పుడు ప్రచారం ఇలాంటి కథనాలు ప్రచురిస్తే లీగల్గా చర్యలు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు తాను కాంగ్రెస్ లో చేరుతున్
Read Moreబరువు తగ్గడానికి చక్కెర ప్రత్యామ్నాయాలను ఉపయోగించొద్దు : WHO
అనారోగ్యకరంగా భావించే బరువు పెరుగుదలను నివారించడానికి, నాన్-కమ్యూనికేబుల్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి నాన్-షుగర్ స్వీటెనర్స్ ను (NSS) తీసుకోవద్ద
Read Moreఆలస్యంగా రుతు పవనాలు : మే నెలంతా మండే ఎండలే..
ఈ ఏడాది కేరళలో రుతుపవనాలు నాలుగు రోజులు ఆలస్యం కావచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. సాధారణంగా దక్షిణాది రాష్ట్రాలకు జూన్ 1 నుంచి రుతుపవనాల
Read Moreశంషాబాద్ మెట్రో రైలుకు టెండర్లు ఆహ్వానం.. నోటిఫికేషన్ రిలీజ్
హైద్రాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో.. రాయదుర్గం–శంషాబాద్ ఎయిర్పోర్టు మధ్య నిర్మించిన ఈ ప్రాజెక్టు కోసం.. 2023, మే 16వ తేదీన టెండర్లను ఆహ్
Read Moreజూన్ 11న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష.. ఓఎంఆర్ పద్ధతిలోనే నిర్వహణ
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కీలక ప్రకటన చేసింది. గ్రూప్-1కు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షను జూన్ 11న నిర్వ
Read MoreFact Check: కర్ణాటకలో వేర్పాటువాద ఇస్లాంల ర్యాలీ..?
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో ఓ వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది. చాలా మంది సోషల్ మీడియా యూజర్స్... ఫలితాలు
Read Moreగంజాయి ముఠా అరెస్ట్.. కటకటాల్లోకి నిందితులు
అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టి.. నిందితులను పట్టు
Read Moreఅమెజాన్లో మళ్లీ కోత మొదలైంది.. ఈ సారి 500మందికి ఎసరు
ఆర్థిక మాంద్యం భయంతో ఇప్పటికే సుమారు 18వేలకు పైగా ఉద్యోగులను వదిలించుకున్న అమెజాన్.. మరోసారి లేఆఫ్స్ కు సిద్ధమైంది. ఇండియాలో వివిధ విభాగాల్లో పని చేస్
Read Moreఇండియన్ ఫుడ్పై మస్క్ ట్వీట్.. నెట్టింట్లో వైరల్ అవుతోన్న బిలియనీర్ రిప్లై
భారతీయ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆ జాబితాలో ఇప్పుడు బిలియనీర్ ఎలోన్ మస్క్ కూడా చేరారు. భారతీయ వంటకాలకు, రుచులకు సంవత్సరాల చరిత్ర
Read Moreకుర్రోళ్లు బాబోయ్ కుర్రోళ్లు : స్కూటీపై తిరుగుతూ రొమాన్స్
ప్రేమ జంటలు పబ్లిక్గా బరితెగిస్తున్నాయి. బైక్పై వెకిలి చేష్టలతో విగుటు పుట్టిస్తున్నాయి. రోజుకు రోజుకు ప్రేమ జంటల ఆగడాలకు అడ్డు అదుపులేకుండా పోతోంది
Read Moreవోడాఫోన్లో భారీ కోతలు.. 11వేల ఉద్యోగులకు షాక్
ఉద్యోగాల కోతల ప్రక్రియ సాఫ్ట్ వేర్ నుంచి, ఫుడ్ డెలివరీ యాప్స్ నుంచి ఇప్పుడు టెలికం దిగ్గజాలకు చేరుకుంది. ప్రముఖ టెలికాం దిగ్జజం వోడాఫోన్ వచ్చే 3ఏళ్లలో
Read More













