Telangana News
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలవన్నీ దందాలే
ఊరికి 5 గ్రూపులున్న బీఆర్ఎస్ను ఓడిస్తం: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 30% కమీషన్ల సర్కార్ను గద్దె దించాలి: రేవంత్ రైతులు కన్నీళ్లు పె
Read More14 లక్షల యాప్స్కు పర్మిషన్ ఇవ్వని గూగుల్
1.73 లక్షల మోసపూరిత అకౌంట్ల తొలగింపు దీనివల్ల యూజర్లకు 2 బిలియన్ డాలర్లు ఆదా న్యూఢిల్లీ: తమ విధానాలకు వ్యతిరేకంగా ఉండటంతో ప్లేస్ట
Read Moreరూ.400 కోట్ల నుంచి 1,600 కోట్లకు.. పెరిగిన కొత్త సెక్రటేరియెట్ ఖర్చు
ఏడాదిలో పూర్తి కావాల్సింది.. మూడేండ్లు పట్టింది పైకి మస్తు కనిపిస్తున్నా లోపలేమీ లేదంటున్న ఉద్యోగులు ఆఫీస్ వర్క్ స్పేస్ చిన్నగా ఉంద
Read Moreదళితబంధు రెండో విడత అమలుపై సప్పుడు లేదు
దళిత బంధు లబ్ధిదారుల ఎంపికను కలెక్టర్ల ద్వారా చేపడుతామని మార్చిలో ప్రకటన ఇప్పటికీ గైడ్లైన్స్ రిలీజ్ చేయలే మొదటి విడతలో ఇంకా 10
Read Moreపీపీ పోస్టులు భర్తీ చేసి విధుల్లోకి తీసుకోండి.. హై కోర్టు ఆదేశం
పెండింగ్ లో ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులను భర్తీ చేసి.. విధుల్లోకి తీసుకోవాలని డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యుషన్ ను తెలంగాణ హై కోర్టు ఆదేశిం
Read Moreబీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారని కేసీఆరే ఒప్పుకున్నారు
తప్పు చేస్తే తన బిడ్డయినా, కొడుకైనా వదిలిపెట్టేది లేదు.. జైలుకు పంపుడే అన్న కేసీఆర్....బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎందుకు వదిలిపెడుతున్నారని వైఎస్ఆర్టీపీ అధ
Read Moreడాక్టర్ల నిర్లక్ష్యం..గర్బిణీ మృతి
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో దారుణం జరిగింది. డాక్టర్ నిర్లక్ష్యం తో మూడు నెలల గర్బిణీ మృతి చెందింది. తీవ్ర మైన రక్తస్రావం కావడంతో స్థానిక స
Read Moreసమ్మర్ టూర్ వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల
నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగల ముఠా భారీ చోరీ పాల్పడింది. హైదరాబాద్ శివారు అల్కపూర్ టౌన్ షిప్ లో నివాసం ఉండే ఓ వ్యాపారి ఇల్లు గుళ్ల చేశారు. ఇం
Read Moreమనుషుల్లో నిజాయితీ ఇంకా ఉంది.. దొరికిన రూ.25 లక్షల బంగారం అప్పగింత
పది రూపాయలు దొరికితే ఠక్కున జేబులో వేసుకుంటాం.. వంద దొరికితే అదో తుత్తి.. కట్టల కట్టలు డబ్బులు దొరికితే.. బంగారం బ్యాగ్ దొరికితే.. అది కూడా దొంగతనం చే
Read Moreఒప్పందాలు ఉల్లంఘిస్తే సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరిక
న్యూఢిల్లీ: గతంలో చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘించడం వల్లే రెండు దేశాల మధ్య సంబంధాల దెబ్బతింటున్నాయని.. ఇది మొత్తం ద్వైపాక్షిక సంబంధాల ప్రక్రియకే ప్రమాద
Read Moreభారత రెజ్లర్ల ధర్నాకు నీరజ్ చోప్రా మద్దతు
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న భారత రెజ్లర్లకు మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా వంటి రాజకీయ నేతలు, ఇతర క్రీడాకా
Read Moreకుత్బుల్లాపూర్ డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద ఉద్రిక్తత
కుత్బుల్లాపూర్ దేవేందర్ నగర్ లోని డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అర్హులైన పేదలకు ఇండ్లు కేటాయించాలని ఏప్రిల్ 28వ తేదీ శుక్ర
Read MoreTSPSC పేపర్ లీకేజీ కేసు ఎప్పట్లోగా పూర్తి చేస్తారు సిట్ ను నేరుగా ప్రశ్నించిన హైకోర్టు
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఏసీపీ నర్సింగ్ రావు హై కోర్టకు నేరుగా హాజరయ్యారు. ఎప్పటిలోపు దర్యాప్తు పూర్తి చ
Read More













