Telangana State

కాంగ్రెస్​ ప్రభుత్వ అద్భుత ఆలోచన నిమ్జ్

మల్లన్న సాగర్​ రైతుల  పక్షాన నిలిచింది మేమే మంత్రి ​దామోదర రాజనర్సింహ ఝరాసంగం, వెలుగు : జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి(నిమ్జ్​) ఏర్పాటు

Read More

ఏసీబీకి చిక్కిన వెల్దండ ఎస్ఐ

కేసు ఫైల్​ చేయకుండా ఉండేందుకు లంచం డిమాండ్​ కల్వకుర్తి, వెలుగు : నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ ఎస్ఐ రవికుమార్ మంగళవారం రాత్రి రూ.50 వేలు ల

Read More

కేయూ సమస్యలపై విద్యార్థుల బృందాన్ని  సీఎం దగ్గరికి తీసుకెళ్తా..

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హసన్ పర్తి,వెలుగు : కేయూ సమస్యలపై విద్యార్థుల బృందాన్ని సీఎం దగ్గరికి తీసుకువెళ్తానని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హమ

Read More

ఈశ్వరమ్మ కేసులో దోషులు ఎంతటి వారైనా వదలం : సీతక్క

మంత్రి సీతక్క చెంచు మహిళకు పరామర్శ  పంజగుట్ట, వెలుగు : నాగర్​కర్నూల్ ​జిల్లాలో చెంచు మహిళ ఈశ్వరమ్మపై దాడిచేసి హింసించిన మానవ మృగాలు ఎంతటి

Read More

తెలంగాణలో నాలుగేండ్ల తర్వాత .. ‘మైక్రో ఇరిగేషన్’కు మోక్షం

ఫస్ట్​ఫేజ్​లో 85,313 ఎకరాల్లో  డ్రిప్, స్ర్పింక్లర్లకు సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయం    50 వేల ఎకరాల్లో ఆయిల్​పామ్​కు..   

Read More

రాబోయే 4 నెలల్లో రైతుల చేతికి రూ.43 వేల కోట్లు

ఫస్ట్ టార్గెట్ రుణమాఫీ.. నిధుల సమీకరణ స్పీడప్ ఎఫ్ఆర్​బీఎం పరిధిలో 10 వేల కోట్ల మేర అప్పు  టీజీఐఐసీ నుంచీ నిధులు సేకరించాలని నిర్ణయం త్వర

Read More

ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం ఎక్కడ?

    మీరు ఇవ్వకపోతే బరాబర్ రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడ్తరు       రైస్ మిల్లర్ల తీరుపై హైకోర్టు ఆగ్రహం     

Read More

ట్రైబల్​ ఏరియాల్లో సికిల్​సెల్​ నివారణకు 19 నుంచి క్యాంపులు

భద్రాచలం, వెలుగు : సికిల్​సెల్ అనీమియా వ్యాధి నివారణకు ఈనెల19 నుంచి జులై 3 వరకు ట్రైబల్​ ఏరియాల్లో స్పెషల్ క్యాంపులను ఏర్పాటు చేయనున్నట్లు మినిస్టరీ ఆ

Read More

జూన్ 27, 28న ​నందిపేటలో సంతలు వేలం

​నందిపేట, వెలుగు : నందిపేట , డొంకేశ్వర్​ వార సంతల వేలం  ఈనెల27, 28న ఆయా గ్రామా పంచాయతీ కార్యాలయాల్లో నిర్వహించనున్నట్టు ఎంపీఓ కిరణ్​ సోమవారం &nbs

Read More

మన్యంలోకి అక్రమంగా గడ్డి మందు

గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు  ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్​ భద్రాచలం, వెలుగు : భద్రాచలం మన్యంలోకి నిబంధనలకు విరుద్ధంగా గడ్డిమందు (గ్లైఫో

Read More

కోదండ రామాలయంలో హుండీ చోరీ

చండ్రుగొండ, వెలుగు : మండలంలోని రేపల్లెవాడ శ్రీ కోదండ రామాలయంలో చోరీ జరిగింది. ఆదివారం రాత్రి ఆలయంలోని హుండీని దుండగులు ఎత్తుకెళ్లారు. అనంతరం గ్రామ శివ

Read More

సదాశివనగర్​ మండలంలో అంగన్ వాడీ సెంటర్​ను ప్రారంభించిన జడ్పీటీసీ

సదాశివనగర్​, వెలుగు : సదాశివనగర్​ మండలంలోని కుప్రియాల్​లో సోమవారం కొత్త అంగన్ వాడి బిల్డింగ్​ ను జడ్పీటీసీ కమిలీ నర్సింహులు, ఎంపీపీ అనసూయ తో కలిసి ప్ర

Read More

ఆర్మూర్ సిద్ధులగుట్టపై ప్రత్యేక పూజలు

ఆర్మూర్, వెలుగు : టౌన్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం   సిద్ధులగుట్టను  సోమవారం  భక్తులు అధిక సంఖ్యలో సందర్శించారు. గుట్టపైన  శివాలయం

Read More