Telangana

Summer Alert : వడదెబ్బ ఇంట్లో ఉన్నా వస్తుందా.. వడదెబ్బ లక్షణాలు ఎలా ఉంటాయి..!

ఎండకు బయటకు పోవాలంటే అందరూ భయపడ్తారు. జర ఎండలు మరు కాగానే ఒక్కపూట బళ్లు మొదలైతయ్. తర్వాత రెండు నెలలు బళ్లు మొత్తం మూసేస్తరు. ఇక్కడే అర్థమైతుంది ఎండా క

Read More

Summer Alert : ఎండల్లో తిరుగుతున్నా.. కొంత మందికి వడ దెబ్బ ఎందుకు రాదు.. కారణాలు ఏంటీ..?

ఎండకు అలవాటు అయినోళ్లకు వడదెబ్బ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎండాకాలం వచ్చినప్పుడు ఒక్కసారిగా ఉష్ణోగ్రత మారుతుంది. సడెన్ గా దానికి ఎక్స్ పోజ్ అయినో

Read More

Summer Alert : ఎండాకాలంలో వడ దెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..!

ఎండాకాలంలో వడదెబ్బ ఎవరికైనా తగలొచ్చు. కాబట్టి ఎండ ఉన్నన్ని రోజులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సమ్మర్లో ఆరోగ్యంగా ఉండొచ్చు.  • ఎండ ఎక్కువగ

Read More

కార్పొరేటర్ల చేరికలతో గ్రేటర్ లో కాంగ్రెస్ బలోపేతం

జీహెచ్ఎంసీలోని బీఆర్ఎస్ ​కార్పొరేటర్లు కాంగ్రెస్​వైపు చూస్తున్నారు. లోక్​సభ ఎన్నికల్లోపు కారు దిగి, హస్తం గూటికి చేరేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే

Read More

కేసీఆర్.. నీలెక్క ఫామ్ హౌస్ లో పండుకుంటలే: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలోని ఆర్థిక, సహజ వనరులను కేసీఆర్, ఆయన కుటుంబం దోచుకోవడంతో వంద ఏండ్ల వరకు రాష్ట్రం కోలుకోలేని పరిస్థితిలోకి వెళ్లిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రె

Read More

రైతుబంధు పైసలు పదిరోజుల్లో ఎప్పుడేసినవ్ కేసీఆర్: కడిగిపారేసిన సీఎం రేవంత్

కాంగ్రెస్​తో కరువు వచ్చిందంటూ కేసీఆర్​ చేసిన కామెంట్లకు సీఎం రేవంత్​ కౌంటర్​ ఇచ్చారు. కరువుతోపాటు రూ.7లక్షల కోట్ల అప్పును వారసత్వంగా కేసీఆర్​ ఇచ్చిపోయ

Read More

సైబర్​ నేరాల పట్ల అప్రమత్తత అవసరం

హనుమకొండ, వెలుగు: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. ఎవరైనా ఆన్ లైన్ మోసాల బారిన పడితే వెంటన

Read More

గంజాయి సప్లై చేస్తున్న యువకుల అరెస్ట్​

కాటారం, వెలుగు: గంజాయి సప్లై చేస్తుండగా, నలుగురు యువకులు పోలీసులకు పట్టుబడ్డ సంఘటన మంగళవారం జరిగింది. కాటారం సీఐ నాగార్జునరావు తెలిపిన వివరాల ప్రకారం

Read More

నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలి : ప్రజాపంథా నాయకులు

ఆర్మూర్, వెలుగు:  ఆర్మూర్ టౌన్ లోని నిజాంసాగర్ కాలువ తెగి పోవడంతో నష్టపోయిన కెనాల్​ కట్ట వాసులను ప్రభుత్వం  ఆదుకోవాలని సీపీఐఎంఎల్ ప్రజాపంథా

Read More

ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్​

రఘునాథపల్లి, వెలుగు: రఘునాథపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని మంగళవారం జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాష ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలో

Read More

నిజామాబాద్​ @ 41 డిగ్రీలు

నిజామాబాద్ జిల్లాలో  రోజు రోజుకూ  ఎండ తీవ్రత పెరుగుతోంది. మధ్యాహ్నం టైంలో  పట్టణంలోని రోడ్లన్నీ ఖాళీగా కానిపిస్తున్నాయి.  బయటకు వె

Read More

వరి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

బోధన్​,వెలుగు: రైతులు వరి కోనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం  చేసుకోవాలని కల్దుర్కి సొసైటీ సెక్రటరి ఈర్వంత్​ సూచించారు.  మంగళవారం  బోధన్​

Read More

నకిలీ విత్తనాలు ఇచ్చారని రైతుల ఆందోళన

బీర్కూర్​, వెలుగు:  బీర్కూర్​ కు చెందిన ‘మన గ్రోమోర్​’ లో తమకు నకిలీ విత్తనాలు ఇచ్చారని  మండల కేంద్రానికి చెందిన పలువురు రైతులు

Read More