Telangana

పాల డబ్బాలో పురుగుల మందు కలిపి.. సొంత బిడ్డలనే చంపిన తల్లిదండ్రులు?

మహబూబాబాద్​, వెలుగు: మహబూబాబాద్​ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెంలో ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులే పాలడబ్బాలో పురుగుల మందు కలిపి తాగించి చంపేశారన్న అనుమా

Read More

కవిత.. సీఎం కుర్చీపై ఆశపడింది: మంత్రి సీతక్క

    కేసీఆర్ దిగిపోతే తానే కూర్చుందామనుకున్నది: మంత్రి సీతక్క     మహిళలకు ప్రాధాన్యం ఇస్తుంటే ఓర్వలేకపోతున్నారని కామెంట్

Read More

ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల స్కీం ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం భద్రాచలంలో ప్రారంభించనున్నారు. సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే రూ.5 లక్షల సాయం అంద

Read More

ఇవాళ నుంచి యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ఈ నెల 21 వరకు నిర్వహించనున్నారు. ఆలయ అధికారులు ఇందుకు అవసరమైన అన్ని ఏర్

Read More

ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి.. రికార్డవుతున్న టెంపరేచర్​ కన్నా ఎక్కువ వేడి

హైదరాబాద్​, వెలుగు: ఎండ చూడ్డానికి మామూలుగానే ఉంటున్నది.. రికార్డయ్యే టెంపరేచర్లూ తక్కువగానే ఉంటున్నాయి.. కానీ, ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తున్న

Read More

కోడ్​ వచ్చేలోపే పంట బోనస్​పై జీవో ఇవ్వు: కేటీఆర్​

సీఎం రేవంత్​రెడ్డికి  కేటీఆర్​ సవాల్​     ఎండిపోయిన పంటలకు  ఎకరాకు 10 వేలు ఇవ్వాలి      మొన్నటి కామారెడ

Read More

మాజీ డీఎస్పీ ప్రణీత్​రావుపై నాన్​ బెయిలబుల్​ కేసు

  ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో ఇటీవలే సస్పెన్షన్​ ఎస్​ఐబీ అదనపు ఎస్పీ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట ఠాణాలో కేసు ప్రణీత్​రావుకు సహకరించిన అధిక

Read More

త్వరలో పెండింగ్​ డీఏలు

పీఆర్సీ, సీపీఎస్, 317 జీవో సమస్యలూ పరిష్కరిస్తం ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్​రెడ్డి హామీ ఎంప్లాయీస్​ స్వేచ్ఛగా పనిచేసుకోవచ్చు.. స్వేచ్ఛే మా

Read More

పోలీసుల దాడుల్లో బయటపడ్డ బ్లాస్టింగ్ మెటీరియల్

మేడ్చల్ జిల్లా: కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసుల సోదాల్లో  అక్రమంగా నిల్వ చేసిన బ్లాస్టింగ్ మెటీరియల్ బటయపడింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఈరోజు

Read More

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆందోళన

రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లాల్సిన విమానం ఆలస్యం కావడంతో అధికారుల నిర్లక్ష్యానికి ఆ

Read More

సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావుపై కేసు నమోదు

ఫోన్ ట్యాపింగ్ కేసులో సస్పెండ్ అయిన డీఎస్పీ ప్రణీత్ రావుపై కేసు నమోదైంది. పంజాగుట్ట పీఎస్ లో SIB అడిషనల్ DSP కంప్లైట్ తో ..ప్రణీత్ రావు సహా మరికొందరిప

Read More

పొలం బోరుబావిలో మోటర్ దించుతుండగా విషాదం నలుగురు కూలీలకు కరెంట్ షాక్

రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం బావుసాయిపేటలో విషాదం చోటు చేసుకుంది.. గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో బోర్ మోటార్ పైపులు దించే క్రమంలో నలుగుర

Read More

ఇద్దరు పిల్లలు మృతి పరారీలో తల్లిదండ్రులు

మహబూబాబాద్ జిల్లాల్లో దారుణం జరిగింది. గార్ల మండలం మద్దివంచ అంకన్నగూడెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఈరోజు (మార్చి 10) ఇద్దరు చిన్నారులు అనుమానస్పదం

Read More