Telangana
30 పడకల ఆస్పత్రి ఏర్పాటుకు కృషి : మందుల సామెల్
మోత్కూరు, వెలుగు: మోత్కూరులో 30 పడకల ఆస్పత్రి, పోస్టుమార్టం సౌకర్యం కోసం కృషి చేస్తున్నానని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ చెప్పారు. శనివారం
Read Moreతాళాలు పగులగొట్టి ఇంట్లో చోరీ
మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు, వన్ టౌన్ పోలీసు
Read Moreమార్చి 11 నుంచి యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్ట, వెలుగు: రేపటి నుంచి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. సోమవారం విష్వక్సేన ఆ
Read Moreతాగునీటి కోసం ఖాళీ బిందెలతో మహిళల ధర్నా
పెనుబల్లి, వెలుగు : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లింగగూడెంలో తాగు నీళ్ల కోసం గిరిజన మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. ఎస్టీ కాలనీలో వారం రోజుల నుంచి
Read Moreమార్చి 11న భద్రాచలంలో సీఎం రేవంత్ పర్యటన
మిథిలాస్టేడియం నుంచి మార్కెట్ కమిటీ యార్డుకు వేదిక తరలింపు ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీలు
Read Moreభద్రాచలం జూనియర్ కాలేజీకి పూర్వ విద్యార్థి రూ.50లక్షల విరాళం
భద్రాచలం, వెలుగు : భద్రాచలం జూనియర్ కాలేజీ పూర్వ విద్యార్థి ఎన్ఆర్ఐ డాక్టర్తాళ్లూరి జయశేఖర్ రూ.50లక్షల విరాళాన్ని అందజేశారు. బూర్గంపాడు మండలం
Read Moreఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి : తుమ్మేటి సమ్మిరెడ్డి
జమ్మికుంట, వెలుగు : మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర పోలీస్ అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల
Read Moreఫేక్ సర్టిఫికెట్ల తయారీ ముఠా అరెస్ట్
జగిత్యాల టౌన్, వెలుగు : ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలే
Read Moreకల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత
బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం సర్ధిచెప్పిన విప్ అడ్లూరి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల, వెలుగ
Read Moreవన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత
లింగాల, వెలుగు: అడవులు, వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత అని పీసీసీఎఫ్ ( ప్రిన్సిపల్ చీఫ్&
Read Moreవంశీచంద్కు టికెట్ ఇవ్వడం పట్ల హర్షం
నర్వ, వెలుగు: మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డికి అధిష్టానం టికెట్ కేటాయించండంతో నర్వ మం
Read Moreశాంతి భద్రతల పరిరక్షణకే ఫ్లాగ్ మార్చ్ : రాములు
లమూరు వెలుగు: శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు ఉన్నారని ప్రజలకు నమ్మకం కల్పించడమే ఫ్లాగ్ మార్చ్ ప్రధాన లక్ష్యమని ఎఎస్పీ రాములు అన్నారు. శనివారం
Read Moreఅట్టహాసంగా ఈ విద్యుత్ వాహనాల పోటీ
నర్సాపూర్, వెలుగు : ఈ బాజా సే ఇండియా 2024 పేరిట నిర్వహిస్తున్న ఈ విద్యుత్ వాహనాల పోటీలను బీవీఆర్ఐటీ కాలేజ్ఆధ్వర్యంలో నిర్వహించారు. శనివారం దేశవ్యాప
Read More












