Telangana
గాంధీ ఆస్పత్రి చూసి మంత్రి విస్మయం.. మరమ్మతులు చేస్తామని వెల్లడి
పద్మారావునగర్, వెలుగు: గాంధీ హాస్పిటల్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతదేహానికి నివాళులర్పించిన
Read Moreలెటర్ టు ఎడిటర్: లైబ్రరీలు ఏర్పాటు చేయాలి
గ్రంథాలయాలలో తరతరాల చరిత్ర గ్రంథాల రూపంలో నిక్షిప్తం చేయబడి ఉంటాయి. విద్యార్థుల జ్ఞాన శక్తిని, ప్రజలను మేలుకొల్పడంలో గ్రంథాలయాలు సమాజంలో చాలా అవసరం. త
Read Moreగురుకుల పోస్టులు బ్యాక్ లాగ్ పెట్టొద్దు: ఆర్. కృష్ణయ్య డిమాండ్
ముషీరాబాద్,వెలుగు: గురుకుల పాఠశాల టీచర్ పోస్టుల భర్తీలో ఆప్షన్ పద్ధతిని పాటించి విద్యార్థులు, నిరుద్యోగులకు న్యాయం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్
Read Moreగురుకుల పోస్టులు బ్యాక్ లాగ్ పెట్టొద్దు : ఆర్. కృష్ణయ్య
ఆప్షన్ పద్ధతిలో భర్తీ చేయాలి విద్యార్థులు నిరుద్యోగుల ర్యాలీలో మాట్లాడిన ఆర్. కృష్ణయ్య ముషీరాబాద్,వెలుగు: గురుకుల పాఠశాల టీచర్ ప
Read Moreధీరవనిత ఈశ్వరీబాయి
తాను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసేవారు అరుదుగా కనిపిస్తారు. అలాంటి కొద్దిమందిలో, నాలుగు దశాబ్దాల పాటు సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వంతో కూడిన సమసమాజ
Read Moreఇన్వెస్టిగేషన్ లో డాగ్ స్క్వాడ్ కీలకం : డీజీపీ రవిగుప్తా
హైదరాబాద్&zw
Read Moreకమ్యూనిస్టులతో పొత్తులపై..కాంగ్రెస్లో నో క్లారిటీ
ఖమ్మం సీటు ఇవ్వాలంటున్న సీపీఐ నల్గొండ సీటును అడుగుతున్న సీపీఎం పొత్తు కాకుండా మద్దతు కూడ గట్టుకునే యోచనలో కాంగ్రెస్ హైదరాబాద్, వెలుగు: లోక్సభ ఎన
Read Moreషర్మిల కొడుకు రిసెప్షన్కు ఖర్గే, కేసీ వేణుగోపాల్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం హైదరాబాద్ రానున్నారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్
Read Moreమార్చి 4 నుంచి హైటెక్స్ లో ఇండియన్ డెయిరీ సౌత్ జోన్ మీటింగ్
ఖైరతాబాద్,వెలుగు: ఇండియన్డెయిరీ అసోసియేషన్సౌత్జోన్ఆధ్వర్యంలో మార్చి 4 నుంచి 6 వరకు మూడు రోజులు 50వ డెయిరీ ఇండస్ట్రీ (ఐడీఏ) తెలంగాణ శా
Read Moreయాసంగి ధాన్యం విక్రయాలకు టెండర్లు ఖరారు!
హైదరాబాద్, వెలుగు: నిరుడు యాసంగిలో సేకరించిన 35 లక్షల టన్నుల ధాన్యం విక్రయాలకు టెండర్లను సివిల్ సప్లయ్స్ శాఖ కన్ఫామ్ చేసి
Read Moreమోదీ, అమిత్ షాకు .. దోపిడీ విభాగంగా ఈడీ పనిచేస్తోంది: కేసీ వేణుగోపాల్
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఒక దోపిడీ విభాగంగా పనిచేస్తోం
Read Moreఫిబ్రవరి 27న చేవెళ్లలో సీఎం బహిరంగ సభ
గృహజ్యోతి పథకం ప్రారంభిస్తారని కాంగ్రెస్ నేతల వెల్లడి చేవెళ్ల, వెలుగు: ఈనెల 27న చేవెళ్లలో గృహజ్యోతి (200 యూనిట్ల విద్యుత్&zw
Read Moreఆత్మ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి : ప్రొఫెసర్ కోదండరాం
బషీర్ బాగ్, వెలుగు : తెలంగాణ అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్ మెంట్ అసోసియేషన్ (ఆత్మ) ఉద్యోగులకు భద్రత కల్పించాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ క
Read More












