Telangana

తెలంగాణలో బీఆర్ఎస్ ముగిసిన అధ్యాయం: ఎంపీ లక్ష్మణ్

తెలంగాణలో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందన్నారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. మోదీని మూడోసారి ప్రధానిని చేయాలని ప్రజలు ఆలోచిస్తున్నారని ఆయన అన్నార

Read More

చంచల్ గూడ స్మశానవాటికలో.. అప్పుడే పుట్టిన మగ శిశువును వదిలేశారు

హైదరాబాద్: చంచల్ గూడ స్మశానవాటిక ఆవరణలో అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలేసిన వెళ్లిపోయారు. శిశువు ఏడుస్తున్న అరుపులు విన్న స్థ

Read More

మేడిగడ్డపై విచారణకు డ్యామ్​సేఫ్టీ కమిటీ

కాళేశ్వరం డిజైన్​సీడబ్ల్యూసీ ఆమోదించలే  కేంద్రాన్ని మ్యానిప్లెట్ చేసిండ్రు తుమ్మడిహెట్టి వద్ద నీళ్లు లేవని బీఆర్ఎస్​తప్పుడు ప్రచారం కేంద

Read More

రాష్ట్రవ్యాప్తంగా ధరణిపై ప్రత్యేక సదస్సులు.. గైడ్ లైన్స్ జారీ

ధరణి సమస్యలను పరిష్కరించేందుకు రేపటి నుంచి వచ్చే  నెల 9వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సమస

Read More

నిమిషం కూడా సమయాన్ని వృధా చేయకుండా.. మోదీ పనిచేస్తున్నారు: ఖష్బూ

సికింద్రాబాద్: ప్రపంచంలో మూడవ ఆర్ధిక శక్తిగా భారత్ ను నిలపడమే ధ్యేయంగా రాబోయే పార్లమెంటు ఎన్నికలలో ప్రధాని మోడీ గెలుపులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావా

Read More

కేసీఆర్ వల్లే పాలమూరు ఆగమైంది : చల్లా వంశీచంద్​రెడ్డి

బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ వల్లనే పాలమూరు ఆగమైందని  సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్​రెడ్డి ఆరోపించారు.  కేసీఆర్ హయాం

Read More

ప్రాణం తీసిన నిమిషం నిబంధన .. ఇంటర్ స్టూడెంట్ ఆత్మహత్య

ఇంటర్మీడియట్  పరీక్షల్లో ఒక నిమిషం నిబంధన  ఓ విద్యార్థి ప్రాణం తీసింది.  ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని  మాంగూర్ల గ్రామానికి చెం

Read More

క్రిష్ డ్రగ్స్ తీసుకున్నాడా?.. సంచలనంగా అబ్బాస్ అలీ రిమాండ్ రిపోర్ట్

ఇటీవల గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ దందా బయటపడ్డ సంగతి తెలిసిందే. ఈకేసులో పోలీసుల అదుపులో ఉన్న డ్రగ్స్ వ్యాపారి సయ్యద్ అబ్బాస్ అలీ రిమాండ్ రి

Read More

ఇంటి పన్నులు తగ్గించాలని..మున్సిపాలిటీ ఎదుట ధర్నా

వైరా, వెలుగు : రాష్ట్రంలోని ఏ మున్సిపాలిటీలో లేనివిధంగా వైరా మున్సిపాలిటీలో ఇంటి పన్నుల  భారం ఎక్కువగా ఉందని,  వెంటనే తగ్గించాలని సీపీఎం జిల

Read More

11వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ..  తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలైంది. డీఎస్సీ నోటిఫికేషన్‌ ను  సీఎం రేవంత్‌రెడ్డి తన

Read More

మేడారం మహాజాతర హుండీల లెక్కింపు ప్రారంభం

మేడారం మహాజాతర హుండీల లెక్కింపు ప్రారంభమైంది. హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో లెక్కింపు జరుగుతుంది.ఎండోమెంట్, రెవెన్యూ, జాతర ట్రస్ట్ బోర్డు సభ్యులు

Read More

సింగరేణి ఎన్నికల్లో గెలిచిన సంఘాలకు సర్టిఫికెట్లు ఇవ్వాలి

    సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు టి.రాజారెడ్డి డిమాండ్​ గోదావరిఖని, వెలుగు :  సింగరేణి ఎన్నికల్లో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘ

Read More

చౌరస్తాలో చాయ్​ చేసి సంబురాలు

కరీంనగర్ సిటీ , వెలుగు : కాంగ్రెస్ హాయాంలోనే మహిళలకు పెద్దపీట  వేయడం జరుగుతుందని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్న రెడ్డ

Read More