Telangana
డబ్బుల కోసం యువకుడి హత్య.. మృతుడి ఫోన్ అమ్మబోయి చిక్కిన వ్యక్తి
పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు సిద్దిపేట జిల్లా జగదేవపూర్ లో ఘటన మృతుడు పీర్లపల్లి యువకుడు జగదేవపూర్, వెలుగు: సిద్దిపేట జిల్లా జగదేవపూర్
Read Moreకంటైనర్ లారీ ఢీకొని తల్లీకొడుకు మృతి.. ప్రాణాలతో బయటపడ్డ తండ్రి
ఆసిఫాబాద్లో ప్రమాదం ఆసిఫాబాద్, వెలుగు : ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ చెక్ పోస్ట్ నేషనల్ హైవే బైపాస్ వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగిన రో
Read Moreరామరాజ్య పునాది..!
భారత జాతి ఐదు శతాబ్దాలుగా.. ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూస్తున్న శుభఘడియ వచ్చేసింది. జనవరి 22న వేదపండితుల సమక్షంలో, సాధువులు, సంతుల మార్గదర్శన
Read Moreఎస్డీఎఫ్ పనులపై ఎంక్వైరీ.. ఎన్నికల ముందు గతేడాది అడ్డగోలుగా శాంక్షన్
ఇష్టమున్నట్టు పనులు చేయించిన నాటి ఎమ్మెల్యేలు, ఆఫీసర్లు బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్న కాంట్రాక్టర్లు పనుల్లో క్వాలిటీపై కొత్త సర్కార
Read Moreమూసీ నది పునరుద్ధరణపై రేవంత్ సర్కార్ స్పెషల్ ఫోకస్
56 కి.మీ. పొడవునా ప్రక్షాళన, గ్రీన్ అర్బన్ పార్క్ల కోసం సర్కారు కార్యాచరణ విదేశీ పర్యటనలో మూసీ రివర్ ఫ్రంట్పై సీఎం రేవంత్ ప్రత్యేక చర్చలు ల
Read Moreబియ్యపు గింజపై రామ మందిరం..!
వరంగల్ జిల్లా మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం నర్సంపేట, వెలుగు: అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా
Read Moreతప్పులు జరిగినయ్ రిపీట్ కానియ్య .. కార్యకర్తలను కాపాడుకుంటం: కేసీఆర్
హైదరాబాద్, వెలుగు: పార్టీలో తప్పులు జరిగాయని, వాటిని రిపీట్కానివ్వబోనని బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను
Read Moreసిగమూగిన కొమురెల్లి .. పట్నం వారం పోటెత్తిన భక్తులు
సిద్దిపేట, వెలుగు: కొమురెల్లి మల్లన్న మహా జాతరలో మొదటి పట్నం వారం భక్తులు పోటెత్తారు. మల్లన్న నామ స్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. మల్లికార్జున స్వామి
Read Moreధరణి బాధ్యతలు కేంద్ర సంస్థ ఎన్ఐసీకి?
కేంద్ర సంస్థకు ఇవ్వాలని యోచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సీజీజీకి ఇచ్చేందుకు తొలుత కసరత్తులు ఇందులో కొన్ని విషయాల్లో ప్రైవేట్ సంస్థల ఇన్
Read Moreతెలంగాణ నుంచి .. అయోధ్యకు దారి ఇదే
శంషాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా విమాన సర్వీసులు ఉన్నాయి. కానీ, అవి ఎక్కువ సంఖ్యలో లేవు. గోరఖ్ పూర్, లక్నో ఎయిర్పోర్ట్కు వెళ్తారు. అక్కడి నుంచి దాద
Read Moreరేపు ప్రతి ఇంటా ఐదు జ్యోతులు వెలిగించండి : బండి సంజయ్
అయోధ్య రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా రేపు సాయంత్రం రాష్ట్ర ప్రజలంతా తమ తమ ఇండ్లలో ఐదు జ్యోతులు వెలిగించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎ
Read Moreఅంతా రామమయం.. 100కు పైగా టెస్లా కార్లతో లైట్ షో
అయోధ్యలో చారిత్రాత్మకమైన రామమందిర ప్రారంభోత్సవానికి కొన్ని గంటల సమయమే ఉంది. ఈ సందర్భంగా హ్యూస్టన్లోని భారతీయ అమెరికన్ భక్తులు వినూత్నంగా రామ భక్
Read Moreఆఫ్ఘనిస్తాన్లో కూలిన భారత విమానం.. కన్ఫర్మ్ చేసిన తాలిబన్లు
మాస్కోకు వెళుతున్న భారత విమానం జనవరి 20న బదక్షన్లోని వాఖాన్ ప్రాంతంలో కూలిపోయిందని ఆఫ్ఘనిస్తాన్ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. బదక్షన్లోని త
Read More












