Telangana

హైదరాబాద్ లో సంక్రాంతి సందడి షురూ

    భోగి మంటలు..ఇండ్ల ముంగిట గంగిరెద్దులతో విన్యాసాలు      సిటీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మొదలైన ముగ్గుల పోటీలు

Read More

ఉస్మానియా యూనివర్సిటీపై .. సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్​ ఫోకస్

సమస్యలపై నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం వెంటనే వర్సిటీ హాస్టళ్లను తనిఖీ చేసిన ఆఫీసర్లు ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తేవాలని స్టూడెంట్లకు స

Read More

కారు సర్వీసింగ్‌‌కే పోయింది..షెడ్డుకు పోలే : కేటీఆర్

    పాలనపై దృష్టి పెట్టి పార్టీని పట్టించుకోలే.. ఇందుకు నాదే బాధ్యత:      బీఆర్ఎస్‌‌కు ఓటమి కొత్త కాదు..

Read More

రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీ ఒకేసారి!

కుదరకపోతే రెండు దఫాల్లో పూర్తి రైతులపై వడ్డీ భారం పడకుండా సర్కార్​ కసరత్తు రూ.2 లక్షలలోపు క్రాప్ లోన్ల మాఫీకి ప్రత్యేక కార్పొరేషన్ రాష్ట్ర సర

Read More

జనవరి 13 నుంచి ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్

తెలంగాణలో రేపటి నుంచి మూడు రోజుల పాటు ఇంటర్నేషనల్ కైట్  ఫెస్టివల్  జరగనుంది. రాష్ట్ర పర్యాటక శాఖ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అంతర్జాతీయ

Read More

TSPSC: టీఎస్‌పీఎస్‍సీ చైర్మన్‌, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణలో కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. టీఎస్‌పీఎస్‍సీ ప్రక్షాళనపై ప్రత్యేక దృష్టి సారించిన విషయం విదితమే. ఇప్పటికే యూపీఎస్

Read More

శక్తి సామర్థ్యాలున్నప్పుడే ఉత్తమ కార్యాలు చేయాలి: స్వామి బోధమయానంద

శక్తి సామర్థ్యాలున్నప్పుడే ఉత్తమకార్యాలు చేయాలి తప్ప.. వృద్ధాప్యంలోకి వెళ్లాక చేస్తామనుకుంటే కుదరదని హైదరాబాద్‌ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బో

Read More

వెళ్లి రండీ : హైదరాబాద్ - విజయవాడ హైవే.. ఫుల్ రష్.. సిటీలో ఉన్నట్లు

పండగ వచ్చిందంటే చాలు హైదరాబాద్ సిటీ అంతా ఖాళీ అవుతుంది. జంట నగరవాసులంతా పట్నం నుంచి పల్లెలకు క్యూ కడుతారు. హైదరాబాద్ లో ఉన్న  వేలాది కుటుంబా

Read More

భట్టి విక్రమార్కను కలిసిన వైఎస్‌ షర్మిల

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఏపీ కాంగ్రెస్ నాయకురాలు వైఎస్‌ షర్మిల ప్రజాభవన్ లో కలిశారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి రావా

Read More

బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్ ఆత్మహత్య

వరంగల్ జిల్లా హసన్ పర్తిలోని ఎస్ఆర్ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న విద్యార్థి సూసైడ్ చేసుకుంది.   క్యాంపస్ హాస్టల్ గదిలో ఉరివేసుకున

Read More

చలికాలంలో ఈ ఎండ ఏంటీ.. ఈ చమటలు ఏంటీ

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.  ఇది చలికాలం అయినప్పటికీ  మధ్యాహ్నం పూట ఎండలు దంచికొడుతున్నాయ్.  దీంతో నగర వాసులు

Read More

లింగంపేట మండల పరిషత్​కు..రూ.30 లక్షల నిధులు మంజూరు

లింగంపేట, వెలుగు: లింగంపేట మండల పరిషత్​కు 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.30 లక్షల నిధులు మంజూరైనట్లు ఎంపీపీ గరీబున్నీసా తెలిపారు. ఈ నిధులను అభివద్ధి పనులకు

Read More