Telangana
కొండగట్టు ఆలయానికి పోటెత్తిన భక్తులు..
జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారు జామునుండే స్వామి వారి దర్శనానికి బారులు తీరారు. కాగా, సమ్మక్క సారక్క జాత
Read Moreమథురలోని షాహీ ఈద్గా కాంప్లెక్స్ సర్వేపై సుప్రీం స్టే
మథురలోని కృష్ణ జన్మభూమి ఆలయానికి ఆనుకుని ఉన్న షాహీ ఈద్గా కాంప్లెక్స్ను కోర్టు పర్యవేక్షణలో సర్వే చేసేందుకు అలహాబాద్ హైకోర్టు అనుమతిపై సుప్రీంకోర
Read Moreకుళ్లిన స్థితిలో మృతదేహం లభ్యం..
రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో డెడ్ బాడీ కలకలం రేపింది. బ్రాహ్మణ పల్లీ ఔటర్ రింగురోడ్డు సమీపంలో కుళ్లిన స్థితిలో మృత దేహం కనిప
Read Moreఅమెరికా అధ్యక్ష రేస్ నుంచి తప్పుకున్న వివేక్ రామస్వామి
అమెరికా అధ్యక్ష పదవి రేస్ నుంచి ఇండో అమెరికన్ వ్యవస్థాపకుడు వివేక్ రామస్వామి తప్పుకున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయోవా కాకస్ల
Read Moreహైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?
తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు కొన్ని రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ఈరోజు(జనవరి 16) లీటర్ పెట్రోల్ ధర రూ. 109.66 వద్ద కొన
Read Moreతెలంగాణ రావడానికి ఆయన ఎంతో కృషి చేశారు : మంత్రి వెంకట్ రెడ్డి..
తెలంగాణ రావడానికి మలిదశ ఉద్యమంలో జైపాల్ రెడ్డి ఎంతో కృషి చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ రావడంలో ఆయన కీలక పాత్ర పోషించారని గ
Read Moreనేటితరం ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి : మంత్రి జూపల్లి
మాజీ మంత్రి జైపాల్ రెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈనాటి రాజకీయ నాయకులు జైపాల్ రెడ్డిని
Read Moreరాహుల్ న్యాయ్ యాత్ర అప్డేట్ ఇదే..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర మూడో రోజు కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం మణిపూర్ నుంచి నాగలాండ్ వచ్చిన రాహుల్ అక్కడే
Read Moreవిచారణకు రాలేను.. ఈడీకి కవిత లేఖ
ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణకు రాలేనంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీకి లేఖ రాశారు. జనవరి 15వ తేదీ సోమవారం కవితకు నాలుగోసారి ఈడీ సమన్లు జారీ
Read Moreఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మళ్లీ ఈడీ నోటీసులు
ఎమ్మెల్యే కల్వకుంట్ల కవితకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) షాకిచ్చింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. జనవరి 16వ
Read Moreకూల్చే కుట్రలు చేస్తే.. తెలంగాణ ప్రజలే బుద్ధి చెప్తరు:అద్దంకి దయాకర్
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వంపై కుట్రలు చేస్తే
Read Moreగిరిజనుల అభివృద్ధి కోసం పీఎం జన్మన్ కార్యక్రమం: కిషన్ రెడ్డి
18 రాష్ట్రాలలో గిరిజనులకు న్యాయం జరగలేదని.. గిరిజన గ్రామాల్లో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు దిశగా పీఎం జన్మన్ కార్యక్రమం రూపొందించడం జరిగిందన్నార
Read Moreనాగోబా జాతరను వైభవంగా నిర్వహించాలని వెడ్మ బొజ్జు పటేల్ సూచన
గుడిహత్నూర్, వెలుగు: నాగోబా జాతరను వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సూచించారు. వచ్చే నెల 9న జాతర ప్రారంభం కా
Read More












