Telangana
లక్ష్మీనరసింహస్వామి జాతర ప్రారంభించిన ఎమ్మెల్యే
బ్యానర్ పై ఫొటో లేకపోవడంతో ఈవో పై ఆగ్రహం శివ్వంపేట, వెలుగు : శివ్వంపేట మండలం సికింద్లాపూర్ లక్ష్మీనర్సింహ స్వామి జాతరను ఆదివారం నర్సాపూర
Read Moreకాళేశ్వరం బిల్లులు..కేసీఆర్ ఇంటికి పంపాలి : విజయశాంతి
హైదరాబాద్, వెలుగు: కరెంట్ బిల్లులు సోనియా గాంధీ ఇంటికి పంపిస్తే.. కాళేశ్వరం బిల్లులు కేసీఆర్ ఇంటికి పంపాలని విజయశాంతి అన్నారు. కరెంట్ బిల్లులపై కేటీఆర
Read Moreమార్కెట్ కమిటీ వసూళ్ల దందా.. అంతర్రాష్ట్ర రహదారి పై చెక్ పాయింట్ సిబ్బంది నిర్వాకం
పత్తి రైతుల నుంచి రూ.1000–1500 వసూలు పెద్ద వ్యాపారులకైతే రూ.50, రూ.100లే ఎంట్రీ ఫీజు ఫీజు నుంచి మినహాయించాలని రైతుల విజ్ఞప్తి
Read Moreరంజాన్ నాటికి ఈద్గా పనులు కంప్లీట్ చేస్తాం : సరిత
గద్వాల, వెలుగు: గద్వాల పట్టణంలోని ఈద్గా పెండింగ్ పనులను వచ్చే రంజాన్ పండుగ నాటికి కంప్లీట్ చేస్తామని జడ్పీ చైర్పర్సన్ సరిత త
Read Moreబెల్ట్షాపుల్లో మద్యం అమ్ముతున్నట్లు సమాచారం ఇస్తే..రూ.10 వేల నజరానా
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి జడ్చర్ల టౌన్, వెలుగు: జడ్చర్ల నియోజకవర్గంలోని గ్రామాల్లో ఫిబ్రవరి 1 తరువాత మద్యం అమ్
Read Moreవనదుర్గ భవానీ మాత ఆలయం భక్తులతో కిటకిట
పాపన్నపేట, వెలుగు: ఏడుపాయల వనదుర్గ భవానీ మాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మంజీర పాయల్లో పుణ్య స్నానాలు చేసి
Read Moreసాహిత్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలి : లక్ష్మీపార్వతి
నల్గొండ అర్బన్, వెలుగు : మారుతున్న కాలానికి అనుగుణంగా కవులు, రచయితలు, మేధావులు సాహిత్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెల
Read Moreతెలంగాణ జాబ్స్ స్పెషల్ : భారతీయ సమాజం
భారతీయ సమాజం వైవిధ్యత కలిగింది. వివిధ రంగాల్లో విభిన్నతలు స్పష్టంగా కనిపిస్తాయి. దేశంలోని జాతులు, మతాలు, కులాలు, తెగలు, భాషలు, ఆచార వ్యవహారాలు,
Read Moreనిట్లో మూడు రోజుల పాటు ఉత్సాహంగా సాగిన ఉత్సవాలు
హనుమకొండ/కాజీపేట, వెలుగు : వరంగల్ నిట్ లో మూడు రోజుల పాటు కొనసాగిన టెక్నోజియాన్ వేడుకలు ఆదివారం ముగిశాయి. దేశంలోని వివిధ సాంకేతిక విద్యాసంస్థల నుంచి
Read Moreఅసెంబ్లీ ఆవరణలో ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలి .. ఎమ్మెల్సీ కవిత వినతి
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలని అసెంబ్లీ స్పీకర్గడ్డం ప్రసాద్కుమార్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల
Read Moreఅటల్ సేతుపై మొదటి రోడ్డు ప్రమాదం.. డివైడర్ ను ఢీకొన్న మారుతీ కారు
భారతదేశంలోని అతి పొడవైన సముద్ర వంతెన అయిన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (అటల్ సేతు) పై కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మారుతీ
Read Moreకరెంట్ షాక్ తో కూలీ మృతి
శివ్వంపేట, వెలుగు: కరెంట్ షాక్తో కూలీ మృతి చెందిన ఘటన మెదక్జిల్లా శివ్వంపేట మండలం మల్యా తండా శివారులోని ప్రొఫామ్ సీడ్ కంపెనీలోజరిగింది. మృతుడ
Read Moreవచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టాలి : ఆర్. కృష్ణయ్య
బషీర్ బాగ్, వెలుగు : వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ సభ్యుడు సభ్యుడు ఆర్.
Read More












